రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రానికి నూతనంగా వచ్చిన ఎస్సై తోట.తిరుపతిని బిజెపి నాయకులు ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో బిజెపి నాయకులు కట్టా.రవీందర్,జిట్టవేణి.అంజిబాబు, ఓబిసి మోర్చా మండల శాఖ అధ్యక్షులు బొమ్మకంటి భాస్కరాచారి, మాదం ఎల్లయ్య, మునిగంటి శ్రీనివాసచారి, కొత్త వెంకటేష్, వడ్లూరి శ్రీనివాసచారి, మర్రి వెంకటేష్, నెల్లి లింగయ్య, పెందోట లక్ష్మణాచారి, తిరందాసు మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.