ఘనంగా నీలం మధు జన్మదిన వేడుకలు….

ఘనంగా నీలం మధు జన్మదిన వేడుకలు….

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో నీలం అభిమానుల సేవాకార్యక్రమాలు..
కాంగ్రెస్ నేత, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జహీరాబాద్ నియోజకవర్గంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో నీలం అభిమానులు బర్తే కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకోవడంతోపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు నీలం మధు ముదిరాజు జన్మదిన వేడుకలు ఎన్ఎంఆర్ టీం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, అనంతరం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రోగులు ఈ కార్యక్రమం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నీలం మధు స్వామి వారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.

వేం నరేందర్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసినా. కాంగ్రెస్ నాయకురాలు…

వేం నరేందర్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసినా. కాంగ్రెస్ నాయకురాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా శాలువాతో సత్కరించి పూల మొక్కను అందజేశారు.రాజ్యసభ సభ్యునిగా నియామకం పొందిన వేం నరేందర్ రెడ్డి గారు తెలంగాణ ఆకాంక్ష, అభివృద్ధి, నిమిత్తం, ప్రజా సమస్యలను పార్లమెంట్ వేదికగా బలంగా వినిపిస్తూ ప్రజలకు న్యాయం చేసే విధంగా పనిచేయాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ కారీక్రమంలో కాంగ్రెస్ మహిళా నాయకులు ప్రియాంక, షబానా పాల్గొన్నారు.

రేవంత్.. నిన్ను ప్రజలే పుట్ బాల్ ఆడుతారు: హరీష్ రావు..

రేవంత్.. నిన్ను ప్రజలే పుట్ బాల్ ఆడుతారు: హరీష్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గంలో నూతనంగా గెలిచిన సర్పంచులను.ఝరాసంగం మండల కేంద్ర గ్రామ నూతన సర్పంచ్ వినోద బాలరాజ్ మరియు మాజీ సర్పంచ్ గడ్డం మమత అనిల్ పటేల్ ఘనంగా మాజీ మంత్రి హరీష్ రావు సన్మానించారు, వారితో పాటు జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు మాజీ ఎంపీపీ మాజీ మండల అధ్యక్షులు బొగ్గుల సంగమేశ్వర్ తాజా మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రేవంత్ నువ్వు ఫుట్ బాల్ ఆడుడు కాదు. ప్రజలు నిన్ను ఫుట్ బాల్ ఆడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి” అని విమర్శించారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version