మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
రాజాపూర్ మండలంలోని రాఘవపూర్ గ్రామనికి చెందిన తాళ్లగడ్డ లింగమయ్య గౌడ్(74) అనారోగ్యంతో మరణించారు.
మృతికి సంతాపం తెలిపిన బి, ఆర్, ఎస్, పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.
అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాసులు, అభిమన్యు యువసేన మండల్ అధ్యక్షులు రామకృష్ణ గౌడ్, ఉప సర్పంచ్ ప్రియాంక చిరంజీవి, అభిమన్యు యువసేన అధ్యక్షులు వెంకటయ్య గౌడ్, వార్డుమెంబర్స్ కేశవులు, లాలు, కర్ణాకర్ గౌడ్, మల్లేష్, కృష్ణ, రాజు గౌడ్, డోప్ప శ్రీను, కటిక రవి, శివకుమార్, రమేష్, కుమార్, శేఖర్, పోచయ్య, ఆంగోత్ పాండు బి, ఆర్, ఎస్, పార్టీ నాయకులు, యువసేన సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.