సొమ్ము కేంద్రానిది సోకు రాష్ట్రానిది
సొమ్ము కేంద్రానిది సోకు రాష్ట్రానిది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఒక్క కిలో బియ్యం మాత్రమే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది ఊర నవీన్ రావు మండల అధ్యక్షులు గణపురం నేటి ధాత్రి గణపురం మండలం ప్రతి ఏడాదికి పదివేల కోట్లు ఖర్చు చేస్తున్న కేంద్రం ఒక్కో కిలో కు40 రూపాయలను వెచ్చిస్తున్నది ఈ మొత్తం కూడా కేంద్రమే భరిస్తున్నది అలాగే కరోనా ఆపద సమయం నుంచి పేదలకు ఇబ్బంది కాకుండా ఉచిత…