దివ్యాంగుల పేదలకు ఇంది రమ్మ ఇళ్ల గృహ నిర్మాణాల మంజూరు చేయాలని వినతి…

దివ్యాంగుల పేదలకు ఇంది రమ్మ ఇళ్ల గృహ నిర్మాణాల మంజూరు చేయాలని వినతి

రాష్ట్ర అధ్యక్షుడు గజ్జి శంకర్

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రంలో తల్లి దివ్యాంగులకు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిం చాలని రాష్ట్ర అధ్యక్షుడు గజ్జి శంకర్ ఆధ్వర్యంలో ఎంపీడీవో ఫణిచంద్ర కు వినతి పత్రం అందజేశారు. మండలంలోని పలు గ్రామాల్లో నివసిస్తున్న దివ్యాంగులు నిరుపేదలైన ఫిజికల్ కోటలో వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో
అరికిల్లసాంబయ్య దివ్యాం గుడు పల్లెబోయిన సారయ్య ఎంపిటిసి మాజీ అబ్బు రఘు పతి రెడ్డి శంకర్ లింగం గడిపే ప్రభాకర్ కటికే అశోక్రాజోజు రజిత దివ్యాంగురాలు,సామల శంకర్ లింగం దివ్యాంగుడు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు అవకాశం కల్పించాలి…

స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు అవకాశం కల్పించాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు అన్ని పార్టీలు అవకాశం కల్పించాలని దివ్యాంగుల స్థానిక సంస్థల ప్రాతినిధ్య కమిటీ చైర్మన్ షఫీ అహ్మద్ డిమాండ్ చేశారు. జహీరాబాద్లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దివ్యాంగులకు టిక్కెట్లు కేటాయించాలని కోరారు. దివ్యాంగులు చట్టసభల్లో ఉంటే వారి సమస్యలు వెలుగులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.

వినతి పత్రం ఇచ్చిన వికలాంగులు వృద్ధులు వితంతువులు….

వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు పెన్షన్ పెంపు కోసం గ్రామ కార్యాలయాలు ముట్టడి

◆:- వినతి పత్రం ఇచ్చిన వికలాంగులు వృద్ధులు వితంతువులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ ఎల్గోయి గ్రామాలలో ఈరోజు వృద్ధులు వితంతువులు వికలాంగులు గ్రామపంచాయతీ కార్యాలయాలు ముట్టడిచ్చి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి డివిజన్ నాయకురాలు శోభ రాణి మండల నాయకురాలు బిస్మిల్లా వికలాంగులు వృద్ధులు వితంతువులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version