దక్షిణ భారతదేశంలోనే రెండో అయోధ్యగా ప్రసిద్ధిగాంచినటువంటి భద్రాచల పుణ్యక్షేత్రానికి నిధులు ఇచ్చి

భద్రాచలం నేటి దాత్రి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి పరిచే విధంగా, మరియు ఎప్పుడో నిర్మితమైన కరకట్టలు బలహీనపడి, భద్రాచల ప్రాంతం వరదలకు బాహ్య ప్రపంచంతో సత్సంబంధాలు తెగిపోయి ఆదివాసి కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నటువంటి తరుణంలో, కేంద్ర ప్రభుత్వం భద్రాచలానికి భద్రాచల కరకట్ట 25 కిలోమీటర్ల నిర్మితమయ్యే విధంగా ప్రత్యేక గ్రాండ్ ఇప్పించవలసిందిగా కేంద్ర మాజీ మంత్రివర్యులు ప్రస్తుత మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ పార్లమెంట్లో సమావేశంలో భద్రాచల ప్రాంతం గురించి ప్రస్తావించటం జరిగింది,

Read More

తుమ్మేటి సమ్మిరెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి గుండెపోటుతో మృతి జమ్మికుంట: నేటిధాత్రి జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, సీనియర్ నాయకులు కోరపల్లి గ్రామస్తుడు పింగిలి వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పది సంవత్సరాల కాలం పని చేసిన మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి గుండెపోటుతో ఆ కాలంగా మృతి చెందారు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల…

Read More

రజక సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన శాసనసభ సభ్యులు అరేకపూడి గాంధీ

కూకట్పల్లి, ఏప్రిల్ 10 నేటి ధాత్రి ఇన్చార్జి శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలో రజక సంగం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు చాగంటి అశోక్ తోపాటు డివిజన్ ఎన్ మాజీ అధ్య క్షుడు జిల్లా గణేష్ నేతతో కలిసి క్యాలెండ ర్ ఆవిష్కరించిన స్థానిక శాసనసభ స భ్యులు గాంధీ, హిందు సాంప్రదాయం ప్రకారం ఉగాది పర్వదినం నుండి నూతన పంచాంగం కార్యక్రమంలో భాగంగా క్యా లందర్ అవిష్కరించడం శుభపరిణా మం,చాకలి ఐలమ్మ పోరాట…

Read More

ఖమ్మం మాల విద్యార్థుల ఆవిర్భావ సభకు వేలాదిగా తరలి రండి

జిల్లా అధ్యక్షుడు దాసరి శేఖర్ భద్రాచలం నేటి ధాత్రి భూపతి రావు కాలనీ నందు చినిగిరి చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన భద్రాచలం మాల మహానాడు టౌన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు దాసరి శేఖర్ మాట్లాడుతూ ఈనెల 31 వ తారీఖున శుక్రవారం ఉదయం 10 గంటలకు ఖమ్మం నగర రామకృష్ణ ఫంక్షన్ హాల్ లో జరిగే తెలంగాణ ఆవిర్భావ కు మాల మహానాడు ఆధ్వర్యంలో ప్రగతిశీల మాల విద్యార్థులు…

Read More

భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు

భద్రాచలం లో ముస్లింలకు పవిత్ర పండుగ అయిన రంజాన్ వేడుకలను భద్రాచలంలో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. భద్రాచలం నేటి ధాత్రి ఉపవాస దినాల అనంతరం బుధవారం నాడు నెలవంక కనిపించగా గురువారం ముస్లిం కుటుంబాలు రంజాన్ వేడుకలను అట్టహాసంగా నిర్వహించుకున్నారు. పట్టణంలోని ఏఎంసీ కాలనీలో ఉన్నటువంటి ఈద్గాలో వేలాదిమంది ముస్లింలు రంజాన్ ప్రార్థన నిర్వహించి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పట్టణంలోని పలు రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలపగా స్నేహితులకు ఆత్మీయులకు సేమియాలు…

