గాదరి కిషోర్ కుమార్ గారికి పాలాభిషేకం చేసిన చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు గారు

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం నేటి ధాత్రి అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవికాల్వ గ్రామంలో ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ గారి ప్రత్యేక చొరవతో ఆర్.అండ్.బి రోడ్ 2,90 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు మరియు కల్వర్టుల 1.20 లక్షల రూపాయలతో మంజూరు చెహించారు. రాష్ట్ర ఆర్.అండ్.బి ఇ.ఆన్.సి అధికారులతో స్వయంగా ఎమ్మెల్యే గారు వారితో మాట్లాడి అధికారితో పర్యవేక్షణ చెహించి అదనపు నిధుల కింద 5.42 లక్షలు…

Read More

ప్రతి ఉద్యోగి రక్షణలో భాగస్వాములు కావాలి

మందమర్రి, నేటిధాత్రి:- సింగరేణి సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి రక్షణలో భాగస్వామ్యం కావాలని రక్షణ తనిఖీ బృందం కన్వీనర్ డి లలిత్ కుమార్, కార్పొరేట్ సేఫ్టీ జిఎం గురువయ్య, ఏరియా జిఎం ఏ మనోహర్ లు సూచించారు. సింగరేణి 54వ రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా రక్షణ తనిఖీ బృందం కన్వీనర్ డి లలిత్ కుమార్, కార్పొరేట్ సేఫ్ జిఎం గురువయ్య ల ఆధ్వర్యంలో రక్షణ తనిఖీ బృందం గురువారం ఏరియాలోని శాంతిఖని గనిని సందర్శించారు. ఈ సందర్భంగా…

Read More

వేములవాడ సబ్ డివిజన్ పోలీస్ వారి హెచ్చరిక

*డి.ఎస్.పి నాగేంద్ర చారి కొనరావుపేట, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల కేంద్రంలో ప్రజలు వారి యొక్క వ్యవసాయ పొలాల వద్ద పంట రక్షణ కోసం.అలాగే వేటగాళ్లు వన్య ప్రాణులను చంపటం కోసం కరెంటు తీగలు అమర్చి వన్యప్రాణుల మృతికి కారకులు అవుతున్నారు. ఇట్టి చర్యల వలన అమాయక ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల కాలంలో కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామం మరియు రుద్రంగి మండల మానాల గ్రామ శివారుణ కొంతమంది వన్యప్రాణుల…

Read More

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు ను.!

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు ను మర్యాదపూర్వకంగా కలిసిన నాగారం నాయకులు నాగారం నేటి ధాత్రి       మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియపరచిన నాగారం బిజెపి నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, బిజెపి నాగారం మున్సిపల్ ప్రెసిడెంట్ నాగరాజు, మేడ్చల్ జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు లక్ష్మి, మాజీ జెడ్పిటిసి సురేష్, శ్యాంసుందర్,…

Read More

వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం

ముఖ్యఅతితులుగా ఎమ్మెల్సీ పోచంపల్లి,గండ్ర దంపతులు రైతులకు కంటికి రెప్పల కాపాడుకుంటున్న కేసీఆర్-చల్లా పరకాల నేటిధాత్రి(టౌన్) పరకాల వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ లో ఎమ్మెల్సీ పోచంపల్లి, ఎమ్మెల్యేలు చల్లా,గండ్ర, జెడ్పీ ఛైర్ పర్సన్ జ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ రైతులను కంటికి రెప్పల కాపాడుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతు దర్భంగా చైర్మన్‌, వైస్ చైర్మన్‌ కమిటీ…

Read More

అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన అభిమన్యు రెడ్డి.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి రాజాపూర్ మండలంలోని తిర్మలపూర్ గ్రామనికి చెందిన చింతకింది రామచంద్రయ్య వయస్సు (45) అకస్మాత్తుగా మరణించారు. వారి మృతికి సంతాపం తెలిపిన బి, ఆర్, ఎస్, పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అభిమన్యు యువసేన మండల అధ్యక్షులు రామకృష్ణ గౌడ్ యూత్ వింగ్ మండల అధ్యక్షులు బంగారి వెంకటేష్,సీనియర్…

Read More
Financial

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం.

