కోట్లాది మంది భారతీయుల నమ్మకానికి ప్రతీక అయోధ్యలో రామ మందిరం

కూకట్పల్లి, జనవరి 22 నేటి ధాత్రిఇంచార్జి

అయోధ్య శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశ ప్రజ లందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి శ్రీ బండి రమేష్తో కలిసి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ గొట్టి ముక్కల వెంక టేశ్వర రావు గొట్టిముక్కల వెంక టేశ్వరరావు నియోజకవర్గం లోని మోతినగర్, జింకలవాడ, ఫేతేనగర్, ప్రభాకర్ రెడ్డి నగర్లలో రాములవారి ఆలయాలలో ప్రత్యేక పూజలలో అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొ నడం జరిగింది.
ఫోటో నెంబర్ 2 లో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!