తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కేకే మహేందర్ రెడ్డి ఘనంగా పుట్టినరోజు వేడుకలు…. తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పెదెత్తును పాల్గొని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి 63వ జన్మదిన వేడుకల సందర్భంగా మండల కేంద్రంలో. పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకొని తదుపరి.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు చాలామంది ఉత్సాహంగా పాల్గొని కేకే కట్ చేసి బర్తడే జన్మదిన వేడుకలను. ఘనంగా నిర్వహించడం పాటు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు మండలంలో గ్రామంలో పండ్ల పంపిణీ కానీ ఇతర కార్యక్రమాలు కానీ నిర్వహిస్తూ ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎంఆర్ చెక్కుల పంపిణీ చేయడం పాటు. గత కొన్ని సంవత్సరాలుగా పార్టీకి అహర్నిశలు కృషి చేస్తూ ఎన్నోసార్లుఓడిపోయిన కూడాప్రజల మధ్యన తిరుగుతూ ప్రజలకు అవసరాలకు తగ్గట్టుగా సమస్యలు పరిష్కారం చేస్తూ ప్రజల వెంటనే ఉంటూ ఎల్లకాలం వారి బాగు బాగోళలు. చూసుకుంటూ పార్టీకి అధిష్టానికి అనుగుణంగా పనిచేస్తూ కార్యకర్తలకు ప్రజలకు ఏ ఆపద వచ్చిన ముందుండి ప్రజా సమస్యల పరిష్కరించే నాయకుడిగా నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రంలో అధిష్టానం దృష్టిలో మంచి పేరు సంపాదించుకున్న మన ప్రియతమ నాయకుడు కేక మహేందర్ రెడ్డి అని ఆయన ఎల్లప్పుడు.పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ ఎప్పటికైనా అధిష్టానం గుర్తించి తగు ఫలితం దక్కుతుందని ఆశ భావం వ్యక్తంచేశారు. ఇట్టి బర్త్డే కార్యక్రమంలో. మండల అధ్యక్షులు ప్రవీణ్. మునిగల రాజు సత్తు శ్రీనివాస్ రెడ్డి లింగాల భూపతి టెక్స్టైల్ పార్కు మాజీ సర్పంచ్ మాజీ ఎంపిటిసి.రాము లీగల్ సెల్ బొద్దుల రాజేశం. పొన్నాల పరుశురాం పొన్నాల లక్ష్మణ్.ముందాటి తిరుపతి. ఎగుర్ల ప్రశాంత్. కర్ణాకర్. గుగ్గిళ్ళ భరత్ గౌడ్. మీరాల శ్రీనివాస్ యాదవ్. మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లింగం రాణి జిల్లా ఆసుపత్రి బృందం. బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జి రవికుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు