Urdu writer

ఉర్దు రచయిత ఫారూఖీకి అరుదైన గౌవరం.

ఉర్దు రచయిత ఫారూఖీకి అరుదైన గౌవరం జహీరాబాద్ నేటి ధాత్రి: ప్రఖ్యాత ఉర్దూ పరిశోధకుడు, విమర్శకుడు, రచయిత, జర్నలిస్ట్, అనువాదకుడు, విద్యావేత్త, జహీరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ముహమ్మద్ అస్లాం ఫారూఖీకి అరుదైన గౌవరం దక్కిందని ఒక ప్రకటలో ఆయన గురువారం తెలిపారు. ఆయన రాసిన పరిశోధనా వ్యాసాలను ప్రచురించిన అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన “అదాబ్ వో అదీబ్” అనే పుస్తకంను యూఎస్ఏ వాషింగ్టన్ లోని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ కొనుగోలు చేసి, ఆ…

Read More
error: Content is protected !!