BJP Executive Committee

మందమర్రి మండల బిజెపి కార్యవర్గ సమావేశం.

మందమర్రి మండల బిజెపి కార్యవర్గ సమావేశం మందమర్రి నేటి ధాత్రి         చిర్రగుంట గ్రామంలో మండల అధ్యక్షులు గిర్నాటి జనార్దన్ అధ్యక్షతన జరిగినది సమావేశానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా అధ్యక్షులు నంగునూరు వెంకటేశ్వర గౌడ్ ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ సీనియర్ నాయకులు దేవరనేనిసంజీవరావు దీక్షితులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండలప్రధాన కార్యదర్శులువంజరి వెంకటేష్ రాజేష్ నాయక్ కర్రె రాజయ్య ఎనగందుల రాజయ్య దుర్గ మల్లేష్ చిరంజీవి దేవేందర్ రాము మెండే…

Read More

బి.ఆర్.ఆర్ కళాశాలలో ఎంప్లాయ్మెంట్ కార్డు ఫ్రీ రిజిస్ట్రేషన్ కార్యక్రమం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కేంద్రంలోని స్థానిక డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంప్లాయ్మెంట్ కార్డు ఫ్రీ రిజిస్ట్రేషన్ కార్యక్రమం, తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకొనే విధానం గురించి దాని ఉపయోగాలు గురించి మహబూబ్ నగర్ జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి హజారుద్దీన్ విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అప్పియా…

Read More

శివలింగాల స్థాపనకు ఆర్యవైశ్యుడి విరాళం

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లి కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో చేపట్టిన కోటి శివలింగాల స్థాపనకు వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు కట్టసుబ్బయ్య 27,0 16 రూపాయలు విరాళం అందించినట్లు ఆలయ నిర్వహకులు శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు

Read More
BRS leaders

నూతన వధూవరులను ఆశీర్వదించిన.!

నూతన వధూవరులను ఆశీర్వదించిన రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు రామడుగు, నేటిధాత్రి:     కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన కంకణాల లక్ష్మీపతి రమాదేవి దంపతుల కుమారుడు చంద్రశేఖర రావు మధుప్రియల వివాహా మహోత్సవ వేడుక(అన్విత గార్డెన్స్ కరీంనగర్) లో జరగగా ఆవేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు. ఈవివాహ మహోత్సవ వేడుకలో బిఆర్ఎస్ పార్టీ…

Read More

10వ తరగతి ఫలితాలలో మెరిసిన విద్యా కుసుమం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన చెక్క కవిత-అశోక్ దంపతుల ఏకైక కుమార్తె మంగళవారం వెలువడిన 10వ తరగతి ఫలితాలలో రాణించింది. చెక్క బిందుశ్రీ పెద్దపల్లి జిల్లాలో చదివింది. తన తల్లిదండ్రులు చెక్క కవిత-అశోక్ దంపతుల కోరిక మేరకు ఉన్నత చదువులను చదవాలనే ఆకాంక్ష మేరకు కష్టపడి చదివి 10లో రాణించింది. మరింత ఉన్నత చదువులను చదివి, ఉన్నతమైన స్థానంలో రాణించి తన తల్లిదండ్రుల ఆశయాలను నిర్వహించే దిశగా…

Read More

చేర్యాలలో ఘనంగా గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు

చేర్యాల నేటిదాత్రి చేర్యాల పట్టణంలో జరిగిన గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లను చేర్యాల పోలీస్ మరియు మున్సిపల్ అధికారులు తగిన ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో చేర్యాల మున్సిపల్ కమిషనర్ నాగేందర్ చేర్యాల సిఐ ఎల్ శ్రీను ఎస్సై వీరేష్ చేర్యాల మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూప రాణి శ్రీధర్ రెడ్డి మరియు కౌన్సిలర్లు పర్యవేక్షించారు పెద్ద ఎత్తున గణపతులు చేర్యాల కుడి చెరువు లో నిమజ్జనం చేశారు

Read More

కేంద్రం ద్వారా లబ్ధి పొందిన ప్రజలను కలసిన బిజెపి నాయకులు

వనపర్తి నెటీదాత్రి : వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వ వార్డులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్రం ద్వారా లబ్ధి పొందిన ప్రజలను కలిసి ఆయన చేసిన అభివృద్ధి పనులను సంక్షేమ కార్యక్రమాలను పట్టణ బిజెపి అధ్యక్షులు బచ్చురాం ప్రజల కు వివరించారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి భరత్ ప్రసాద్ ను ఎన్నుకోవాలని మళ్లీ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి మహిళా ఉపాధ్యక్షురాలు మాజీ…

Read More

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తుకు నాంది.

అమ్మ ఆదర్శ పథకంతో విద్యార్థులకు మౌలిక వసతులు. ప్రభుత్వ పాఠశాలలో విద్య విద్యార్థులకు వరం. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. ఎంపీపీ, జడ్పీటీసీలు. మహాదేవపూర్- నేటి ధాత్రి: ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతుందని మండల పరిషత్ అధ్యక్షురాలు, రాణి బాయ్, జిల్లా పరిషత్ సభ్యురాలు, గుడాల అరుణ అన్నారు. మండల కేంద్రంలోని బాలికల పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్య అతిథులుగా హాజరై, విద్యార్థినిలకు మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని,…

Read More

ఉపాధి హామీ పనులను అకస్మికంగా సందర్శించిన.ఎన్.ఐ.ఆర్.డి ప్రొఫెసర్ డాక్టర్ ముత్యాల్లు.

మలహార్ రావు, నేటిధాత్రి : మండలంలోని నాచారం గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న సమయంలో శుక్రవారం రోజున క్లస్టర్ ఫెసిలెటేషన్ ప్రాజెక్ట్ లో భాగంగా గ్రామపంచాయతీ పరిధిలోని చెరువు పూడికతీత పనులను ఎన్.ఐ.ఆర్.డి ప్రొఫెసర్ డాక్టర్ ముత్యాల్లు, తమ సిబ్బందితో సందర్శించి కూలీలతో మాట్లాదరు. గ్రామంలో జరుగుతున్న ఎన్.ఆర్.ఎం వర్క్స్, వాటర్ హారవిస్టింగ్, ఫారం ఫౌండ్స్, SC, ST జాబ్ కార్డ్స్ కూలీల కు ఎక్కువ పని దినాలు కలిపించాలి అన్ని పేమెంట్స్ ఇన్ టైం…

Read More

అభివృద్ది పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

అభివృద్ది పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ కేసముద్రం (మహబూబాబాద్) నేటిధాత్రి:మహబూబాబాద్ జిల్లా సీఎం కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి పరంగా దూసుకపోతుందని ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ అన్నారు.మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మితమవుతున్న మెడికల్ కళాశాల & నర్సింగ్ కళాశాల, కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ సముదాయాన్ని మరియు మున్సిపాలిటీ భవనాన్నిమహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి పరిశీలించారు.ఈ కార్యక్రమంలో నిర్మాణ విధానాన్ని అధికారులతో కలిసి వివరంగా తెలుసుకుంటూ వారికి ఏ సమస్యలు…

Read More

అత్యధిక పోషకాలు ఉన్న మునగ మొక్కలు నాటిన గ్రీన్ భద్రాద్రి సభ్యులు

భద్రాచలం నేటి ధాత్రి అభయాంజనేయ పార్క్ నందు అత్యధిక పోషక విలువలు కల్గిన పి కె ఏమ్ మునగ రకాలను ప్రముఖ పర్యావరణ ప్రేమికుడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీత లయన్ డాక్టర్ గోళ్ల భూపతి రావు , విజిలెన్స్ కమిటీ మెంబర్ ఎల్ వెంకటేశ్వర్లు , గ్రీన్ భద్రాద్రి మాజీ అధ్యక్షుడు రామిసెట్టి కృష్ణార్జున రావు మరియు సంఘ సేవకుడు కడలి నాగరాజు లు నాటడం జరిగినది. ఈ సందర్భగా గోళ్ళ భూపతి రావు మాట్లాడుతూ…

Read More

టిడిపి+బిజేపి-కాంగ్రెస్=బీఆర్ఎస్‌

  రేవంత్ రెడ్డి నోటికి చంద్రబాబు తాళం? తన రాజకీయమా! గురు దక్షిణకు కాంగ్రెస్ ను ముంచడమా!? అడకత్తెరలో రేవంత్? చంద్రబాబు కోసం తన భవిష్యత్తు తుంచుకుంటాడా? అటు సీనియర్లు! ఇటు చంద్రబాబు!! టిడిపి ని తిట్టలేడు. బిజేపిని మెచ్చుకోలేడు. ఆ పొత్తును అనైతికం అనలేడు. ఓటుకు నోటు కోసం అప్పుడు! బిజేపి పొత్తుతో ఇప్పుడు!! రేవంత్ ఆశలపై ఊహించని దెబ్బలు! చంద్రబాబు ను నమ్మినందుకే ఇన్ని తిప్పలు? రేవంత్ తొందరపాటుకు పర్యవసానాలు! ఆ పొత్తును తూర్పార…

