నాగర్ కర్నూలు జిల్లాకు యూరియా సరఫరా హామీ

నేటి దాత్రి నాగర్ కర్నూలు జిల్లా

 

జిల్లాలో ప్రస్తుతం 809 టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయి కలెక్టర్ బాదావత్ సంతోష్
ఈ నెలలో జిల్లాకు మరో 2270 టన్నుల యూరియా రాక ఉండనుంది
మొత్తం 4500 టన్నుల యూరియా జిల్లాకు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు
రైతుల అవసరాలకు సరిపడా యూరియా సర్పొర కొనసాగుతుందని హామీ
యూరియా నిలువలపై ఏవో/ఏఈఓ లు నిత్యం పర్యవేక్షణ చేపడుతున్నారు
రైతులకు ఇబ్బంది తలెత్తకుండా సకాలంలో యూరియా పంపిణీ
రిటర్న్ దుకాణాలకు నాలుగు బస్తాలు యూరియా ఇతర పంటలకు రెండు బస్తాల పరిమితి
అక్రమ నిల్వలు బ్లాక్ మార్కెట్ పై కఠిన చర్చలు
రైతులు అధికారిక దుకాణాల నుంచి యూరియా కొనుగోలు చేయాలని సూచన
సమస్యలు ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు

రేషన్ షాపుల్లో నరేంద్ర మోడీ చిత్రపటాన్ని పెట్టాలి. 

రేషన్ షాపుల్లో నరేంద్ర మోడీ చిత్రపటాన్ని పెట్టాలి. 

మందమర్రి నేటి ధాత్రి

 

బిజెపి నాయకులు దేవరనేని సంజీవరావు
మందమర్రి టౌన్ ఏప్రిల్ 5

మందమర్రి మండలంలోని చిర్రకుంట గ్రామంలో ప్రభుత్వ చౌక ధార దుకాణంలో ఉచిత రేషన్ బియ్యం కోసం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యువజన పథకం కింద ఐదు కిలోల బియ్యం ప్రతి పేదవారికి చెందే విధంగా గత కరోనా కాలం నుండి రాబోయే ఐదు సంవత్సరాల వరకు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉచితంగా రేషన్ ఇవ్వడంలో భాగంగా చిర్రకుంట గ్రామంలో ప్రభుత్వ చౌకదారుల దుకాణంలో ఉచిత రేషన్ నరేంద్ర మోడీ బోర్డుని పెట్టడం జరిగింది ఈ సందర్భంలో లబ్ధిదారులను ఉద్దేశించి సీనియర్ నాయకులు సంజీవరావు దేవర్నేని మాట్లాడడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మందమర్రి మండల అధ్యక్షులు గిర్నాటి జనార్ధన్ మరియు చిర్రకుంట మాజీ ఉపసర్పంచ్ కర్రే రాజయ్య మరియు మాజీ వార్డ్ నెంబర్ దుర్గం మల్లేష్ కొమురోజు రాము కడియాల ఉదయ్ సిద్ధం శ్రీను నమసని చంద్రశేఖర్.శ్రీకాంత్ సత్యం మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

రేషన్ షాపులలో సన్న బియ్యం పంపిణీ.

సిరిసిల్ల పట్టణంలోని రేషన్ షాపులలో సన్న బియ్యం పంపిణీ

సిరిసిల్ల టౌన్ : (నేటి ధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణంలోని వివిధ రేషన్ షాపులలో ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం కార్యక్రమం
ఈరోజు 25 వ వార్డులో గల రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ ఉదయం 10 గంటలకు 25 వ వార్డు కాంగ్రెస్ ఇంచార్జి తాడికొండ శ్రీనివాస్ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి రవి, కాంగ్రెస్ నాయకులు బిల్ల శేషాద్రి,పాషికంటి శ్రీధర్,ఉప్పుల సంజు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడంతో పేదలందరికీ లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు నిరంతరం ఇలాగే సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రజలు కాంగ్రెస్ నాయకులను కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version