Read More

ముందస్తు అమ్మ తల్లి టీకాలు వేయించాలి

రేగొండ, నేతిధాత్రి: వేసవి కాలం సమీపిస్తున్న వేళ గొర్రెలకు ముందస్తు అమ్మ తల్లి టీకాలు వేయించుకోవాలని రేగొండ ప్రాథమిక పశువైద్యాధికారి డా.వి.మైథిలి ఒక ప్రకటనలో తెలిపారు.మండలం మొత్తంలో దాదాపు 30 వేల గొర్రెలు ఉండగా వేసవి కాలం ప్రారంభం కానున్న వేళ అమ్మ తల్లి అయ్యే ప్రమాదం ఉంది. ఈ వ్యాధిలో గొర్రెలకు చర్మం పై వేడి పొక్కులు,జ్యరం,ఆకలి మందగించడం ప్రధాన లక్షణాలుగా ఉంటాయి.ఈ మేరకు మండల కేంద్రంలోని ప్రాథమిక పశు వైద్యశాలలో షీప్ పాక్స్ టీకా…

Read More

కుష్టురహిత సమాజ స్థాపనకు కృషి చేయాలి

గ్రామసర్పంచ్ కందగట్ల రవి శాయంపేట నేటిధాత్రి : శాయంపేట గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో మహాత్మా గాంధీ76 వర్ధంతిని పురస్కరించుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి కుష్టు వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముందుగా పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సాయికృష్ణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయికృష్ణ మాట్లాడుతూ బ్యాక్టీరియా వలన కుష్టి వ్యాధి వస్తుందని, చర్మానికి, నరాలకు ఈ వ్యాధి సోకుతుందన్నారు. వ్యాధి లక్షణాలు బహిర్గతం కావడానికి 3 నుండి 5 ఏళ్ల కాలం పడుతుందని,…

Read More

తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డ్ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ బి వినోద్ ను కల్సిన టీఎన్జీఓ నాయకులు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి    కరీంనగర్ ఉమ్మడి జిల్లా టీఎన్జీఓ అధ్యక్షులు మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డ్ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ వినోద్ మరియు ఎమ్మెల్యే రమేష్ బాబు ను మర్యాదపూర్వకంగా కలిసి రాజన్న సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరగా సత్వరం పరిష్కరించబదుతుంది అని హామీ ఇచ్చారు.   ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా టీఎన్జీఓ అధ్యక్షులు మారం జగదీశ్వర్ ,రాజన్నసిరిసిల్ల…

Read More

నీట్-2025 ఎంట్రన్స్ ఫలితాలలో ‘షైన్’ విద్యార్థుల విజయకేతనం

*”నీట్,జెఈఈ మెయిన్స్,లో అత్యుత్తమ శిక్షణలో ముందువరుసలో “షైన్”.* *”షైన్” విద్యార్థులు జాతీయస్థాయిలో మార్పులు సాధించడం సంతోషంగా ఉంది.* *”సైన్” విద్యాసంస్థల చైర్మన్ మూగుల కుమార్ యాదవ్.”* *నేటిధాత్రి”,హనుమకొండ* : నీట్-2025 ఎంట్రన్స్ ఫలితాలలో షైన్ జూనియర్ కళాశాల విద్యార్థులు కార్పోరేట్ విద్యాసంస్థలకు సమానంగా ఫలితాలు సాధించినట్లు షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగుల కుమార్ యాదవ్ తెలిపారు. శనివారం విడుదలైన నీట్ ఎంట్రెన్స్ ఫలితాలను పురస్కరించుకొని హనుమకొండలోని షైన్ కళాశాలలో షైన్ విద్యాసంస్థల డైరెక్టర్లు మూగుల రమ, ముగుల…

Read More

శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శ్రావణమాస పూజా కార్యక్రమాలు

చందుర్తి నేటిదాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాసం పురస్కరించుకొని మొదటి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు ఆలయ అర్చకులు కందాలే వెంకటరమణాచారి ఆధ్వర్యంలో ఈ శ్రావణమాసం లో ప్రతి శుక్రవారం కుంకుమ పూజా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు ఈనెల 25 రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయంలో వరలక్ష్మి వ్రతం మరియు కుంకుమ పూజా చేపడుతున్నట్టు ఆలయ అర్చకులు తెలిపారు ఈ…

Read More

క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దృఢత్వానికి తోడ్పడతాయి

మందమర్రి, నేటిధాత్రి:- క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దృఢత్వానికి దోహదపడతాయని అధికారులు తెలిపారు. ఏరియాలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం 17 సంవత్సరాల లోపు క్రీడాకారులకు 3వ ఉమ్మడి ఆదిలాబాద్ హ్యాండ్ బాల్ స్కూల్ లీగ్ 2023 పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రీడలకు బాలికలు 15 జట్లు, బాలురు…

Read More

ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్న ను గెలిపించండి.

ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికులుగా పనిచేయాలి. జడ్పీటీసీ . సభ్యులు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గుడి వంశీధర్ రెడ్డి. రఘునాథపల్లి( జనగామ) నేటి ధాత్రి :- గత ప్రభుత్వ అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచడం కాక నిత్యం ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతికగా మారిన జర్నలిస్టు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టబద్ధులకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు లింగాల గణపురం జడ్పిటిసి సభ్యులు గుడి వంశీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన…

Read More

పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను బాధితురాలికి అప్పగించిన

రుద్రంగి ఎస్సై కె రాజేష్ రుద్రంగి, నేటిరాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మీ అనునామే పొలం వద్దకు వెళుతుండగా దారిలో తన సెల్ ఫోన్ పడిపోగా, బాధితురాలు CEIR పోర్టల్ లో దరఖాస్తు చేసుకోగా, దీనికి వెంటనే రుద్రంగి పోలీస్ వారు CEIR పోర్టల్ ద్వారా బాధితురాలికి రుద్రంగి ఎస్సై కె .రాజేష్ అప్పగించారు. అదేవిధంగా రుద్రంగి మండల ప్రజలు CEIR పోర్టల్ ను వినియోగించుకోగలరు అని ఎస్సై రాజేష్ గారు…

Read More
The SC Sub-Plan Act should be implemented across the country.

దేశవ్యాప్తంగా ఎస్సీ సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయాలి.

దేశవ్యాప్తంగా ఎస్సీ సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయాలి. దళిత హక్కుల పోరాట సమితి(డిహెచ్పిఎస్)జాతీయ కౌన్సిల్ సభ్యులు బోయిని అశోక్ కరీంనగర :నేటిధాత్రి కరీంనగర్ జిల్లా డిహెచ్పిఎస్ కౌన్సిల్ సమావేశం బద్దం ఎల్లారెడ్డి భవన్లో జిల్లా ఉపాధ్యక్షులు కెలపాక వినోద్ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా జాతీయ కౌన్సిల్ సభ్యులు బోయిని అశోక్ మాట్లాడుతూ ఈనెల 10,11,12 తేదీలలో వేములవాడలో జరుగు రాష్ట్రస్థాయి సమావేశాలను జయప్రదం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ సంక్షేమం…

Read More

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పటిష్టంగా నిర్వహించాలి

– అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు …. – గ్రామాలలో నీటి సమస్య లేకుండా చూడాలి… – అధికారులకు ఆదేశాలు జారీచేసిన అదనపు రెవెన్యూ కలెక్టర్ వెంకటేశ్వర్లు…. కొల్చారం, (మెదక్) నేటి ధాత్రి :- శుక్రవారం రోజున క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు హవేలీ ఘన్పూర్ మండల్ బూరుగుపల్లి , వాడి, రాజిపేట, కొత్తపల్లి, గాజిరెడ్డిపల్లి గ్రామాల్లో పర్యటించి ముందుగా గ్రామాల్లో తాగునీటి సమస్యపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఎటువంటి ఇబ్బందులు కలవకుండా నీటి…

Read More

పిల్లలను జలాశయాల, చెరువులు, వద్దకు వెళ్లకుండా జాగ్రత్త లు తీసుకోవాలి ఎస్పీ

వనపర్తి నేటిదాత్రి : వేసవికాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో పిల్లలు యువకులు ఎండ వేడి నుంచి సేద తీరటానికి, ఈత నేర్చుకోవడానికి జలాశయాల వద్దకు ఈతకు వెళ్లే అవకాశం ఉన్నందున ప్రమాదాలు జరిగి నీటిలో మునిగి ప్రాణ నష్టం జరుగుతుండటం వల్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈత సరదా విషాదం కాకూడదు వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి రక్షిత కే మూర్తి సూచించారు. ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని ఈత ను…

Read More
error: Content is protected !!