పదకొండైనా తెర్చుకోని అంగన్వాడీ కార్యాలయం.

విధులకు అంగన్వాడీ టీచర్,ఆయా డుమ్మా. ఆకస్మిక తనఖీ చేసిన మహాదేవపూర్ సీడిపీవో రాధిక కాటారం జనవరి 17 నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని పోతుల్వాయి అంగన్వాడీ సెంటర్ లో పదకొండు దాటిన అంగన్వాడీ సెంటర్ తెర్చుకోలేదు.. దీంతో సీడిపీవో ఆకస్మికంగా తనఖీ చేస్తుండగా అంగన్వాడీ సెంటర్ కు తాళం చేసి వేసి ఉండడంతో అంగన్వాడీ వాడి టీచర్ ని పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎలాంటి సెలవు పెట్టకుండా అంగన్వాడీ సెంటర్ ని ఎందుకు…

Read More

75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

ఆగస్ట్15 నాడు జెండా “ఎగరవేయడం”.. జనవరి 26న జెండా “ఆవిష్కరణ”కు తేడా ఏంటో తెలుసా.? ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ “భారతదేశం స్వాతంత్య్రం” పొందింది. అందుకే, ఏటా ఈ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇక.., 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలులోకి రావడంవల్ల.., ఏటా ఈ తేదీని “గణతంత్ర దినోత్సవం”గా జరుపుకుంటాం. దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటాం. 1950 జనవరి…

Read More

వచ్చే పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరగాలి.

# పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల జనరల్ అబ్జర్వర్. నర్సంపేట,నేటిధాత్రి : త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల మండలంలో సజావుగా జరగాలని ఎన్నికల జనరల్ అబ్జర్వర్,ఐఏఎస్ రచిత్ రాజ్ తెలిపారు.దేశ వ్యాప్తంగా జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా బుదవారం ఎన్నికల జనరల్ అబ్జర్వర్,ఐఏఎస్ రచిత్ రాజ్,ఎన్నికల వ్యయ పరిశీలకులు, ఐఆర్ఎస్ ఉమాకాంత్ ద్రుపతి, దుగ్గొండి మండలంలోని కీలకమైన నాచినపల్లి,రేకంపల్లి పోలింగ్ స్టేషన్ లైన లను సందర్శించారు.సంబందించిన ఎన్నికల అధికారులకు పలు సలహాలు సూచనలు తెలిపారు.ఈ కార్యక్రమాలలో ఆర్డీవో…

Read More

పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న వారిని పార్టీ నుండి బహిష్కరణ

ఇల్లంతకుంట:నేటిధాత్రి న్యూస్:రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల ప్రజా ప్రతినిధులకు,బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు,మండల ప్రజలకు తెలియజేయునది ఏమనగా సెస్ ఎన్నికలలో బాగంగ బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఇల్లంతకుంట మండల సెస్ అభ్యర్థి మల్లుగారి రవిందర్ రెడ్డి కాదని ఎన్నికల పోటీ చేసిన అభ్యర్థిని మరియు అతనికి మద్దతు తెలుపుతున్న అభ్యర్థులు 1) భూంపెల్లి రాఘవరెడ్డి { పొత్తూర్ } 2) ఆకుల సత్యం { పొత్తూర్} 3) ముక్కుస కేశవరెడ్డి{ ఓగులాపుర్ } 4) చల్ల నవీన్…

Read More

కమలాపూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక..

అధ్యక్షుడుగా గాజుల సతీష్(సాక్షి).. ప్రధాన కార్యదర్శిగా కొనిశెట్టి మునీందర్ (నేటి ధాత్రి)… నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ) హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన అధ్యక్ష, కార్యవర్గంను సోమవారం ప్రెస్ క్లబ్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. అధ్యక్షుడిగా గాజుల సతీష్ (సాక్షి దినపత్రిక) ప్రధాన కార్యదర్శిగా కొనిశెట్టి మునీందర్ (నేటిదాత్రి దినపత్రిక)ఎన్నుకున్నారు. వీరితోపాటు ఉపాధ్యక్షులుగా ఒసుకుల డేవిడ్,కనుకుంట్ల శ్రీనివాస్,సహాయ కార్యదర్శిగా కొడెం రమేష్ కోశాధికారిగా మొడెం రాజకుమార్,…

Read More
President

ఘనంగా విలేకర్ జన్మదిన వేడుకలు.

