criminals

సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి • మొబైల్ ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దు • లోన్ అప్ లను నమ్మొద్దు • ఇంచార్జ్ ఎస్ఐ సృజన నిజాంపేట నేటి ధాత్రి: ఆధునిక పరిజ్ఞానం పెరిగిన కొలది సైబర్ నేరగాళ్ళు నూతన పద్దతిలో ప్రజలను మోసం చేస్తున్నారని నిజాంపేట ఇంచార్జ్ ఎస్ఐ సృజన అన్నారు. ఈ మేరకు నిజాంపేట లో మాట్లాడుతూ.. ఎవరైనా కొత్త వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంక్ నుండి ఫోన్ చేస్తున్నాం.. మీ ఫోన్ కీ…

Read More
crimes

సైబర్ నేరాల చెధనకు పోలీసులకు.!

సైబర్ నేరాల చెధనకు పోలీసులకు ప్రత్యేక సైబర్ శిక్షణ కార్యక్రమం జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్ సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి ): ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాష్ట్ర డీజీపీ జితేందర్ ఐపిఎస్ ఆదేశాల మేరకు సైబర్ నేరాల పరిశోధనలో ఊపయోగించవలసిన అంశాలపై సైబర్ నిపుణులతో కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల సిబ్బంది,అధికారులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం. అందులో భాగంగా మంగళవారం రోజున,,సి.డి.టీ.ఐ ( సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ) హైదరాబాద్,రాజన్న…

Read More
error: Content is protected !!