
వెల్గటూర్ లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన – కొప్పుల
దొరిశెట్టి వెంకటయ్య మాకు ఒక స్పూర్తి – కొప్పుల ఈశ్వర్!! ఎండపల్లి, జగిత్యాల నేటి ధాత్రి వెల్గటూర్ మండలం వెల్గటూర్ రాజక్కపల్లి గ్రామాల పరిధిలోని దొరిశెట్టి వెంకటయ్య సతీమణి క్రీ”శే” శంకరమ్మ మరియు కుమారుడు సతీష్ జ్ఞాపకార్థం నిర్వహించిన ధర్మపురి నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మొదటి రోజు మ్యాచ్ ను టాస్ వేసి ప్రారంభించి, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ సందర్భంగా కొప్పుల…