ఎలక్ట్రిసిటీ సిబ్బందిని పరామర్శించిన చైర్ పర్సన్

పరకాల నేటిధాత్రి(టౌన్)

హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ ఎలక్ట్రిసిటీ సిబ్బంది కొమ్ముల మహేష్ శుక్రవారం రోజున విధుల్లో భాగంగా ప్రమాదవశాత్తు కింద జారిపడటం జరిగింది.స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మహేష్ పరిస్థితి డాక్టర్ ని తన ఆరోగ్య పరిస్థితినీ తెలుసుకొని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ సొద అనిత రామకృష్ణ,వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు డాక్టర్ మడికొండ శ్రీను,కౌన్సిలర్ పసుల లావణ్య రమేష్,ఏకు రాజు,పట్టణ ప్రచార కార్యదర్శి బొచ్చు జెమిని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *