వెల్గటూర్ లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన – కొప్పుల

దొరిశెట్టి వెంకటయ్య మాకు ఒక స్పూర్తి – కొప్పుల ఈశ్వర్!! ఎండపల్లి, జగిత్యాల నేటి ధాత్రి వెల్గటూర్ మండలం వెల్గటూర్ రాజక్కపల్లి గ్రామాల పరిధిలోని దొరిశెట్టి వెంకటయ్య సతీమణి క్రీ”శే” శంకరమ్మ మరియు కుమారుడు సతీష్ జ్ఞాపకార్థం నిర్వహించిన ధర్మపురి నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మొదటి రోజు మ్యాచ్ ను టాస్ వేసి ప్రారంభించి, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ సందర్భంగా కొప్పుల…

Read More

ప్రభుత్వపాఠశాలలకు బ్యాండ్ మేళాలు వితరణ

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బుధవారం దాత బ్యాండ్ మేళాలు వితరణ చేశారు. ఎన్గల్ గ్రామానికి చెందిన పసుల ప్రణయ్ తండ్రి కీర్తిశేషులు రామస్వామి జ్ఞాపకార్థం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రెండు బ్యాండులు కొనిచ్చి అందించారు. జరగనున్న గణతంత్ర్య దినోత్సవ వేడుకలకు విద్యార్థిని విద్యార్థులకు బ్యాండ్ మేళాలు అందించారు. ప్రభుత్వ పాఠశాలకు బ్యాండ్ మేళాలు అందించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Read More

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా నేటిధాత్రి క్యాలెండర్ ఆవిష్కరణ

హన్మకొండ, నేటిధాత్రి: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా నేటిధాత్రి పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ నీ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నేటిధాత్రి పత్రిక నీ ప్రశంసించారు, నేటిధాత్రి పత్రిక కి మంచి గుర్తింపు ఉందని చాలా వరకు ప్రజల సమస్యల మీద వార్తలు రాస్తూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా నేటిధాత్రి పత్రిక బృందం పోరాడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వంలో…

Read More

ఘనంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు వేడుకలు

పలు సేవా కార్యక్రమాలతో పాటు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన యువసేన సభ్యులు వరంగల్ తూర్పు 24 జనవరి తెలంగాణ రాష్ట్ర రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర జన్మదిన వేడుకలను వరంగల్ తూర్పు టిఆర్ఎస్ నాయకులు అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకున్నారు. పోచమ్మేదన్ జంక్షన్ లో బాణాసంచా కాల్చి భారీ కేక్ ను ఏర్పాటు చేశారు. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజ్ కుమార్ కేక్ కట్ చేసి పండ్లు పంపిణి…

Read More

అనూస్ స్కూల్ చిన్నారి సహస్ర రెడ్డి రెండువేల నగదు గోల్డ్ మెడల్ కు ఎంపిక.

వనపర్తి నేటి ధాత్రీ : వనపర్తి జిల్లా కేంద్రంలోని అనూస్ స్కూల్ లో 2వ తరగతి చదువుతున్న జి. సహస్ర రెడ్డి ఇంటర్నేషనల్ పోటీ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 2000 నగదుతో పాటు గోల్డ్ మెడల్ సాధించింది. సైన్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్ వారు ఇంగ్లీష్, సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో చిన్న పిల్లలకు నిర్వహించే పోటీ పరీక్షలలో ఆమె మ్యాథమెటిక్స్ లో 40 మార్కులకు గాను 39 మార్కులు సాధించి 1000 నగదు పురస్కారంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో…

Read More

నూతనంగా ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి నేటిధాత్రి జిల్లా కేంద్రంలో రెండు కొత్త ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే కాసేపు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. నూతన బస్ సర్వీసులను భూపాలపల్లి టు మేడారం, భూపాలపల్లి టు భద్రాచలం సర్వీసులను డిపో…

Read More

జిహెచ్ఎంసీ ఏఈ ఆశతో కలిసి వివేకానంద నగర్ కాలనీలో కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు పాదయాత్ర చేయడం జరిగినది.

కూకట్పల్లి జనవరి 24 నేటి థాత్రి ఇన్చార్జి వివేకానంద నగర్ డివిజన్లోని వివేకానంద నగర్ కాలనీలో హెచ్ ఎం డబ్ల్యుఎస్ ఎస్ బిడీజీఎం వెంకటేశ్వర్లు మేనేజర్ ప్రియాంక జిహెచ్ఎంసీ ఏఈ ఆశ గార్లతో కలిసి వివేకానంద నగర్ కాలనీలో కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు పాదయాత్ర చేయడం జరిగినది.కార్పొరేటర్ మాట్లాడుతూ మంజూరు అయి నటువంటి సివరే జ్ లైన్స్ మమమభభభణ్వషసీసీ అండ్ బీటీ రోడ్స్ పనులను కాంట్రా క్టర్స్ తోటి మాబాపుట్లాడి తొందరగా చేయించి ప్రజలకు…

Read More

న్యాక్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ మరియు ఉద్యోగ అవకాశం

పరకాల నేటిధాత్రి పరకాల,నడికూడ,దామెర, ఆత్మకూర్,శాయంపేట, మండలాల నిరుద్యోగ యువతీ యువకులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్వములో నేషనల్ ఆకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్.ఎ.సి) మరియు లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా ల్యాండ్ సర్వేయర్ డిపెండెంట్ ట్రైనింగ్ 3 నెలల శిక్షణ మరియు ఉఫాధి కార్యక్రమము ప్రారంభించారు. ఇట్టి ట్రైనింగ్ పీరియడ్ లో ఉచితంగా యూనిఫాం,స్టేషనరీ ఐటమ్స్ మరియు మధ్యాహ్న భోజనముతో పాటు న్యాక్ నుండి స్కిల్ సర్టిఫికెట్ తో పాటు నిర్మాణ రంగ కంపెనీలలో ఉపాధి అవకాశములు కల్పించబడును.ఈ…

Read More

దాతృత్వం చాటిన మమత సొసైటీ

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు తేదీ 24:01:2024 బుధవారం రోజున జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మమత మంచిర్యాల మహిళ తరంగిణి ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దూర ప్రాంతం నుండి స్కూల్ కి వచ్చి చదువుకునే మిట్టపల్లి, కాన్కూర్ బాలికలకు మూడు సైకిళ్లు బహుమతిగా అందించారు. ఈ సమావేశంలో సొసైటీ అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ భవిష్యత్తులో అంది వచ్చిన…

Read More

కారేపల్లి మండల కేంద్రంలో పట్టపగలే ఆటోల్లో అక్రమంగా బెల్ట్ షాపులకు తరలి వెళ్తున్న మద్యం

పట్టించుకోని ఎక్స్ంజ్ శాఖ అధికారులు కారేపల్లి నేటి ధాత్రి. కారేపల్లి మండల కేంద్రంలోని వైన్స్ షాపుల నుండి బెల్ట్ షాపులకు తరలిస్తున్న అక్రమ మద్యం. యదేచ్వగా వైన్ షాపుల నిర్వాహకులు ఆటోల్లో మద్యంను పట్ట పగలే తరలిస్తూ మండల పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల్లో నిర్వహిస్తున్న బెల్ట్ షాపులకు ఆటోల్లో అక్రమంగా మద్యంను తరలిస్తున్నారు. కారేపల్లి మండల కేంద్రంలో ఎక్సేంజ్ కార్యాలయం లేకపోవడంతో వైన్ షాపుల నిర్వాహకులు విచ్చలవిడిగా మద్యంను ఆటోలో తరలిస్తున్నారు. కారేపల్లి మండల కేంద్రం కి…

Read More

మాతాజీ నగర్ లో డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలి

ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు కూకట్పల్లి, జనవరి 24 నేటి ధాత్రి ఇన్చార్జి బేగంపేట డివిజన్ లోని మాతాజీ నగర్ లో గత వారం రోజులుగా డ్రైనేజీ వాటర్ పొంగి పొర్లాటంతో స్థానికంగా ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నా విషయాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి తెలిపారు. బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరితో కలిసి మాతాజీ నగర్ లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పర్యటించారు.ఈ సందర్బంగా ఎ మ్మేల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ మాతాజీనగర్లో డ్రైనేజీ పొంగిపొర్లడంతో సమస్యలు పరిశీలించి…

Read More

బొమ్మెర్ల రామ్మూర్తి కి నీవాళ్ళర్పించిన ధనసరి సూర్య

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : గుండాల మండలం సాయనపల్లి గ్రామ పంచాయితీ కార్మికుడు బొమ్మెర్ల రామూర్తి గ్రామ పంచాయితీ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. మంగళవారం విధి నిర్వహణ లో మొక్కలకు నీళ్లు పడుతుండగా ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంకర్ మరియు ట్రాక్టర్ ఇంజన్ పల్టీ కొట్టడం తో మృతి చెందాడు. మృతదేహానికి ములుగు ఎమ్మెల్యే కొడుకు ధనసరి సూర్య పూల మాలతో నీవాళ్ళు అర్పించి ఆ కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. అలాగే వారి కుటుంబాన్ని అన్నీ…

Read More

కూకట్పల్లి జోనల్ కమిషనర్ అభిలాష్ అభినవ్ని కకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కంటెస్టెడ్ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమకుమార్ మర్యాదపూ ర్వకంగా కలవడం జరిగినది.

కూకట్పల్లి జనవరి 24 నేటిదాత్ర ఇన్చార్జి కూకట్పల్లి అక్కడ ఐదు జిహెచ్ఎం సి జోనల్ కమిషనర్ అభిలాష్ అభినవ్ని కూకట్పల్లి నియోజక వర్గ జనసేన పార్టీ కంటెస్టెడ్ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమకుమార్ మర్యాద పూర్వకంగా కలవడం జరిగినది.ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజక వర్గం జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్ నాగేంద్ర,లక్ష్మణరా వు,పండుగ సూర్య,రతన్,వేముల మహేష్,పసుపులేటి ప్రసాద్,సు బ్బు,శ్రీనివాసరావు,మధువీర మహిళలు ముంతాజ్,రాధిక,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. ఫోటో నెంబర్ 2 లో….

Read More

68వ సారీ రక్తదానం చేసిన ధ్యానం ప్రవీణ్ కుమార్

వనపర్తి నేటిదాత్రి : అయోధ్య లో రామ మందిరం బలరాముడి ప్రాణ ప్రతిష్ట శుభ సందర్భంగా నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ధ్యానo ప్రవీణ్ కుమార్ 68వ సారి రక్తదానం చేశారు నేస్తం ఫౌండేషన్ అధ్యక్షులు నరేష్ యాదవ్ సాయి ప్రసాద్ మణికంఠ మోహన్ చారి నాయుడు ధ్యానం ప్రవీణ్ కుమార్ ను ఘనంగా సన్మానించి అభినందించారు

Read More

వసతి గృహాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి

హాస్టల్ కు రెగ్యులర్ రాణి వార్డులపై చర్యలు తీసుకోవాలి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజు భూపాలపల్లి నేటిధాత్రి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ వసతి గృహలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి అని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు డిమాండ్ చేశారు బుదవారం జిల్లా కేంద్రములో ఉన్నటువంటి ఎస్ఎంఎస్ బాయ్స్ హాస్టల్ కమిటీ సమావేశంలో పాల్గొన్నరు సమావేశంలో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సంక్షేమ వసతి గృహల మీద పర్యవేక్షణ లోపం వల్లన్న వసతి గృహాలకు…