ఘనంగా విలేకర్ జన్మదిన వేడుకలు జహీరాబాద్ నేటి ధాత్రి:       ఝరాసంగం మండలంలోని కంబాలపల్లి గ్రామానికి చెందిన జహీరాబాద్ నియోజకవర్గం రిపోర్టర్ నగేష్ జన్మదిన వేడుకలను వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ జహీరాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు జానారెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిట్టెపల్లి బాలరాజ్ పాల్గొని విలేఖర్ నాగేష్ ను శాలువాతో సన్మానించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన…

Read More

సకల వసతులతో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి

ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా 37 లక్షలతో పేషెంట్ సహకుల గది నిర్మాణం బ్లడ్ ప్లేట్లెట్స్ వేరు చేసే యంత్రం ద్వారా సత్వర చికిత్స లభ్యత భూపాలపల్లి నేటిధాత్రి శుక్రవారం వంద పడకల ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తో కలిసి బ్లడ్ ప్లేట్లెట్స్ వేరు చేసే యంత్రం, పేషెంట్ సహయకులు వేచి ఉండు గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ…

Read More

దేశానికి రాజీవ్ సేవలు చిరస్మరణీయం భద్రాచలంలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు

భద్రాచలం నేటి ధాత్రి భద్రాచలం టౌన్ దివంగత మాజీ ప్రధాని, భారతరత్న అవార్డు గ్రహీత రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుక భద్రాచలం పట్టణంలోని డిసిసి అధ్యక్షులు పొదెం వీరయ్య నివాస గృహంలో కాంగ్రెస్ పార్టీ భద్రాచలం మండల కాంగ్రెస్ అధ్యక్షులు పరిమి శ్రీనివాస రావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. కాంగ్రెస్ శ్రేణులు రాజీవ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ చింతిర్యాల రవికుమార్ మాట్లాడుతూ… భారతదేశాన్ని ఐటి, టెలికాం,…

Read More
New Year.

మొహరం ఇస్లామిక్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు.

మొహరం ఇస్లామిక్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి జహీరాబాద్ నేటి ధాత్రి:   జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ సీనియర్ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి ఇస్లామిక్ మొహరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని,సంపద, సమృద్ధి కలుగాలని డాక్టర్ ఉజ్వల్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సంవత్సరకాలంలో ఎన్నో అభివృద్ధి…

Read More

భక్తులతో నిండిపోయిన రాజన్న ఆలయం

సమ్మక్క జాతర సమీపిస్తుండడంతో పెరిగిన భక్తుల రద్దీ వేములవాడ నేటిదాత్రి వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల రద్దీ సోమవారం అనూహ్యంగా పెరిగింది. సమ్మక్క, సారలమ్మ జాతర ఈనెల 21 నుండి 24 వరకు ఉండడంతో, భక్తుల తాకిడి ఎక్కువైంది… నూతనంగా వివాహాలు చేసుకున్న జంటలు కోడే మొక్కులు చెల్లించుకొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉదయం నుండే తలనీలాలు సమర్పించిన భక్తులు, ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి, రాజన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను సైతం…

Read More

138వ మే డే ను జయప్రదం చేయండి

సిపిఐ మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ మరిపెడ, నేటి ధాత్రి. ప్రపంచవ్యాప్తంగా 138వ మేడేను శ్రామిక కార్మిక వర్గాలు రైతు లేబర్ యూనియన్ వర్గాలు మేడేను విజయవంతం చేయాలని కార్మిక సంఘాలన్నీ ఏకమై 138వ మే డే విజయవంతం చేయాలని 1867 మొదటి మేడే కార్మిక సంఘాలుగా ఏర్పడి జరపడం జరిగింది 12 గంటలు ఉన్న పని దినాన్ని ఎనిమిది గంటల పరిధినాలపై కదం తొక్కిన కార్మిక కార్మిక వర్గాలు మేడే ద్వారా సాధించుకొని విజయవంతమైనాయి…

Read More

మేరుగు మురళి కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్ అడ్లూరీ, ఎమ్మేల్యే వివేక్ వెంకట స్వామి!!

వెల్గటూర్ నేటి ధాత్రి వెల్గటూర్ మండల కేంద్రంలో తాజా మాజీ సర్పంచ్ మేరుగు మురళీ గౌడ్ తండ్రి చిలుకలయ్య గౌడ్ , అనారోగ్యంతో మృతి చెందగా,విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ,ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరీ లక్ష్మణ్ కుమార్,చెన్నూర్ శాసన సభ్యులు గడ్డం వివేక్ వెంకట స్వామి,వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు, వారి వెంట పీసీసీ కార్య వర్గ సభ్యులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలెందర్ రెడ్డి,రాష్ట్ర నాయకులు పీఎస్ ఆర్…

Read More

రైతులకు రైతుబంధు ఇవ్వాలని.. బిఆర్ఎస్ పార్టీ నాయకుల ధర్నా..

– రైతుబంధు రాకపోయి… – కల్యాణ లక్ష్మి పెండ్లిలకు తులం బంగారం ఏమాయే… – ప్రతి మహిళలకు 2500 రూపాయలు అసలుకే లేదాయే… – కొల్చారం మండలం బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఆవేదన. కొల్చారం, (మెదక్) నేటి ధాత్రి:- కల్లబొల్లి మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయలేదని కొల్చారం మండలం టిఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. రైతులకు రైతు భరోసా ఇవ్వాలని మెదక్ జిల్లా…

Read More
Rythu Bharosa funds.

హామీ మేరకు రైతులకు అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాలి.

