ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రెస్క్యు టీం ఏర్పాటు..

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రెస్క్యు టీం ఏర్పాటు

పరకాల మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ

లోతట్టు ప్రాంతాలను, డంపింగ్ యార్డ్ పరిశీలించిన కమిషనర్

పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో మున్సిపల్ కమిషనర్ కే.సుష్మ పారిశుధ్య పనుల నిర్వహణను ఆకస్మిక తనిఖీ చేశారు.అనంతరం కార్మికుల హాజరు పుస్తకాన్ని పరిశీలించి అలసత్వంతో విధులకు హాజరువ్వని వారికి గైర్యాజరు వేశారు.వర్షాకాలాన్ని ద్రుష్టిలో పెట్టుకొని పారిశుధ్యం పైన మరియు లోతట్టు ప్రాంతాలలో నిలిచిఉన్న నీటిని ఎప్పటికప్పుడు మల్లించాలని జవాన్ లకు సూచించారు.అనంతరం డంపూయార్డ్ ను పరిశీలించి చెత్తను సేకరించే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని,పట్టణంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రిస్క్యు టీంను ఏర్పాటు చేశామన్నారు.ఏదైనా సమస్యలు తలెట్టితే స్థానిక జవాన్ లు మహేష్(9550629997),సతీష్(7386881788),రాజు(9177557767)గల నెంబర్లకు సమాచారం అందించాలని తెలిపారు.

మండుతున్న ఎండలు తప్పని తాగునీటి కష్టాలు

మండుతున్న ఎండలు తప్పని తాగునీటి కష్టాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్ మండల రేజింతల్ గ్రామంలో త్రివమవుతున్నది రేజింతల్ మంచి నీటి కొరతతో ప్రజలు తిరిగివ ఇబ్బందులు పడుతున్నారు గ్రామంలోని మంచి నీటి బోర్లు చెడ్డీ పోయాయి నేలలు గడుస్తున్నా మరమ్మతులు చేపట్టలేదు దాంతో వేసవి ప్రారంభంలోనే రేజింతల్ లో నీటి ఎద్దడి మొదలైంది తాగునీటి కోసం బిందెలు పట్టుకొని వ్యవసాయ భూముల వద్దకు వెళ్లాల్సిన వస్తుందని మహిళలు వాపోతున్నారు ప్రతిగా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తాగునీటి పాట్లు తప్పడం లేదని గ్రామస్తులు ఆవేదన వాగ్దానం చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా అధికారుల దృష్టికి సారించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు ఇదే విషయమైనా పంచాయతీ సెక్రటరీ వివరణ కూరగా నిధులు కొరత ఉందని అందువల్లే బోరు మరమాతులు చేయలేకపోతున్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version