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం తలకొండపల్లి /నేటి ధాత్రి కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి లో పెద్దూర్ తాండ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన సభావత్ తారబాయి శనివారం తెల్లవారుజామున అనారోగ్యంతో మరణించింది. ఈ విషయం తెలుసుకున్న తలకొండపల్లి మాజీ జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ… తమ ట్రస్టు ద్వారా తక్షణ సహాయంగా బాధిత కుటుంబానికి ద్వారా రూ.3 వేల ఆర్థిక సాయం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ…

Read More

ప్రభుత్వ టీచర్ల ప్రైవేట్ దందా?

రోజు రోజుకు పెరుగుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రైవేట్ వ్యాపారాలు? చేసేది ప్రభుత్వ టీచర్ ఉద్యోగం, నెల నెలా జీతం తీసుకుంటూ, కొందరు చిట్టీల పేరుతో అక్రమ దందా? వేలల్లో జీతం సరిపోనట్టు.., మరికొందరు మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారం, చిట్స్ దందా, ఎలక్ట్రానిక్ వాహనాల మల్టీ మార్కెటింగ్, వాటర్ మిషన్ల ప్రమోట్, ఇంట్లో వాళ్ల పేరుతో ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా చలామణి ప్రభుత్వ స్కూల్స్ లో కొరవడిన పర్యవేక్షణ, పాఠాలు బోధించే ఉపాధ్యాయులు వ్యాపారంలో దూసుకెళ్తున్న వైనం?…

Read More

పారిశుద్ధ్య పనులు చేపిస్తున్న ప్రత్యేక అధికారి

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావు పేట గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య వారోత్సవంలో భాగంగా గురువారం రోజున గ్రామ ప్రత్యేక అధికారి ఎమ్మార్వో రమేష్ , పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ,తాజా మాజీ సర్పంచ్ నామాల సత్యవతి, తిరుపతి , ఎంపీటీసీ పెద్దల బాపు ,అంగన్వాడీ టీచర్స్ ,సి ఏ లు, ఆశ వర్కర్లు ఈజీఎస్ సిబ్బంది పాల్గొని నర్సరీలోని మొక్కలకు గుంతలు చేపించడం జరిగింది. స్మశాన వాటికలోని చెట్లకు నీళ్లు పోయడం మరియు…

Read More
Tehsildar fishermen

తహసీల్దార్ మత్స్యకారులు వినతి పత్రం అందజేత.

తహసీల్దార్ మత్స్యకారులు వినతి పత్రం అందజేత వీణవంక, (కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి :         వీణవంక మండల కేంద్రంలో అతి పెద్ద కల్వల చెరువు పై ఆధారపడి సుమారు 300 మంది మత్స్యకారులు జీవన ఉపాధి కొనసాగిస్తున్నాము గత రెండు సంవత్సరాలుగా చెరువు యొక్క తూము మరమ్మత్తులు చెడిపోయి నీరు వృధాగా పోవడం వలన చెరువులలో చేపలు చనిపోతున్నాయి దీనివలన మత్స్యకారుల జీవన ఉపాధి ప్రశ్నార్థకంగా మారుతుంది కావున సంబంధిత అధికారులు తక్షణమే…

Read More

రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

  తంగళ్ళపల్లి నేటి ధాత్రి: తంగళ్ళపల్లి మండలం గోపాలపల్లి గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో మొబైల్ ద్వారా స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలో ఉచిత వైద్య శిబిరం నిర్మించారు ఈ శిబిరంలో డాక్టర్MLN. రెడ్డి గారి బృందంతో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి 101 మంది వృద్ధులకు డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో మందుల పంపిణీ చేశారు ఇందుకుగాను ముఖ్య అతిథిగా స్థానిక గ్రామ సర్పంచ్ కూతురు పద్మ కార్యదర్శి వాణి కాంట్రాక్టర్ వెంకటరెడ్డి…

Read More

స్థానిక సమస్యలపై ప్రజా ఉద్యమాలు నిర్మించాలి

మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబురావు భద్రాచలం నేటి ధాత్రి భద్రాచలం కు ఆనుకొని ఉన్న ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలి ఎమ్మెల్యే కాలనీ శాఖ 8వ మహాసభలో తీర్మాణo స్థానికంగా ప్రజా సమస్యలు గుర్తించి ప్రజా పోరాటాలు నిర్మించాలని సిపిఎం రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబురావు అన్నారు. ఎమ్మెల్యే కాలనీ సిపిఎం శాఖ 8వ మహాసభ కుంజ మంగమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా…

