Kumaraswamy.

మోడీ పాలనలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడాలి.

మోడీ పాలనలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడాలి సిపిఎం జిల్లా నాయకులు ఈసంపెల్లి బాబు నర్సంపేట నేటిధాత్రి:   కేంద్ర మోడీ ప్రభుత్వ పాలనలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడాలని సిపిఎం జిల్లా నాయకులు ఈసంపెల్లి బాబు అన్నారు.ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా దుగ్గొండి మండలంలోని గిర్నిబావిలో నిర్వహించిన ఎమర్జెన్సీ వ్యతిరేక సదస్సు మండల కమిటీ సభ్యుడు అక్కపెల్లి సుధాకర్ అధ్యక్షతన జరిగింది.బాబు మాట్లాడుతూ 1975 జూన్ 25న నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను…

Read More
A fight with my girlfriend.

ప్రియురాలితో గొడవ.. ఇదేం పని నాయనా..

ప్రియురాలితో గొడవ ఇదేం పని నాయనా..   నేటిధాత్రి:        ప్రియురాలిని బెదిరిద్దామనుకున్నాడో.. లేక చనిపోవాలనుకున్నాడో తెలీదు కానీ.. హై ఓల్టేజ్ కరెంట్ లైన్ టవర్‌ను ఎక్కాడు. ఇది గమనించిన ఓ వ్యక్తి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం.. అని అభినందన సినిమాలో ఓ పాట ఉంటుంది. సృష్టి మొదలైన నాటినుంచి ఇప్పటి వరకు స్త్రీ అర్థంకాని.. అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. ప్రేమలో ఉన్న లేదా పెళ్లి…

Read More
President Manohar.

తెలంగాణ కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలి.

ప్రజాస్వామిక సామాజిక తెలంగాణ కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలి బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మనోహర్ మంచిర్యాల,నేటి ధాత్రి:         ప్రజాస్వామిక సామాజిక తెలంగాణ కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి మనోహర్ అన్నారు.తెలంగాణ ఏర్పాటు అయి 11 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రజలకు, ప్రజాస్వామిక వాదులకు తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలోని…

Read More
Educate

బోధించు – సమీకరించు- పోరాడు .!

బోధించు – సమీకరించు- పోరాడు అనే నినాదంతో* ముందుకు వెళ్ళాలి. ఏ వై ఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య. చిట్యాల, నేటిధాత్రి :     రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అంబేద్కర్ ఆశయాలు సిద్దాంతాలు భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలని 2023-24&25 -లలో వేసిన కమిటీ లు మినహా మిగిలిన గ్రామ కమిటీలను వేయాలని అందుకబోదించు -సమీకరించు – పోరాడు* అనే నినాదంతో గ్రామాల్లో అంబేద్కర్ యువజన సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రజలకు మహానీయుల…

Read More
Labor Rights

మేడే స్పూర్తితో కార్మిక హక్కుల కోసం పోరాడుదాం.

మేడే స్పూర్తితో కార్మిక హక్కుల కోసం పోరాడుదాం మే 20న సార్వత్రిక సమ్మె లో కార్మికులందరూ భాగస్వాములు కావాలి సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి )     సిరిసిల్లా పట్టణ కేంద్రంలోని ఈరోజు జరిగిన మేడే బహిరంగ సభలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ తమ హక్కుల సాధన కోసం తుపాకీ గుళ్ళకు ఎదురేగిన కార్మికులు, ఉరికంబాలెక్కిన నాడు సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తున్న బిజెపి మతోన్మాద కార్పొరేట్ విధానాలను కార్మిక వర్గం ఐక్యంగా ప్రతిఘటించాలని…

Read More
BC Bill

బీసీలంతా ఐక్యంగా పోరాడితేనే బీసీ బిల్లు సాధ్యం

బీసీలంతా ఐక్యంగా పోరాడితేనే బీసీ బిల్లు సాధ్యం -వేముల మహేందర్ గౌడ్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి   కులాలకతీతంగా, పార్టీలకతీతంగా బీసీలంతా ఏకమై ఐక్యంగా పోరాడితేనే పార్లమెంటులో బీసీ బిల్లు సాధ్యమవుతుందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల కోటాలో బీసీలకు కల్పించిన 42 శాతం రిజర్వేషన్ల…

Read More
double bedrooms

డబుల్ బెడ్ రూములు కేటాయించే.!

డబుల్ బెడ్ రూములు కేటాయించే వరకు పోరాడుతాం… “వరంగల్ తూర్పు జర్నలిస్టుల” రిలే నిరహార దీక్షలు – “5వ రోజు” “ఓ జర్నలిస్ట్ యూనియన్” నాయకుల కుట్రలు? దీక్షలకు వెళ్లకుండా వారి సభ్యులకు హుకుం జారీ? మేలుకోండి తూర్పు జర్నలిస్టు మిత్రులారా, కుట్రపూరిత మాటలను నమ్మి మోసపోకండి డబుల్ బెడ్రూమ్స్ సాధనే మా లక్ష్యం, కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా ఈ ఉద్యమం ఆగదు “ఐదవ రోజు” రిలే నిరహార దీక్షలు. వివిధ పార్టీల నాయకులు, కుల…

Read More
Education

విద్యారంగంలో మనువాద భావాజాలానికి వ్యతిరేకంగా.!

విద్యారంగంలో మనువాద భావాజాలానికి వ్యతిరేకంగా పోరాడుదాం…PDSU పి డి ఎస్ యు ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చెన్నూర్:: నేటి ధాత్రి     చెన్నూర్ కేంద్రంలో కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు ఆధ్వర్యంలో ఉస్మానియా క్రాంతి ధార కామ్రేడ్ జార్జ్ రెడ్డి 53 వ వర్ధంతి సభలను విజయవంతం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా PDSU జిల్లా ఉపాధ్యక్షుడు పి.సికిందర్ మాట్లాడుతూ…ఉస్మానియా యూనివర్సిటీలోమతోన్మాదానికి ,మహిళలపై…

Read More
error: Content is protected !!