రమణన్న గెలుపులో మేము బాగామావుతాం

గణపురం నేటి ధాత్రి

గణపురం గ్రామంలో మంగళవారం మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గణపురం మండల బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పత్తేమ్ శివ తన అనుచరుల పాలకుర్తి భరత్,కెంబార్తి సదయ్య, ఉప్పు సత్తయ్య గార్లతో కలిసి భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పోలుసాని లక్ష్మీ నరసింహారావు గణపురం సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్ గార్ల సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు.
వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం వారు మాట్లాడుతు జరగబోయే ఎన్నికల్లో గండ్ర వెంకటరమణారెడ్డి గారి గెలుపుకు కృషి చేస్తూ,గెలుపులో మేము కూడ బాగామావుతాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్, Bc సెల్ మండల అధ్యక్షులు పోతర్ల మల్లికార్జున్ యాదవ్, గ్రామశాఖ అధ్యక్షుడు గుర్రం తిరుపతి గౌడ్, నాయకులు అంపోజ్వల రవీందర్ రెడ్డి, మోటపోతుల చందర్, కొవ్వూరి శ్రీను, సలువది సురేష్,గాజర్ల చింటూ, మార్క సాయి,దూడపాక శ్రీనివాస్,సోషల్ కన్వినర్ హఫీజ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!