రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో ఓటు హక్కును తొలగించారు…

రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో ఓటు హక్కును తొలగించారు

రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు సీనియర్ ల పేర్లను తొలగింఛారు

వనపర్తి నేటిదాత్రి

వనపర్తి లోని ఆర్యవైశ్య మహాసభ లో.ఓటు హక్కు ఉంటే వాళ్ల ఎదుగుద ల చూసి వారి పేర్లు తొలగిం చారని ఆర్యవైశ్య దహన కమిటీ మాజీ చైర్మన్ పాలాది కొత్త శ్రీనివాస్ లు ఆవేదన వ్యక్తంచేశారు ఆర్యవైశ్య సంఘము అధ్యక్షులు గా ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ సభ్యత్వం చెయంచామని చెప్పారు డబ్బులు ఉన్నవారికి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ లో రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికల లో ఓటు హక్కు కల్పించారని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు తప్పుడు లిస్టు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వసుజాత కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు వనపర్తి లో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నేత తన ఇష్టం ఉన్న వారికి ఓటు హక్కు కల్పించినారని పాలాది ఆందోళన వ్యక్తం చేశారు వారు వనపర్తి ఆర్యవైశ్య సంఘానికి సేవ చేసిన వారు కాదని అన్నారు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో ఓటు హక్కును తొలగించి నందుకు కోర్టును ఆశ్రయిస్తామని పాలాది శ్రీనివాస్ లు చెప్పారు

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ.

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ.

కల్వకుర్తి/ నేటిదాత్రి:

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సంబంధించిన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు అధ్యక్షతన ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈసందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం, ప్రతి రోజూ పూజలు, సంస్కృతిక కార్యక్రమలు, ప్రతి రోజూ భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శిలు గుండ్ల రేవంత్ రేవంత్, దాచేపల్లి నితిన్ కూమార్, కోశాధికారులు పోల గిరిబాబు, సoబు తరుణ్,ఆర్యవైశ్య మహాసభ సంఘం, అనుబంధ సంఘాలు వాసవి క్లబ్,ఆవోప సంఘల నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version