సర్పంచ్ బరిలో సుల్తాన్ సలావుద్దీన్

సర్పంచ్ ఎన్నికలు బరిలో మొహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల ఈదులపల్లి గ్రామ ప్రజల ఆదరాభిమానాలు పొందిన మొహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్ ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబడ్డా తిరుగుండదు అని ప్రజలు చెబుతున్నారు.

వస్తున్న మీ కోసం………

ప్రజలకు సేవ చేయడానికి…. వచ్చి రాజకీయాన్ని కార్పొరేట్ చేసిన ఈ తరుణంలో దానికి కొత్త నిర్వచనం చెప్పడానికై వస్తున్నా…..మీ కోసం సడెన్ గా ఎన్నికల్లో ప్రత్యక్షమై మాయమైపోయే నాయకుల్లా కాను ఎన్నో ఏళ్ళుగా వివిధ రకాల సామజిక కార్యక్రమాలు చేస్తూ మీ మధ్యలో ఉంటున్నా మీకోసం పదవి ఉన్న లేకున్నా నేను మీకోసం ఏదో ఒక రూపంలో సేవ చేస్తుంటా
నా లాంటి సేవకుడికీ ఒక్క అవకాశం ఇచ్చి చూడండి స్వలాభం లేకుండా నిస్వార్ధగా తెలిపారు. మీకు సేవ చేస్తాను అని

శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి చైర్మన్ అప్నగారి.!

శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి చైర్మన్ అప్నగారి.శేఖర్ పాటిల్ శుభాకాంక్షలు తెలిపిన మొహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

సోమవారం నాడు శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి చైర్మన్ అప్నగారి.శేఖర్ పాటిల్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇదిలాపల్లి మైనారిటీ నాయకులు మొహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్ నాయకులు శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి టెంపుల్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ ఏర్పడడంతో శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా శాలువాలతో ఘనంగా సత్కరించారు శుభాకాంక్షలు తెలిపిన నాయకులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version