ఎన్నికల హామీ మేరకు రైతులకు అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాలి, ప్రతి రైతుకు రైతు భరోసా నిధులు ఇవ్వాలి, యూరియా సరఫరా లో ప్రభుత్వం విఫలం గణపురం మాజీ సొసైటీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి గణపురం నేటి ధాత్రి     గణపురం మండల కేంద్రంలో వడ్లు పండించిన ప్రతి రైతుకు ఎన్నికల హామీ మేరకు బోనస్ ఇవ్వాలని గణపురం మాజీ సొసైటీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అనేక హామీలు…

Read More
Yadava Sangam.

యాదవ సంఘం అధ్యక్షునికి ఆత్మీయ సమ్మేళనం…

యాదవ సంఘం అధ్యక్షునికి ఆత్మీయ సమ్మేళనం… తంగళ్ళపల్లి నేటి ధాత్రి…       తంగళ్ళపల్లి మండలం పాపాయిపల్లి యాదవ సంఘం అధ్యక్షుడికి ఆత్మీయ సత్కారం చేసిన మండల యాదవ సంఘం నేతలు. తంగళ్ళపల్లి మండలం పాపాయి పల్లి గ్రామానికి చెందిన చేన్న వేణి. తిరుపతి యాదవ్ పాపాయిపల్లి గ్రామ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది తంగళ్ళపల్లి మండల యాదవ సంఘం ఆధ్వర్యంలోఎన్నికైన చిన్న వేణి తిరుపతి యాదవ్ సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన మండల యాదవ సంఘం నేతలు…

Read More
BRS Party

బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దేవునూరికుమార్.

బీసీ రిజర్వేషన్ 42 శాతం అమలు చేసిన తర్వాతే స్థానికసంస్థల ఎన్నికల నిర్వచించాలి బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దేవునూరికుమార్ బీసీలను దళితులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:   దళితులనుమోసం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మొగుళ్లపల్లిమండల బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దేవనూరి కుమార్ విమర్శించారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు రాష్ట్రంలో 80 శాతం బిసిలు…

Read More

ఆడకూతరు పెండ్లికి అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని మోత్కూలకుంట తాండ గ్రామపంచాయతీలోని మర్రి బాయి తండాలో కేతావత్ రాజు కూతురు సంధ్య వివాహానికి 10,000/- రూపాయలు యువసేన సభ్యుల ద్వారా ఆర్థిక సహాయన్ని అందించిన బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవి నాయక్, మాజీ సర్పంచ్ కృష్ణా నాయక్, కేతావత్ రాంచందర్, వార్డు మెంబర్ మంగ్యా నాయక్, హాథిరామ్ నాయక్, సేవ్య నాయక్, శ్రీకాంత్ నాయక్,…

Read More

బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

ఏర్పాట్లను పరిశీలించిన స్థానిక కార్పొరేటర్. కాశిబుగ్గ నేటిధాత్రి. గ్రేటర్ వరంగల్ మహానగర పాలకసంస్థ 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనిషా శివకుమార్ కట్టమల్లన్న దేవాలయం వద్ద బతుకమ్మ ఏర్పాటును పరిశీలించారు. బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సిబ్బందికి తెలియజేశారు. గరీబ్ నగర్,జాన్ పాక,కీర్తి నగర్, లేబర్ కాలనీ,గాంధీనగర్,మహిళలు బతుకమ్మ ఆడే ఆట స్థలంను మున్సిపల్ జెసిబిమరియు డోజర్ మరియు మున్సిపల్ సిబ్బంది చేత శుభ్రం చేయించడం జరిగింది. కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ మాట్లాడుతూ బతుకమ్మ ఉత్సవాలకు…

Read More

లక్షెట్టిపేటలో పోలీసుల కార్డాన్ సర్చ్

లక్షెట్టిపేట (మంచిర్యాల) నేటిధాత్రి: పట్టణంలోని గోదావరిరోడ్డు వీకర్ సేక్షన్ కాలనిలో పోలీసుల కార్డాన్ సర్చ్ నిర్వహించారు. ఈసర్చ్ లో సుమారు 30 బైకులు, 2 ఆటోలను స్వాధీనం చేసుకొని విచారణ చెప్పట్టారు. ఈసందర్భంగా సిఐ నరేందర్ సర్ మాట్లాడుతూ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా కార్డాన్ సర్చ్ నిర్వహిచడం జరుగుతుందన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకూడదని, వాటికి బానికై జీవితాన్ని నాశనం చేసుకోకూడదన్నారు, కాలనీలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి వాహన దారుడు…

Read More
President

కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన వరికెల.

కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన వరికెల   నడికూడ,నేటిధాత్రి:   తెలంగాణ రైతు రక్షణ సమితి,తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు నడికూడ మండలంలోని గ్రామాలలో యాసంగి కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ రైతుల అకౌంట్లో వెయ్యాలని కోరారు. రైతులను కొనుగోలు కేంద్రాలలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా…

Read More
error: Content is protected !!