Congress

సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ జాతి రుణపడి ఉంది.

సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ జాతి రుణపడి ఉంది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య. చిట్యాల, నేటిధాత్రి : తెలంగాణ మాదిగ జాతికి సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు అని చెప్పిన మాట ప్రకారం హామీని నెరవేరుస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మార్గజాతి తరపున ధన్యవాదాలు తెలియజేశారు. చేవెళ్ల డిక్లరేషన్ భాగంగా కోర్టు తీర్పు వచ్చిన రోజు అసెంబ్లీలో ప్రకటించి వెను వెంటనే క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి వారి…

Read More
CM Revanth Reddy

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కల్వకుర్తి /నేటి ధాత్రి. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయినటువంటి 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో రూ. 45 కోట్ల 50 లక్షలు మంజూరు అయ్యాయి. కల్వకుర్తి పట్టణంలో శనివారం మహబూబ్ నగర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజానర్సింహా, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం…

Read More
CM

నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి.

నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి దేవరకద్ర నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కూతురు వివాహం గురువారం హైదరాబాదులో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి దేవరకద్ర నియోజకవర్గ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాల్గొన్నారు.

Read More

బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు.

చిట్యాల, నేటి ధాత్రి : తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు అల్లం రవీందర్ కేక్ కట్ చేసి, మిఠాయి పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు అనంతరం మండల కేంద్రంలోని చిట్యాల సివిల్ దవఖానాలో రోగులకు, బాలింతలకు పండ్లు, బ్రెడ్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన…

Read More

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం

గణపురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరుముల్ల ఎల్ల స్వామి గణపురం నేటి ధాత్రి:- గణపురం మండలం కేంద్రంలో ఎస్సి సెల్ మండల అధ్యక్షులు ఆరుముల్ల ఎల్ల స్వామి వారి అధ్యక్షతన ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది తరువాత ఆరు ముళ్ళ ఎల్ల స్వామి మాట్లాడుతూ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి మందకృష్ణ మాదిగ అలుపెరుగని పోరాటాన్ని గుర్తించి ఎస్సీ వర్గ వర్గీకరణ చేయడం…

Read More
error: Content is protected !!