Read More

వనపర్తి లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు ప్రారంభం

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి పట్టణంలో శంకర్ గంజిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు ప్రారంభం అయ్యాయని గురువారం నాడు ఉదయం 10.50 కి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం మధ్యాహ్నం అన్నదానం సాయంత్రం స్వామి వారి ఊరేగింపు ఉంటుందని ఆలయ కమిటీ నిర్వహి నిర్వాహకులు న్యాయవాది ధార వెంకటేష్ దాచ లక్ష్మీనారాయణ దాచ శివకుమార్ లగిశెట్టి శ్రీకాంత్ నూకల విజయ్. క్రాంతి ట్రాన్స్ పోర్టు ఈపూరి వెంకటేష్ నూకల నాగరాజ్…

Read More

మధ్యాహ్న భోజన కార్మికులు సమస్యలు పరిష్కరించాలని దీక్ష.

రాజన్న సిరిసిల్ల టౌన్ :నేటిధాత్రి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయ సముదాయం ‌ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు అనంతరం డీఈఓ రమేష్ కుమార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సంఘం అధ్యక్షురాలు దేవేంద్ర మాట్లాడుతూ ఈరోజు 4వ రోజుకు చేరుకుందని మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రస్తుతం 1000 రూపాయలు మాత్రమే గౌరవ వేతనం అందిస్తున్నారని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా 2000 వేల…

Read More

ఇళ్ళందలో ఘోర రోడ్డు ప్రమాదం

ఒకే బైకుపై నలుగురు విద్యార్థులు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి నేటిధాత్రి, వరంగల్ వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వర్దన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రైవేట్ బస్సును, బైక్ ఢీకొనడం వల్ల నలుగురు విద్యార్థులు మృతి చెందారు. ముగ్గురు విద్యార్థులు స్పాట్ లోనే మరణించగా, తీవ్ర గాయాల పాలైన ఒక యువకుడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆ యువకుడు ఎంజీఎం…

Read More

bank kathala dwara vethanalu chellinchali, బ్యాంకు ఖాతాల ద్వారా వేతనాలు చెల్లించాలి

బ్యాంకు ఖాతాల ద్వారా వేతనాలు చెల్లించాలి నర్సంపేట మున్సిపాలిటీలో నూతనంగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బ్యాంకు ఖాతాల ద్వారా వేతనాలు చెల్లించాలని టిఆర్‌ఎస్‌కెవి జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు కోరారు. బుధవారం నర్సంపేట పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లుకు కార్మికుల వేతనాల కోసం వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా యువరాజు మాట్లాడుతూ బ్యాంకు ఖాతాలో వేతనాలు వేస్తూ కార్మికులందరికీ ప్రావిడెంట్‌ ఫండ్‌, ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని అన్నారు. వారాంతపు సెలవు ఆదివారం రోజున పూర్తిగా…

Read More

పేద ముస్లింలకు నిత్యవసర సరుకులు పంపిణీ

బోయినపల్లి సుధీర్ బాబు ట్రస్టు ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి చంద్రుగొండ మండలం. తిప్పనపల్లి గ్రామపంచాయతీ లోని మహమ్మద్ నగర్ గ్రామవాసు లకు హెల్పింగ్ హాండ్స్ బోయినపల్లి సుధీర్ బాబు ట్రస్టు ద్వారా రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు బోయినపల్లి సురేష్ బాబు ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో గత ఏడు సంవత్సరాలుగా మహమ్మద్ నగర్ నందు నిత్యవసర వసతులు పంపిణీ చేయడం మంచి విషయం గా భావించడం…

Read More

తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.

ప్రధాన కార్యదర్శిగా గుర్రాల రవీందర్. మలహర్ రావు. నేటిధాత్రి : తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ అడ్వరయంలో ఎన్నిక హన్మకొండ కేంద్రంగా చేసుకొని తెలంగాణ రాష్ట్ర తుడుందెబ్బ ను బలోపేతం చేయటం కోసం ఆదివాసీల హక్కులను కాపాడటం కోసం విద్యా, వైద్యం, అటవీ హక్కుల కోసం ఆదివాసీ చట్టాలను పరిరక్షించి అభివృద్ధి చేయటంకోసం నూతన కమిటీనీ శుక్రవారం ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు. ఇట్టి కమిటీకీ రాష్ట్ర ప్రధాన అధ్యక్షుడిగా గుర్రాల రవీందర్ ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని….

Read More
error: Content is protected !!