‘ఫ్యాన్‌’ గాలికి ‘సైకిల్‌’ కుదేలు – ఖాతా తెరవని జనసేన

‘ఫ్యాన్‌’ గాలికి ‘సైకిల్‌’ కుదేలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. ఫ్యాన్‌ గాలికి సైకిల్‌ కుదేలయిపోయింది. రెండోసారి తప్పక అధికారంలోకి వస్తానని పూర్తి విశ్వాసంతో ఉన్న చంద్రబాబు అంచనాలను వైఎస్సార్‌సీపీ పటాపంచలు చేసింది. అత్యధిక స్థానాలలో మెజార్టీని కనబరుస్తూ అధికారం దిశగా కదిలింది. ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి వైఎస్సార్‌సీపీ తన అధిక్యాన్ని ప్రదర్శించింది. ఆంధ్రప్రదేశ్‌లో 175 స్థానాలకుగాను వైఎస్సార్‌సీపీ 152 స్థానాల్లో విజయం సాధించగా, టిడిపి కేవలం 23 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది….

Read More

bodrai prthishatapana mahostvam, బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం

బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం హసన్‌పర్తి మండలంలోని మడిపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన జరిగింది. ఈ ప్రతిష్టాపన కార్యక్రమానికి వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ మడిపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన జరిగింది. అనంతరం ఎమ్మెల్యే ఆరూరి మాట్లాడుతూ భూదేవి, శ్రీదేవి అమ్మవార్లు గ్రామంలోని ప్రతి ఒక్కరిని చల్లగా చూస్తారని, అమ్మవార్ల ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. మడిపల్లి గ్రామంలో ప్రతి ఒక్కరు పాడిపంటలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ…

Read More

పసుపు అంచనాలు పటాపంచాలు

పసుపు అంచనాలు పటాపంచాలు కొన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ చంద్రబాబు గెలుస్తాడని తమ అంచనాలు ప్రకటించగా నిన్న మొన్నటి వరకు పసుపు శిబిరంలో కొంత ఉత్సాహం నెలకొంది. ఎన్నికలు ముగిసిన దగ్గర నుండి తన పార్టీ గెలుపుపై కాసింత అనుమానంతో ఉన్న చంద్రబాబుకు ఎగ్జిట్‌ పోల్స్‌ కొంత ఊరటనివ్వగా, బాబు గెలుస్తాడనే ధీమాను వ్యక్తం చేశాడు. ఆంధ్ర ప్రజలు మాత్రం అందుకు వ్యతిరేకంగా తీర్పునిస్తున్నారు. ఇప్పటి వరకు వైఎస్సార్‌సీపీ 130 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతుండగా టిడిపి కేవలం 29స్థానాల్లో…

Read More

anada balikaku andaga ktr, అనాథ బాలికకు అండగా కెటిఆర్‌

అనాథ బాలికకు అండగా కెటిఆర్‌ తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన బాలికకు టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ అండగా నిలిచారు. ఆ బాలికకు 50వేల ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించి తన ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే…ముస్తాబాద్‌ గ్రామంలోని మద్దికుంట రజిత తల్లి మద్దికుంట కమలమ్మ, తండ్రి మద్దికుంట రాములు. రజిత తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా ముస్తాబాద్‌ మండలకేంద్రంలోని గుడిసెలో నివసిస్తున్నది. రజిత దీనస్థితిని ట్విట్టర్‌ ద్వారా స్థానిక శాసనసభ్యుడు, టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటిఆర్‌…

Read More

panullo nanyatha pramanalu patinchali, పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలి

పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలి సిరిసిల్ల పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సిరిసిల్ల పురపాలక సంఘం కమిషనర్‌ డాక్టర్‌ కె.వి.రమణాచారి తెలిపారు. బుధవారం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినారె ఆధునాతన గ్రంథాలయం, జెపి నగర్‌ పార్కు, వెంకంపేటలోని మహిళా కమ్యూనిటీ హాలు, రజక కమ్యూనిటీ భవనం, తారకరామానగర్‌, కొత్త చెరువు బండ్‌, పార్కులను అతిత్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. పనులను వేగవంతంగా…

Read More

prabuthava patashallallone unnatha vidya, ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నతవిద్య

ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నతవిద్య ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నతవిద్య అందుతుందని తొగర్రాయి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనంతుల కుమారస్వామి అన్నారు. బుధవారం దుగ్గొండి మండలంలోని తొగర్రాయి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల అధ్యాపక బందం గ్రామంలో ఇంటింటికి వెళ్లి బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు కుమారస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం బోధన వసతులు కల్పించామన్నారు. అలాగే డిజిటల్‌ తరగతులు…

Read More

ci srilaxmi thirupia dalitha sangala mandipatu, సీఐ శ్రీలక్ష్మి తీరుపై దళితసంఘాల మండిపాటు…

