ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఓ ప్రైవేట్ కాలేజ్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న మోడెం భానుకిరణ్ అనే...
చలి పిడుగు మిగిల్చిన విషాదం ఐనవోలు మండలంలోని వెంకటాపురం గ్రామశివారులో గొర్రెల మందపై పిడుగుపడడంతో పెద్దఎత్తున 35గొర్రెలు మతువాత పడ్డాయి. చీర రాజారామ్కు...
ఆశాకార్యకర్తలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణపై వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం...
గుడుంబా స్థావరాలపై దాడులు గుడుంబా స్థావరాలపై పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎస్సై అశోక్తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. మండలంలోని బేస్తగూడెం...
ప్లాట్ఫామ్ బయట కూరగాయలను విక్రయించకూడదు కూరగాయల విక్రయదారులు వారికి కేటాయించిన ప్లాట్పామ్స్లలోనే కూరగాయలను విక్రయించాలని సిరిసిల్ల పురపాలక సంఘం కమీషనర్ డాక్టర్ కె.వి.రమణాచారి...
వాతావరణ శాఖ హెచ్చరిక తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు....
అమ్మమ్మ భూమిని రక్షించేందుకు సైకిల్ యాత్ర. తన అమ్మమ్మకు ఏకైక ఆధారం ఆ భూమి. ఇప్పుడు ఆ భూమి కబ్జా కోరల్లో చిక్కుకుంది....
ఇల్లు కబ్జా చేశారని ఆత్మహత్యాయత్నం వరంగల్ సిటి : ఇల్లు కబ్జా చేశారని కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన వరంగల్ జిల్లాలో...
ఏటీఎమ్ చోరులున్నారు.. సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ రోహిణీ ప్రియదర్శిని బ్యాంకు ఖాతాల నుంచి నగదు కొల్లగొట్టడానికి సైబర్ నేరగాళ్లు నయా దారులు వెతుకుతున్నారని...
రైతు సమగ్ర సర్వేలో వివరాలు నమోదు చేసుకోవాలి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర రైతు సర్వేలో నూతన పట్టాదారు పాస్ పుస్తకం పొందిన...
21న ఎస్ఆర్ఎవిఎస్ ఆధ్వర్యంలో 10కె రన్ ఎస్ఆర్ఎవిఎస్ ఫిట్నెస్ జోన్ ఆధ్వర్యంలో ఈనెల 21వ తేదీన 10కె మారధన్ రన్ నిర్వహిస్తున్నామని నిర్వాహాకురాలు...
మార్కెట్లో కార్మికులకు సౌకర్యాలు కల్పించాలి. నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో హమాలి, కూలి గంప, చీపురు కార్మికులకు కనీస వసతులు కల్పించాలని టీఆర్ఎస్ కెవి...
బాటసారులకు బాసటగా చలివేంద్రం చలివేంద్రం బాటసారుల దాహార్తిని తీర్చుతూ బాసటగా నిలుస్తుందని ఆడెపు రవీందర్ అన్నారు. బుధవారం వరంగల్ మట్టెవాడలోని బాలాజీ స్వచ్చంధ...
విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సిరిసిల్ల రాజన్న జిల్లా పురపాలక సంఘం కమీషనర్ డాక్టర్...
ఇద్దరు వృద్దులపై గుర్తుతెలియని దుండగుల దాడి – ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో...
రాష్ట్ర ప్రభుత్వం వద్ద రైతు సమాచారం పూర్తిస్థాయిలో లేదు రాష్ట్ర ప్రభుత్వం వద్ద రైతుల పూర్తి సమాచారం అందుబాటులో లేదని, అందుకే రాష్ట్ర...
కండక్టర్ల ఐక్య వేదికను విజయవంతం చేయాలి సిద్దిపేట పట్టణంలో రేపు జరిగే ఆర్టీసీ కండక్టర్ల ఐక్య వేదిక (ఆత్మీయుల సమ్మేళనం) కార్యక్రమాన్ని విజయవంతం...
రైతులు సమగ్ర సర్వేకు సహకరించాలి. ప్రభుత్వం చేపట్టిన రైతు సమగ్ర సర్వేలో ప్రతి రైతులు తప్పక సహకరించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి...
అక్రమ మట్టి తరలింపులపై చర్యలు తీసుకోవాలి ఊరచెరువులలో ఏలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ అంబేద్కర్...
మేయర్ పీఠంపై ఝాన్సీ…? గ్రేటర్ వరంగల్ మేయర్గా కొనసాగి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్నపునేని నరేందర్ ఎన్నిక కావడంతో వరంగల్...