Read More

రైతు సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే దొంతి

నర్సంపేట,నేటిధాత్రి : తెలంగాణ రైతు సంఘం ( ఏఐకెఎస్) వరంగల్ జిల్లా కమిటీ అధ్వర్యంలో 2024 సంవత్సరం క్యాలెండర్ మంగళవారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో అవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వం దృష్టికి తేవాలని అలాగే రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కార్యదర్శి ఈసంపెల్లి బాబు, జిల్లా ఉపాధ్యక్షులు కొరబోయిన కుమారస్వామి ,…

Read More

బీరప్ప మృతి బాధాకరం

సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: వల్లూరి బీరప్ప మృతి బాధాకరం అని సిపిఎం జిల్లా కార్యదర్శిముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు.బుధవారం గట్టుప్పల మండల పరిధిలోని తేరటుపల్లి గ్రామంలో వల్లూరి బీరప్ప(70) ఉదయం అనారోగ్యంతో మరణించారు . బీరప్పమృతదేహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు.. ఈ సందర్భంగావారు మాట్లాడుతూ,బీరప్పగొర్రెల మేకల పెంపకదారుల సంఘంలో పనిచేశారని, సిపిఎం పార్టీలో ఉంటూ ప్రజా సమస్యల కోసం నిరంతరం కృషి చేశారనివారు కొనియాడారు. వారి…

Read More

శభాష్ ఆప్కారి, అంతరాష్ట్ర మద్యం మాఫియా కు కళ్లెం

జిల్లా కేంద్రం నుండి మండలాలకు అంతర్ రాష్ట్ర మద్యం సరఫరా చేసిన మూట. ప్రధాన సూత్రధారి భూపాలపల్లి వాసి, ముఠాలో ఆరుగురు, మహాదేవపూర్ మండలం నుండి ఐదుగురు మద్యం ముఠా, అందరిపై కేసు నమోదు. అంతర్రాష్ట్ర మద్యం ముఠాను పట్టుకోవడంలో ఆప్కారి శాఖ చర్యలు భేష్. సెక్షన్ 41 వరకే మిత్రమా మరి ఏమన్న చర్యలు ఉంటాయా, కఠిన చర్యలు తీసుకుంటేనే మాఫియాకు కళ్లెం పడుతుంది. మండల ప్రజలు. మహాదేవపూర్ -నేటి ధాత్రి: గత 15 రోజుల…

Read More

ట్రైబల్ వెల్ఫేర్ తునికి బండల పాఠశాలకు స్మార్ట్ టీవి బహుకరణ

హెడ్ మాస్టర్ ఇస్లావత్ నరేష్ హర్షం వ్యక్తం చేశారు గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ లో జనరల్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న కుమారస్వామి,అంజలి దంపతుల కుమార్తె ఉషా,రామ్ ఆస్ట్రైలియా లో స్థిర నివాసం ఉన్నపటికీ వారి కుమారుడు విశ్వమహాదేవ్ మొదటి పుట్టినరోజు సందర్బంగా అరుణ, హీర్యా సహకారంతో ఆళ్లపల్లి మండలం తునిబండల పాఠశాలకు 50,000 విలువ గల స్మార్ట్ టీవి ని బహుకరించారు. ఇలా గిరిజన పిల్లలకు ఈ విధంగా సహాయం…

Read More

సేవాలాల్ మహిళా సేన జిల్లా అధ్యక్షురాలిగా భూక్యా స్రవంతిమోహన్ నాయక్ నియామకం

మహబూబాబాద్ జిల్లా జనవరి 24 బుధవారం రోజు మానుకోట జిల్లా కేంద్రంలోని సేవాలాల్ సేన జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సేవాలాల్ సేన మహిళా విభాగం కమిటీలో భాగంగా బుధవారం రోజు మానుకోట సేవాలాల్ మహిళా సేన జిల్లా అధ్యక్షురాలిగా పర్వతగిరి గ్రామ సోమ్లా తండా పంచాయతీకి చెందిన భూక్యా స్రవంతిమోహన్ నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకొని నియామక పత్రాన్ని జాతీయ కోర్ కమిటీ సభ్యులు ధరావత్ మోతిలాల్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సేవాలాల్…

Read More
error: Content is protected !!