
23న బ్రిడ్జి ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.
23న బ్రిడ్జి ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి..! ◆ వంద కోట్లతో రైల్వే ఫ్లై ఓవర్ పనులు పూర్తి. ◆ తీరనున్న వాహనదారుల వెయిటింగ్ కష్టాలు. జహీరాబాద్ నేటి ధాత్రి: పట్టణ పురపాలక సంఘ పరిధిలో ప్రజలు చిరకాలంగా ఎదురుచూస్తున్న రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పూర్తి కావడంతో ఇక వాహనాలు రయ్… రయ్.. మంటూ పరుగులు పెట్ట నున్నాయి. జహీరాబాద్ పట్టణంతో అనుసంధానంగా ఉన్న జహీరాబాద్, మొగుడంపల్లి న్యాల్కల్ మండలాలతోపాటు సరిహద్దులో ఉన్న కర్ణాటక ప్రయాణికులకు…