మాజీ మంత్రిపుట్టినరోజు సందర్భంగా…

మాజీ మంత్రిపుట్టినరోజు సందర్భంగా

కాన్వాయితో స్వాగతం పలికిన బి.ఆర్ ఎస్ నేతలు

వనపర్తి నేటిదాత్రి .

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 67వ జన్మదిన వేడుకల సందర్భంగా కాన్వయితో బీ ఆర్ ఎస్ నేతలు స్వాగతం పలికారు . భారీ కాన్వాయ్ తో ఇంటికి చేరుకు న్నారు బీ ఆర్ ఎస్ నేతలు సూర్యవంశం.గిరి,చిట్యాల.రాము, సునీల్ వాల్మీకి ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ప్రారంభించారు వేదపండితులు పెద్దల ఆశీర్వాదం మాజీ మంత్రి తీసుకున్నారు. మోహన్ పండ్లతో ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు బీ ఆర్ ఎస్ వనపర్తి పట్టణ అధ్యక్షులు పలుస.రమేష్ గౌడ్ ఆధ్వర్యములో ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.నాగవరం గ్రామములో నిరంజన్ రెడ్డి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు పుట్టిన రోజు వేడుకలలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తిరుమల్ బండారు కృష్ణ పెండం నాగన్న యాదవ్ జిల్లా బీ ఆర్ ఎస్ మీడియా ఇంఛార్జి నందిమల్ల.అశోక్,గంధం.పరంజ్యోతి, జోహెబ్ హుస్సేన్ ఘన పురం బీ ఆర్ ఎస్ నేతలు లక్ష్మారెడ్డి,.కృష్ణయ్య, వనపర్తి మండల బీ ఆర్ ఎస్ నేతలు పెద్దగూడెం .మాణిక్యం చిట్యాల వెంకట్ రావు,మాధవ్ రెడ్డి,ధర్మా నాయక్, సాయి యాదవ్,పెద్దమందడి నేతలు రఘుపతి రెడ్డి,వేణు యాదవ్ మోహన్ యాదవ్ సేనాపతి పెబ్బేరు నాయకులు ఎద్దుల కరుణ శ్రీ,వనం.రాములు,దిలీప్ రెడ్డి,గోపాల్ పేట నాయకుల బాలరాజు చంద్రశేఖర్,శ్రీనివాస్,కె.భాస్కర్,మతీన్,మాన్య నాయక్ ఎదుల నాయకులు రమేష్,రాజారెడ్డి,అబ్దుల్లా రెవల్లి నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారని నంది మల్ల అశోక్ తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version