సీఐ శ్రీలక్ష్మి తీరుపై దళితసంఘాల మండిపాటు… ధర్మసాగర్‌ సీఐ శ్రీలక్ష్మీ తీరుపై దళిత సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. తాతలకాలం నుండి దళితులు తమ భూమిని సాగు చేసుకుంటూంటే అన్ని హక్కుపత్రాలు కలిగి ఉన్నా కూడా సివిల్‌ వివాదంలో తలదూర్చి దళిత కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేయడాన్ని వారు ఖండించారు. భూమి అసలు హక్కుదారులైనా దళితులను పోలీస్‌స్టేషన్‌లో అర్థరాత్రి వరకు నిర్భందించి భూకబ్జాదారులకు కొమ్ముకాస్తున్న సీఐని సస్పెండ్‌ చేయాల్సిందేనని వారు డిమాండ్‌ చేశారు. ఏ కారణం లేకుండా దళితులను తరుచుగా…

Read More

bank kathala dwara vethanalu chellinchali, బ్యాంకు ఖాతాల ద్వారా వేతనాలు చెల్లించాలి

బ్యాంకు ఖాతాల ద్వారా వేతనాలు చెల్లించాలి నర్సంపేట మున్సిపాలిటీలో నూతనంగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బ్యాంకు ఖాతాల ద్వారా వేతనాలు చెల్లించాలని టిఆర్‌ఎస్‌కెవి జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు కోరారు. బుధవారం నర్సంపేట పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లుకు కార్మికుల వేతనాల కోసం వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా యువరాజు మాట్లాడుతూ బ్యాంకు ఖాతాలో వేతనాలు వేస్తూ కార్మికులందరికీ ప్రావిడెంట్‌ ఫండ్‌, ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని అన్నారు. వారాంతపు సెలవు ఆదివారం రోజున పూర్తిగా…

Read More

pakalaku soukaryalu kalipinchali, పాఖలకు సౌకర్యాలు కల్పించాలి

పాఖలకు సౌకర్యాలు కల్పించాలి పాఖల పర్యటక కేంద్రానికి అన్నివిధాలుగా సౌకర్యాలు కల్పించాలని లయన్స్‌క్లబ్‌ జోనల్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ భరత్‌రెడ్డి అన్నారు. బుధవారం అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవం సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో పాఖలలో ర్యాలీని నిర్వహించగా లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో వారికి సంఘీభావం తెలుపుతూ జిల్లా అటవీశాఖ అధికారి అక్బర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ భరత్‌రెడ్డి మాట్లాడుతూ పాఖల అభివృద్ధి కోసం, పాఖల సంపద, జీవవైవిధ్యం ముఖ్య ఘట్టాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్‌ పెట్టాలని, చెరువులోకి శిఖంలోకి…

Read More

dieo karyalayamlo…dongalu….,డిఐఈవో కార్యాలయంలో…దొంగలు…?

డిఐఈవో కార్యాలయంలో…దొంగలు…? వరంగల్‌ ఇంటర్మీడియట్‌ అర్బన్‌జిల్లా కార్యాలయంలో క్యాంపు డబ్బులకు కొంతమంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు సైతం కన్నంవేసి మాయంచేసిన పరిస్థితి కార్యాలయంలో నెలకొన్నది. సుమారుగా 10లక్షలకు పైగా వీరంతా కలిసి మాయంచేసినట్లు సమాచారం. ‘నేటిధాత్రి’లో ”డిఐఈవో కార్యాలయంలో..అవినీతి లీలలు”, ”కాసులపై ప్రీతి…ఇదేం రీతి”, ”భుజాలు తడుముకుంటున్నారు”, ”ప్రైవేటు..రుబాబు”, ”అవినీతికి…సూత్రధారి..?”, ”కెమెరాలు బంద్‌..డిఐఈవో హస్తం ఉందా..?”, ”మాయమైన పైసలు..సాయిబాబా మహిమలు..”, ”అవినీతి లీలలపై ఉలుకులేదు..పలుకులేదు..” అనే శీర్షికలతో ప్రచురితమైన సంగతి పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలో…

Read More

trslo intidonga, టిఆర్‌ఎస్‌లో ఇంటిదొంగ

టిఆర్‌ఎస్‌లో ఇంటిదొంగ వరంగల్‌ టిఆర్‌ఎస్‌ అర్బన్‌లో ఇంటి దొంగల పోరు పార్టీకి ఎక్కువగానే కనిపిస్తోంది. అయితే వీరిలో కొంతమంది బయటకు కనపడుతుంటే మరికొంతమంది గుట్టుచప్పుడు కాకుండా పని కానిస్తున్నారు. పార్టీలో కొనసాగుతూనే ఇతర పార్టీలతో అంటకాగుతూ అంతర్గతంగా టిఆర్‌ఎస్‌ పార్టీపై చెప్పరాని విమర్శలు చేస్తున్నారు. వివిధ పార్టీలను వీడి టిఆర్‌ఎస్‌లో చేరిన కొంతమంది నాయకులు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల ముందు టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన రాజనాల శ్రీహరి పార్టీలో కొనసాగుతున్నా టిఆర్‌ఎస్‌ పార్టీపై…

