
యాదవులందరూ సుభిక్షంగా ఉండాలి.
యాదవులందరూ సుభిక్షంగా ఉండాలి. #గొర్ల మందపై గాబు పట్టిన గావోచ్చోళ్ళు. #కుల పెద్దమనిషి బత్తిని మహేష్. నల్లబెల్లి, నేటి ధాత్రి: యాదవ కుల ఆచారంలో భాగంగా గొర్ల మందపై గాబు పట్టే కార్యక్రమాన్ని మండల కేంద్రంలో కుల పెద్దమనిషి బత్తిని మహేష్ ఆధ్వర్యంలో పెద్ద బోయిన కొమురయ్య వ్యవసాయ క్షేత్రంలో యాదవ కులదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గొర్రెను గాపు పట్టి ఆచారంలో భాగంగా బలి కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా…