*జోగిని పల్లి రవీందర్రావు
*చెన్నాడి అమిత్ రావు
*ముదిగంటి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో…. విస్తృత సార్వత్రిక ఎన్నికల ప్రచారం
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో అనంతపల్లి గుండన్నపల్లి గ్రామాల్లో మంగళవారం బి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జోగిని పల్లి రవీందర్రావు, ముదుగంటి సురేందర్ రెడ్డి, చిన్నాడి అమిత్ రావు ఆధ్వర్యంలో, బి ఆర్ ఎస్ పార్టీ చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుంకే రవిశంకర్ బి ఆర్ ఎస్ గెలుపు కోసం పార్టీ శ్రేణులతో కలిసి క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గడపగడప బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి బి ఆర్ ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటు వేసి మూడోసారి ముఖ్యమంత్రిగా కెసిఆర్ ను చొప్పదండి నియోజకవర్గ రెండవసారి ఎమ్మెల్యేగా సుంకే రవిశంకర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, స్థానిక సర్పంచులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బి.ఆర్.ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పాల్గొన్నారు.