Read More

manchineru raka pattana prajala ibbandulu, మంచినీరు రాక పట్టణ ప్రజల ఇబ్బందులు

మంచినీరు రాక పట్టణ ప్రజల ఇబ్బందులు గత కొన్నిరోజులుగా నర్సంపేట పట్టణ ప్రజలకు మంచినీరు రాక అనేక ఇబ్బందులకు గురైతుండగా నర్సంపేట మునిసిపాలిటీ పాలకవర్గం మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఆ క్యాంపులలో జల్సాలు చేసుకుంటున్నారని కాంగ్రెస్‌ పార్టీ నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్‌, ఖానాపురం ఎంపీపీ తక్కళ్ళపెల్లి రవీందర్‌రావు ఆరోపించారు. గత కొన్నిరోజులుగా నర్సంపేట పట్టణ ప్రజలకు మంచినీరు రాకపోవడంతో అందుకు సంబంధించిన మంచినీటి నల్లాల బావితోపాటు వాటర్‌ ఫిల్టర్‌ బెడ్‌లను నర్సంపేట పట్టణ కాంగ్రెస్‌ పార్టీ…

Read More

computer vyavasthanu praveshapettina mahaniyudu rajivgandhi, కంప్యూటర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టిన మహనీయుడు రాజీవ్‌గాంధీ

కంప్యూటర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టిన మహనీయుడు రాజీవ్‌గాంధీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా కంప్యూటర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టిన మహనీయుడు దివంగత దేశప్రధాని రాజీవ్‌గాంధీ అని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌, ఖానాపురం ఎంపీపీ తక్కళ్లపెల్లి రవీందర్‌రావు అన్నారు. దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ 28వ వర్ధంతి సందర్భంగా నర్సంపేట స్థానిక కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నర్సంపేట అర్బన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పెండెం రామానంద్‌ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజీవ్‌గాంధీ చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా…

Read More

avinithipia lelalapia uluku ledu…paluku ledu, అవినీతి లీలలపై ఉలుకు లేదు…పలుకు లేదు

అవినీతి లీలలపై ఉలుకు లేదు…పలుకు లేదు వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో భారీ మొత్తంలో అవినీతి జరిగిందంటూ గత వారంరోజులుగా ‘నేటిధాత్రి’లో వరుస కథనాలు వస్తున్నా ఇంటర్మీడియట్‌ బోర్డు ఉన్నతాధికారులకు చీమ కుట్టినట్లైన అనిపించడం లేదా…అవినీతి లీలలపై నేటి వరకు విచారణ కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదని విద్యార్థి, ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పేపర్‌ వాల్యూవేషన్‌ క్యాంప్‌లో బాయ్స్‌ పేరిట, పేపర్‌ వాల్యూవేషన్‌ సబ్జెక్టులవారీగా ఏర్పాటు చేసిన బోర్డులలో లెక్కకు మించి లెక్చరర్లు పనిచేసినట్లు తప్పుడు…

Read More

dalithulapia mahila ci srilaxmi dashtikam, దళితులపై మహిళా సీఐ శ్రీలక్ష్మి దాష్టీకం

దళితులపై మహిళా సీఐ శ్రీలక్ష్మి దాష్టీకం అరేయ్‌, ఏయ్‌ ముండల్లారా…ఆ భూమి వదులుకోండి…లేదంటే గు…..బొక్క సాపు చేస్తా. ఎన్ని హక్కు పత్రాలున్న చెల్లవు. కోర్టు ఆర్డర్‌లు నా దగ్గర చెల్లవు. నేను చెప్పిందే చేయాలి. భూమి మీదైన అక్కడికి వెళ్లకూడదు. ఎంతో కొంత తీసుకుని పక్కకు తప్పుకోవాలి. కబ్జా చేసిన వారిదే భూమి నేను చెబుతున్న ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి. పోలీసుశాఖలో ఏ ఉన్నత అధికారి కూడా నన్ను ఎం చేయలేడు. నేను చెప్పిందే న్యాయం…వింటే వినండి…లేదంటే…

