నూతన ఎస్ఐ ను మర్యాదగాపూర్వకంగా.!

నూతన ఎస్ఐ ను మర్యాదగాపూర్వకంగా కలిసి మాజీ సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్ మండలం హద్నూర్ ఎస్సైగా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన దోమ సుజిత్ గారికి మర్యాదగాపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన మల్గి మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి వారితో పాటు రత్నాపూర్ మాజీ సర్పంచ్ రవి కుమార్ మల్గి మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి రత్నాపూర్ మాజీ వార్డ్ సభ్యులు జార్జ్ బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సిద్ధారెడ్డి బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజ్ కుమార్ రాజు శివకుమార్ మల్లప్ప యువజన నాయకులు మాణిక్ తదితరులు పాల్గొన్నారు.

ఐకెపి వివోఎలు ఛలో హైదరాబాద్

ఐకెపి వివోఎలు ఛలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేయండి.

జహీరాబాద్. నేటి ధాత్రి 

న్యాల్కల్ మండల కేంద్రములోని ఇందిరా క్రాంతి పథకం ఆఫిస్ లో వివోఏల అధ్యక్షుడు నాగేందర్ ఆధ్వర్యంలో ఐకెపి వివోఎల సమావేశం శనివారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షుడు నాగేందర్ మాట్లాడుతూ ఐకెపి వివోఏల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలని, ఐకెపి వివోఎలందరు కదిలి వచ్చి రాష్ట్ర కమిటీ తల పెట్టిన ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మండుతున్న ఎండలు తప్పని తాగునీటి కష్టాలు

మండుతున్న ఎండలు తప్పని తాగునీటి కష్టాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్ మండల రేజింతల్ గ్రామంలో త్రివమవుతున్నది రేజింతల్ మంచి నీటి కొరతతో ప్రజలు తిరిగివ ఇబ్బందులు పడుతున్నారు గ్రామంలోని మంచి నీటి బోర్లు చెడ్డీ పోయాయి నేలలు గడుస్తున్నా మరమ్మతులు చేపట్టలేదు దాంతో వేసవి ప్రారంభంలోనే రేజింతల్ లో నీటి ఎద్దడి మొదలైంది తాగునీటి కోసం బిందెలు పట్టుకొని వ్యవసాయ భూముల వద్దకు వెళ్లాల్సిన వస్తుందని మహిళలు వాపోతున్నారు ప్రతిగా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తాగునీటి పాట్లు తప్పడం లేదని గ్రామస్తులు ఆవేదన వాగ్దానం చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా అధికారుల దృష్టికి సారించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు ఇదే విషయమైనా పంచాయతీ సెక్రటరీ వివరణ కూరగా నిధులు కొరత ఉందని అందువల్లే బోరు మరమాతులు చేయలేకపోతున్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version