గణపురం నేటి ధాత్రి
భూపాలపల్లి జిల్లా గణపురం మండల కస్తూర్బా పాఠశాల నందు ఏ హెచ్ టి యు భూపాలపల్లి జిల్లా ఇంచార్జి ఇన్స్పెక్టర్ శ్రీ అజయ్ కుమార్ గారి ఆదేశానుసారం పిల్లల ఫై జరుగు లయింగిక దాడుల గురించి బాండెడ్ లేబర్, బాలకార్మిక మానవ అక్రమ రవాణా, గంజాయి నివారణ,మహిళల పై జరుగు దాడులు గురించి అవేర్నెస్ ప్రోగ్రాం చేయనైనది, ఏ హెచ్ టి యు సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ ,కానిస్టేబుల్ శ్రీనాథ్, పాఠశాల హెడ్ మాస్టర్ ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారుl