కార్మిక, కర్షక గ్రామీణ బంద్ ను జయప్రదం చేయండి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ఫిబ్రవరి 16 తారీకున గ్రామీణ భారత్ బంద్ జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం గుండాల మండలం శంబునిగుడేం గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎఐకెఎంఎస్ గుండాల మండల కార్యదర్శి బచ్చల సారయ్య పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ రైతాంగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి కార్మికులను,కర్షకులను అణచివేసి బడా పారిశ్రామిక వేత్తలకు దేశాన్ని అప్పగించడానికి చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ పోరాడాలని…

Read More
Private Schools.

జర్నలిస్టుల పిల్లలకు ప్రయివేట్ పాఠశాలాల్లో.

జర్నలిస్టుల పిల్లలకు ప్రయివేట్ పాఠశాలాల్లో ఉచిత విద్యను అందించాలి టి ఎస్ జి యు ఎన్యుజే ఇండియా. కేసముద్రం/ నేటి ధాత్రి   మహబూబాబాద్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రయివేట్ పాఠశాలల్లో 100 శాతం ఫీజు రాయితీ కల్పించి ఉచిత విద్యను అందించాలి అని,మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు తెలంగాణా స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ జిల్లా నేతలతో కలసి వినతి పత్రం అందించిన మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చిర్రగోని ఉదయ్ ధీర్, వారు…

Read More
England

టీమిండియా కోసం ఇంగ్లండ్ లెజెండ్ సొంతజట్టుకు వ్యతిరేకంగా ప్లాన్

టీమిండియా కోసం ఇంగ్లండ్ లెజెండ్ సొంతజట్టుకు వ్యతిరేకంగా ప్లాన్…   టీమిండియా ప్రతీకారంతో రగిలిపోతోంది. లీడ్స్ టెస్ట్‌లో జరిగిన పరాభవానికి రివేంజ్ తీర్చుకోవాలని చూస్తోంది. స్టోక్స్ సేన బెండు తీయాలని పట్టుదలతో కనిపిస్తోంది. ఇంగ్లండ్ పర్యటనను పరాభవంతో మొదలుపెట్టిన టీమిండియా.. ఇప్పుడు ప్రతీకారంతో రగిలిపోతోంది. లీడ్స్ టెస్టులో ఓటమి గిల్ సేనను నిరాశలో ముంచేసింది. అయితే వెంటనే తేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టిన భారత జట్టు.. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే రెండో టెస్ట్ కోసం జోరుగా సన్నద్ధమవుతోంది. స్టోక్స్…

Read More
Samithi leaders

రంజాన్ తోఫా కిట్స్ పేద ముస్లిం లకు నిత్యవసర.

రంజాన్ తోఫా కిట్స్ పేద ముస్లిం లకు నిత్యవసర సరుకులు పంపిణీ వనపర్తి నేటిదాత్రి : తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు య౦ఏ ఖాదర్ పాష. ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ఖాదర్ నివాసంలో పేదా ముస్లిం మహిళలకు రంజాన్ నెల సందర్భంగా నిరుపేద ముస్లింలకు రంజాన్ పండుగ తోఫా నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు 250.మంది.ముస్లిం ల కు తోఫా కిట్స్ ఇచ్చారు . గత 8 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని…

Read More

బుగ్గారం జి.పి.నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోండి!!

విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్*డైరెక్టర్ జనరల్ కు పిర్యాదు చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ ను కోరిన చుక్క గంగారెడ్డి ఎండపల్లి జగిత్యాల, నేటి ధాత్రి జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగం, అధికారుల నిర్లక్ష్యం పై చట్టపరంగా చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ ఉన్నతాధికారి అయిన డైరెక్టర్ జనరల్ కు గురువారం చుక్క గంగారెడ్డి పిర్యాదు చేశారు. కోటికి…

Read More

చామల గెలుపు ఖాయం అయింది..భారీ మెజార్టీ కోసమే మా ప్రయత్నం!

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పార్లమెంట్ ఎన్నికల మండల ఇంచార్జ్ “నారా బోయిన రవి ముదిరాజ్” “నేటిధాత్రి” మునుగోడు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్& మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు మునుగోడు మండలంలోని చొల్లెడు గ్రామంలో గడప గడపకు తిరిగి ప్రచారం చేస్తూ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి “చెయ్యి” గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజరిటీతో గెలిపించాలని ఓటర్లను కోరిన కాంగ్రెస్…

Read More

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి

డాక్టర్ కారం మధు కరకగూడెం,,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం గాంధీనగర్ గ్రామంలో శనివారం రోజున డాక్టర్ కారం మధు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు మలేరియా, డెంగ్యూ జబ్బులను నివారించుటకు ప్రజ లంత తమ బాధ్యతగా చైతన్యవతంతో తమ ఇండ్లలో గోళాలు డ్రమ్ములు ప్లాస్టిక్ డబ్బాలలోని నీటిలో తోక పురుగులు దోమల లార్వాలు లేకుండా క్లీన్…

Read More
CPM

రైతులకు రుణమాఫీ చేయడములోరాష్ట్ర ప్రభుత్వం విఫలం.!

రైతులకు రుణమాఫీ చేయడములోరాష్ట్ర ప్రభుత్వం విఫలం సీపీఎం వనపర్తి నేటిధాత్రి     . సిఐటియు వనపర్తి జిల్లా కార్యాలయంలో సిపిఎం వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశము నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సి పి ఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ మాట్లాడారు. కార్ల్ మార్క్స్ 207వ, జయంతి సందర్భంగా కార్ల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ” కారల్ మార్క్స్ 1818 లో జర్మనీలో జన్మించారని…

Read More

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రభంజనం

100% ఉత్తీర్ణత శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం కేంద్రంలో జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులు వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించారని హెచ్ఎం శ్రీలత అన్నారు. మంగళవారం ప్రకటించిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో కే వర్షిత 9.5 భాను శ్రీ 9.2 గ్రేడ్ తెలిపారు. మిగితా విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు.అనంతరం హెచ్ ఎం మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదల,శ్రమతో చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారనిఅన్నారు.విద్యార్థులను,ఉపాధ్యాయులను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో…

Read More

చేరికల నేతలకు షాకింగ్‌ న్యూస్‌?  నో టికెట్‌?

`సంతోష్‌జి చేసిన సర్వేలో వెల్లడ్కెన ఆసక్తికర విషయాలు? `సిద్దాంతాలకు కట్టుబడిన నేతలకే టిక్కెట్లు? ` ఆర్‌ఎస్‌ఎస్‌ మూలాలున్న వారినే బరిలో దింపుదాం? `బిజేపి బలపడినప్పుడు అరువు నేతలెందుకు? `ఇంత కాలం పార్టీని నమ్ముకున్న వాళ్లకు టిక్కెట్లిద్దాం? `బిఆర్‌ఎస్‌ నుంచి చేరిన వారి పూర్వోత్తరాలపై బిజేపి తవ్వకాలు ప్రారంభం! `ఏ నేత ఎందుకు చేరాడన్న దానిపై లోత్కెన మధనం? `బిఆర్‌ఎస్‌ నుంచి ఎందుకు బ్కెటకొచ్చారన్న దానిపై ఆరా? ` ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెత్తనం… అసలు…

Read More

ప్రజావాణి కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా అధికార యంత్రాంగాన్ని పాలనా తీరును ఆయన అభినందించారు ముసి నందున ఎన్నికల కోడ్ ముగిసినందున జిల్లా కలెక్టర్ తేజస్ నoదలాల్ పబువార్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజావాణి కార్యక్రమంలో ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి చాలాసేపు కూర్చున్నారు . ప్రజల నుండి…

Read More

*మేడారం జాతర కమిటీలో వద్దిరాజు రవిచంద్ర కు చోటు*

ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం సమ్మక్క సారలమ్మ గిరిజన జాతర నిర్వహణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానికులతో అభివృద్ధి కమిటీ ని ఏర్పాటు చేసింది. అక్కడి గిరిజన భక్తులు, ఆలయ పూజారులతో కలిపి 14 మందితో కమిటీని నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఎప్పటిలాగే అమ్మవార్ల జాతరకు శాశ్వత డోనర్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ వ్యాపార వేత్త వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)కు కమిటీలో మళ్లీ చోటు కల్పించారు. తెలంగాణ మహా కుంభమేళగా…

Read More

అద్దె చెల్లించలేదని తహసిల్దార్ కార్యాలయానికి తాళం,

నిజాంపేట: నేటి ధాత్రి అద్దె చెల్లించడం లేదని తహసీల్దార్‌ కార్యాలయంకు తాళం వేసిన సంఘటన బుదవారం నాడు స్థానిక మండల తహసీల్దార్‌ కార్యాలయంకు తాళం వేశారు. ఈమేరకు నూతనంగా నిర్మించుకున్న నిజాంపేట మండల కేంద్రంలో కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి సరిౖయెన భవనాలు లేకపోవడంతో గ్రామంలోని ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. దీంతో కార్యాలయంకు 2022 డిసెంబర్‌ వరకు అద్దెకు చెల్లించిన్నట్టు ఇంటి యాజమాని పేర్కోన్నారు. గత 18 నెలలుగా ఇంటి బిల్లు చెల్లించడం లేదని కార్యాలయం చుట్టు…

Read More

ఖమ్మంపల్లి లో బడి బాట కార్యక్రమం

ముత్తారం :- నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అంగన్వాడీ సెంటర్ లో బడిబాట కార్యక్రమం 6వ తారీకు నుండి 19 తారీకు వరకు నిర్వహించడం జరుగుతుందని అంగన్వాడీ టీచర్ తిరుమల తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో అంగన్వాడీ సెంటర్ లో విద్యార్థుల సంఖ్యను పెంచడం దృష్టిలో పెట్టుకొని బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు.గ్రామంలో ర్యాలీని నిర్వహించి విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా గ్రామంలోని అన్ని కుటుంబాలను సందర్శించి ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలకు అంగన్వాడీ సెంటర్ కు…

Read More
Mahasabhas

నేడు చివరి రోజు మహాసభలకు అనేకులు రానున్నారు.

అద్భుతముగా జరుగుతున్న దేవుని రాజ్య సువార్త మహాసభలు నేడు చివరి రోజు మహాసభలకు అనేకులు రానున్నారు జహీరాబాద్. నేటి ధాత్రి: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో కొనసాగుతున్న దేవుని రాజ్య సువార్త మహాసభలు ఎంతో అద్భుతంగా దేవునికి మహిమ కరంగా జరుగుతున్న ఇట్టి మహాసభలో నియోజకవర్గంతో పాటు వివిధ మండలాలలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దేవుని ఆశీర్వాదములు పొందుతున్నారు. నేడు సాయంత్రం చివరి రోజు కావున ఇట్టి మహాసభలో అనేకులు పాల్గొని దేవుని ఆశీర్వాదములు పొందుకోవాలి…

Read More

డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్ ని, ఎస్.కె అమ్రిన్ ను అభినందించిన భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్

భద్రాచలం నేటి ధాత్రి భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కోచ్ జివి రామిరెడ్డి. ఆగస్టు 31న జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి బెంచ్ ప్రెస్ పోటీలలో 74 కేజీల విభాగంలో భద్రాచలం సిటీ స్టైల్ జమ్ కు చెందిన డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్ కాంస్య పతకం సాధించడం జరిగింది. ఆగస్టు 7వ తేదీన రంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి జావలిన్ త్రో పోటీలలో ఎస్.కె.అమ్రిన్ బంగారు పతకం సాధించింది. ఈ పతకాలు సాధించిన ఇద్దరిని, భద్రాచలం ఏఎస్పీ…

Read More

మారుతి ఆటో యూనియన్ నూతన కమిటీ ఎన్నిక..

ఓదెల(పెద్దపెల్లి జిల్లా) నేటిధాత్రి:- ఓదెల మండలంలోని పొత్కపల్లి గ్రామంలో శుక్రవారం రోజున మారుతి ఆటో యూనియన్ సభ్యులందరూ కలిసి అధ్యక్షులుగా పిట్టల ప్రశాంత్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులు గా తిప్పారపు రమేష్,ప్రధాన కార్యదర్శిగా బొంగోని అనిల్,క్యాషియర్ గా ఆనం సతీష్,సంయుక్త కార్యదర్శి ఎండి యాకుబ్ పాషా,ప్రధాన కార్యదర్శి ఎం డి ఆసిఫ్ లను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా మారుతి ఆటో యూనియన్ అధ్యక్షులుగా ఎన్నికైన పిట్టల ప్రశాంత్ మాట్లాడుతూ మారుతి ఆటో యూనియన్ కుటుంబ…

Read More

జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలి

మంచిర్యాల నూతన కలెక్టర్ కుమార్ దీపక్ జైపూర్, నేటి ధాత్రి: ప్రజా శ్రేయస్సు, జిల్లా అభివృద్ధికి అందరం సమిష్టిగా కృషి చేద్దామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. తాజాగా ఐఏఎస్‌ అధికారుల బదిలీల్లో భాగంగా జిల్లాకు నూతన కలెక్టర్ గా వచ్చిన కుమార్‌ దీపక్‌ ఆదివారం రోజున కలెక్టర్‌గా నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదా యంలో బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఫలాలను జిల్లాలో…

Read More

విద్యార్దులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి కృషి చెయ్యాలి

ఏ.ఐ.ఎస్.బి అధ్వర్యంలో రాష్ట్ర స్థాయి టాలెంట్ టెస్ట్ పరీక్ష పరీక్ష పత్రాలను ఆవిష్కరించిన ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హకీమ్ నవీద్ వరంగల్, నేటిధాత్రి అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు రాష్ట్రస్థాయి టాలెంట్ పరీక్షను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా ఎల్బీనగర్ విస్డమ్ హైస్కూల్లో పరీక్ష పత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది , ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

Read More
ceime

డాక్టర్ పై హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్..

డాక్టర్ పై హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ అక్రమ సంబంధమే దాడికి కారణమని తేల్చిన పోలీసులు ప్రియుడుతో కలిసి భర్తను చంపాలని పథకం వేసిన ఖిలాడి భార్య భార్యే ప్రధాన నిందితురాలు, ప్రియుడు సామ్యూల్ తో కలిసి భర్తను లేపేసేందుకు పన్నాగం పన్నిన భార్య. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ సహకారం కొంపముంచిన జిమ్ ట్రైనింగ్.., జిమ్ లో సుమంత్ భార్య ఫ్లోరా, జిమ్ ట్రైనర్ సామ్యూల్ ల ప్రేమాయణం ఫిబ్రవరి 20న వరంగల్ భట్టుపల్లి…

Read More
error: Content is protected !!