Read More

kabzadarulaku o mahila ci vathasu, కబ్జాదారులకు ఓ మహిళా సీఐ వత్తాసు

కబ్జాదారులకు ఓ మహిళా సీఐ వత్తాసు 1953 నుండి దశాబ్దాలుగా ఆ భూమిని సాగు చేసుకుంటూ దళితులు జీవనం కొనసాగిస్తున్నారు. తాత ముత్తాతల నుండి వారసత్వంగా ఆ భూమి వారికి లభించింది. నగరశివారులో ఉన్న ఆ భూమి ధరకు రెక్కలొచ్చాయి. వ్యవసాయ భూములన్ని రియలెస్టేట్‌ వెంచర్‌లుగా రూపాంతరం చెంది, నివాస ప్రాంతాలుగా మారుతుండటంతో దళితులు సైతం తమకు చెందిన భూమి రెండు ఎకరాల 38గుంటలు అమ్మి జీవనోపాధి వెతుక్కుందామనుకున్నారు. కొనుగోలుదారులు ముందుకొచ్చారు. భూమి కొనడానికి సిద్ధమయ్యారు. అసలు…

Read More

vallyball kit panpini, వాలీబాల్‌ కిట్‌ పంపిణీ

వాలీబాల్‌ కిట్‌ పంపిణీ వాజేడు గ్రామ యూత్‌కు వాలీబాల్‌ కిట్‌ను ఆ గ్రామ ఆదివాసీ ఉపాధ్యాయులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ ఉపాధ్యాయులు పీర్ల కృష్ణబాబు, బోదెబోయిన పరమేశ్వరరావు మాట్లాడుతూ వాలీబాల్‌ క్రీడలో రాణించి వాజేడు గ్రామానికి మంచిపేరు తీసుకురావాలని కోరారు. అదేవిధంగా క్రీడల్లో పడి చదువును నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో వాజేడు గ్రామ యూత్‌ సభ్యులు ఆలం శివ, బంధం రాంబాబు, బొడ్డు కృష్ణ, తోలెం దినేష్‌, జాక ప్రవీణ్‌, చిడెం…

Read More

vidyarthiki sanmanam, విద్యార్థికి సన్మానం

విద్యార్థికి సన్మానం పదవతరగతి పరీక్షల్లో 10/10 జిపిఎ సాధించిన విద్యార్థి బానోతు రవీంద్రను నర్సంపేట లయన్స్‌ క్లబ్‌ జోనల్‌ చైర్‌పర్సన్‌ వైద్యుడు భరత్‌రెడ్డి శాలువాతో సన్మానించి 5వేల పారితోషికాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వైద్యుడు భరత్‌రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట మండలంలోని పర్శనాయక్‌ తండా గ్రామానికి చెందిన బానోతు ప్రేమ్‌సింగ్‌-అమతల కుమారుడు రవీంద్ర అనే విద్యార్థికి పండ్ల సమస్యతో చికిత్స అందిస్తున్న సందర్భంగా పదవ తరగతిలో 10/10 జిపిఎ సాధిస్తే సన్మానిస్తానని తెలపగా, అదే పట్టుదలతో ఉత్తీర్ణత సాధించినట్లు…

Read More

chairmenga mahilaku avakasham kalipinchali, చైర్మన్‌గా మహిళకు అవకాశం కల్పించాలి..

చైర్మన్‌గా మహిళకు అవకాశం కల్పించాలి.. వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌గా పద్మావతికి అవకాశం కల్పించాలని తెలంగాణ వికలాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జన్ను రాజు అన్నారు. సోమవారం పర్వతగిరి మండలకేంద్రంలో తెలంగాణ వికలాంగుల ఫోరం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జన్ను రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్‌ ఏర్పాటు నుండి ఎప్పుడూ కూడా మహిళలకు అవకాశం కల్పించలేదని, ఈసారి 100శాతం దివ్యాంగురాలైన పొట్టబత్తిని పద్మావతికి అవకాశం కల్పించాలని…

Read More

saibaba mahimalu…mayamaina piasalu, ‘సాయిబాబా’ మహిమలు…మాయమైన పైసలు

‘సాయిబాబా’ మహిమలు…మాయమైన పైసలు వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో ఆడిందే ఆటగా..పాడిందే పాటగా కొంతమంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతో కలిసి ఓ ప్రభుత్వ ఉద్యోగి పెద్దఎత్తున అవినీతికి పాల్పడినట్లు సమాచారం. క్యాంపులో పనిచేయని వారికి సైతం దొంగ పేర్లతో చెక్కుల ద్వారా చెల్లించినట్లు తెలుస్తున్నది. బాయ్స్‌ పేరిట వీరంతా కలిసి కొంతమంది దొంగ పేర్లు రాసి వారి అకౌంట్లను సేకరించి అందులో డబ్బులు జమ చేశారు. ఇలా జమచేసిన డబ్బులను మళ్లీ తిరిగి వారి వద్ద నుండి కలెక్ట్‌…

Read More