పిల్లలకు అక్షరబ్యాసం చేసిన కౌన్సిలర్ సంపత్ కుమార్

పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలోని స్థానిక ఒకటవ వార్డులో కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ సోమవారం రోజున సిఎస్ ఐ కాలనిలో గల అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు.అనంతరం పిల్లలతో కాసేపు సరదాగా గడిపి చిన్నారులకు అక్షరాబ్యాసం చేసారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మెనూ లో ఉన్న ప్రకారం పిల్లలకు పోషక ఆహారాన్ని అందించాలని గుడ్లు,బాలామృతం అందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్,ఆయాలు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *