
మార్కెట్లోకి నకిలీ విత్తనాలొస్తున్నాయి.
మార్కెట్లోకి నకిలీ విత్తనాలొస్తున్నాయి.. రైతన్నాజర భద్రం! జహీరాబాద్ నేటి ధాత్రి: నాణ్యమైన విత్తనం రైతు హక్కు. కానీ, ప్రతి పంట సీజన్లో నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతూనే ఉన్నారు. విత్తన నాణ్యతలో లోపం వలన కొనుగోలు చేసిన విత్తనం మొలకెత్తకనో, ఆశించిన దిగుబడి రాకనో ఏటా వేలమంది రైతులు నష్టపోతున్నారు. విత్తనాలకు సంబంధించి చట్టాలు ఏమి ఉన్నాయి? నష్ట పరిహారం పొందే మార్గాలు ఉన్నాయా? రైతులు ఏమి చెయ్యాలి? ◆ రైతులను ముంచేందుకు రెడీ అవుతున్న ముఠాలు…