తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కేకే మహేందర్ రెడ్డి ఘనంగా పుట్టినరోజు వేడుకలు

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కేకే మహేందర్ రెడ్డి ఘనంగా పుట్టినరోజు వేడుకలు…. తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పెదెత్తును పాల్గొని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి 63వ జన్మదిన వేడుకల సందర్భంగా మండల కేంద్రంలో. పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకొని తదుపరి.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు చాలామంది ఉత్సాహంగా పాల్గొని కేకే కట్ చేసి బర్తడే జన్మదిన వేడుకలను. ఘనంగా నిర్వహించడం పాటు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు మండలంలో గ్రామంలో పండ్ల పంపిణీ కానీ ఇతర కార్యక్రమాలు కానీ నిర్వహిస్తూ ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎంఆర్ చెక్కుల పంపిణీ చేయడం పాటు. గత కొన్ని సంవత్సరాలుగా పార్టీకి అహర్నిశలు కృషి చేస్తూ ఎన్నోసార్లుఓడిపోయిన కూడాప్రజల మధ్యన తిరుగుతూ ప్రజలకు అవసరాలకు తగ్గట్టుగా సమస్యలు పరిష్కారం చేస్తూ ప్రజల వెంటనే ఉంటూ ఎల్లకాలం వారి బాగు బాగోళలు. చూసుకుంటూ పార్టీకి అధిష్టానికి అనుగుణంగా పనిచేస్తూ కార్యకర్తలకు ప్రజలకు ఏ ఆపద వచ్చిన ముందుండి ప్రజా సమస్యల పరిష్కరించే నాయకుడిగా నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రంలో అధిష్టానం దృష్టిలో మంచి పేరు సంపాదించుకున్న మన ప్రియతమ నాయకుడు కేక మహేందర్ రెడ్డి అని ఆయన ఎల్లప్పుడు.పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ ఎప్పటికైనా అధిష్టానం గుర్తించి తగు ఫలితం దక్కుతుందని ఆశ భావం వ్యక్తంచేశారు. ఇట్టి బర్త్డే కార్యక్రమంలో. మండల అధ్యక్షులు ప్రవీణ్. మునిగల రాజు సత్తు శ్రీనివాస్ రెడ్డి లింగాల భూపతి టెక్స్టైల్ పార్కు మాజీ సర్పంచ్ మాజీ ఎంపిటిసి.రాము లీగల్ సెల్ బొద్దుల రాజేశం. పొన్నాల పరుశురాం పొన్నాల లక్ష్మణ్.ముందాటి తిరుపతి. ఎగుర్ల ప్రశాంత్. కర్ణాకర్. గుగ్గిళ్ళ భరత్ గౌడ్. మీరాల శ్రీనివాస్ యాదవ్. మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లింగం రాణి జిల్లా ఆసుపత్రి బృందం. బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జి రవికుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బొల్లారం చంద్రమౌళి ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గత 30 సంవత్సరాల క్రితం పోరాటం సాధిస్తూ వస్తుందని దాని ఫలితంగానే వర్గీకరణ ఆమోదం పొందిందన్నారు మాదిగ మాదిగ ఉపకులాలకు హక్కుల కోసం కృష్ణ మాదిగ జులై ఏడున. ప్రకాశం జిల్లా నుండి ఈదుమూడి గ్రామంలో ఎమ్మార్పీఎస్ ను స్థాపించి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాన్ని అహర్నిశలు కొనసాగించారని దాని ఫలితంగానే వర్గీకరణ ఆమోదం పొందిందన్నారు ఇట్టి కార్యక్రమాన్ని మాదిగ కులాల ఉపకులాల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పసుల సుధాకర్ పసుల కమలాకర్. పసుల డేవిడ్. రాజు. బూడిద సంతోష్. పసుల రఘు. బొల్లారం . నానక్. బందా రం ప్రేమ్. దుమాటి రాజయ్య. బొల్లారం దుర్గయ్య. తిరుపతి. జంగంపల్లి రాజు. తదితరులు పాల్గొన్నారు

మండల కేంద్రంలోపోషణ జాతర.

మండల కేంద్రంలోపోషణ జాతర

ఇబ్రహీంపట్నం, నేటి ధాత్రి

 

మండల కేంద్రంలోని సంఘం భవనంలో పోషణ అభయన్ లో భాగంగా పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సిడిపిఓ మణెమ్మ మాట్లాడుతూ మొదట 1000 రోజులు సంరక్షణ తల్లి బిడ్డలకు జీవిత కాలపు రక్షణ బిడ్డ పుట్టగానే ముర్రుపాలు పట్టాలి. పౌష్టిక ఆహారం వైవిద్యం. పరిశుభ్రత,, తల్లిపాలు బిడ్డకు సురక్షత అని ఆమె అన్నారు, అనంతరం ఐసిడిఎస్ సూపర్వైజర్ శోభారాణి మాట్లాడుతూ కిషోర్ బాలికలకు ఐరన్ ఒక్క ప్రాముఖ్యత, మిల్లెట్స్ మరియు గిరిజన సంప్రదాయ ప్రాంతీయ స్థానిక ఆహార పద్ధతులు, చిరుధాన్యాలు కొర్రలు, సామలు, హారికలు, ఊదలు, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు రోజువారి తినే ఆహారంలో తీసుకోవాలి అని ఆమె అన్నారు, ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ హేమలత, ఏఎన్ఎమ్ లు, అంగన్వాడి ఉపాధ్యాయురాలు, బాలింతలు, గర్భిణీలు, కిషోర్ బాలికలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version