Read More

కెనడా టొరంటో లో అంబరాన్ని అంటిన హార్ట్ ఫుల్ నెస్ వార్షిక వేడుకలు

కెనడా టొరంటోలో హార్ట్ ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్ 49వ వార్షికోత్సవ వేడుకలు మరియు సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా జరిగినది. తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను చవిచూపించాయి. 1000 మంది కి పైగా ప్రవాస భారతీయులు పాల్గొన్న ఈ వార్షిక వేడుకలు మరియుసంక్రాంతి సంబరాలలో వంద మంది కళాకారులు సంగీతం,నృత్యం, వాయిద్యాలతో ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శనలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నాయి. ప్రదర్శనలు సాగుతున్నంత సేపు ప్రేక్షకులు కరతాళ ధ్వనులు చేశారు. హార్ట్ ఫుల్‌నెస్ సంస్థ సభ్యులు ముగ్గురు…

Read More

వ్యవసాయ కళాశాలలో రెండవ సంవత్సర దినోత్సవం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం జిల్లెల్లలోబాబు జగ్జీవన్ రావ్ కళాశాలలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రెండవ కళాశాల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కరీంనగర్ డైరీ చైర్మన్ రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ వ్యవసాయ విద్య అనుభవాలను రాజకీయ అనుభవాలను విద్యార్థులు పంచుకున్నారు ప్రస్తుతం తెలంగాణలో నెంబర్ వన్ డైరీ గా కరీంనగర్ డైరీ ఎలా అభివృద్ధి చెందిందో వివరించారు విద్యార్థులకు క్రమశిక్షణతో…

Read More

చందుర్తి నూతన ఎస్సైగా వెంకటేశ్వర్లు శుక్రవారం పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరణ.

చందుర్తి, నేటిధాత్రి: ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. ప్రజలు 100 డయల్ వినియోగించుకోవాలని సూచించారు. మండలంలో శాంతి భద్రతలతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు

Read More

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నజడ్చర్ల ఎమ్మెల్యే.

మహబూబ్ నగర్ జిల్లా నేటి ధాత్రి. 75 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం రోజు జడ్చర్ల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర ఉత్సవాల్లో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను చైతన్యం పరచడంలో ముందుంటున్న నేటి ధాత్రి దినపత్రికను ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, జడ్చర్ల నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ నాయకుల చే పత్రికను ఆవిష్కరించారు.

Read More

గోశాల గోమాతలకు దాన బస్తాల వితరణ

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ గోశాల గోమాతలకు భూపాలపల్లి ప్రధాన ఆస్పత్రి వైద్యురాలు వంకదారు సుస్మిత సోమవారం దాన బస్తాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చకులు నరేష్ తీర్థ ప్రసాదాలను ఆశీర్వచనాలను అందజేశారు. గోశాల గోమాతలకు దాన బస్తాలను అందజేసిన డాక్టర్ సుస్మిత కు కోటగుళ్ల పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

Read More

భద్రాచలం 69 మంది మారుతి నర్సింగ్ కళాశాల విద్యార్థులకు ఉద్యోగ నియామకాలు

భద్రాచలం నేటి ధాత్రి భద్రాచలం పట్టణంలోని మారుతీ నర్సింగ్ కళాశాలలో GNM నర్సింగ్ కోర్స్ పూర్తి చేసిన 69 మంది విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్ ద్వారా ‘ఒమెగా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ – హైదరాబాద్’ లో 32 మందికి, కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ నందు 17 మంది, ‘భాస్కర మెడికల్ కాలేజ్ హాస్పిటల్ హైదరాబాద్’లో 20 మందిని ఎంపికై నేడు ఉద్యోగ నియామకాలు చేపట్టినారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ డా.ఎస్.ఎల్. కాంతారావు, చైర్మన్…

Read More

జల్ జీవన్ మిషన్ అమలు

*తిరుపతి జిల్లాలో తాగునీటి సరఫరాపై తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రశ్న. తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 14: లోక్‌సభలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల శక్తి శాఖా సహాయ మంత్రి వి.సోమన్న సమాధానం ఇచ్చారు. తిరుపతి జిల్లాలో జల్ జీవన్ మిషన్ అమలుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి తాగునీటి కనెక్షన్‌లను అందించడమే లక్ష్యంగా 2019 ఆగస్టులో ఈ పథకం ప్రారంబించారని తెలిపారు.ఈ కార్యక్రమం ప్రారంభ సమయానికి తిరుపతి…

Read More

కంటి వెలుగు కార్యక్రమాన్ని గిన్నిస్ రికార్డులో నమోదు చేయాలి…

హనుమకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్…. నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)కమలాపూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి హనుమకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ మంగళవారం పరిశీలించారు.కంటి పరీక్షకు వచ్చిన ప్రజలతో సరైన పద్ధతిలో చూస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశంలో, ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు…

Read More
error: Content is protected !!