గోవాలో నిరసన తెలిపిన టీఆర్ఎస్ నాయకులు

గోవాలో నిరసన తెలిపిన టీఆర్ఎస్ నాయకులు శాయంపేట, నేటిధాత్రి: తెలంగాణా రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యపు చివరి గింజ వరకు కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని గోవాలో నిరసన తెలిపిన తెలంగాణ ఉద్యమకారులు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. తెలంగాణ రాష్ట్ర సమితి టఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు తెలంగాణ ఉద్యమకారులు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నిమ్మల మహేందర్, గంట శ్యామ్ సుందర్, అశోక్ గోవాలో తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం చివరి గింజ…

Read More

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వేడుకలు అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న పూర్వ విద్యార్థులు తిగుల్ నేటిదాత్రి తీగుల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించిన 1998- 99 వ సంవత్సర బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం సిల్వర్ జూబ్లీ వేడుకలను గణేష్ పల్లి లోని ఒక గెస్ట్ హౌస్ లో ఘనంగా ఒక పండగ వాతావరణం లో జరుపుకున్నారు వారికి చదువు చెప్పిన గురువులు మధుసూదన్ రావు వెంకటేశం గార్లను పిలిచి వారిని…

Read More
Y.Narottam

వివాహా వేడుకల్లో పాల్గొన్న TSSCDS మాజీ చెర్మెన్.

వివాహా వేడుకల్లో పాల్గొన్న టీఎస్ఎస్సీసీడీసీ మాజీ చెర్మెన్ వై.నరోత్తం జహీరాబాద్. నేటి ధాత్రి: జహీరాబాద్ పట్టణంలోని పి.వి.ఆర్. గార్డెన్ ఫంక్షన్ హాల్ లో బుధవారం జరిగిన చిన్న హైదరాబాద్ గ్రామం పి. లక్ష్మణ్ కుమారుని వివాహా వేడుకల్లో, హోతి. కె. గదక్ తాండలో జరిగిన కిషన్ చౌహాన్ కుమార్తె వివాహా వేడుకల్లో టీఎస్ఎస్సీసీడీసీ మాజీ చెర్మెన్ వై. నరోత్తం పాల్గొని నూతన వదువరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ వివాహా వేడుకల్లో మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి,…

Read More

మాదిగ వర్గీకరణ సదస్సుకు మాదిగలు భారీ ఎత్తున తరలిరావాలి

ఎమ్మార్పీఎస్ మున్సిపాలిటీ ఇంచార్జ్ సరేష్… రామకృష్ణాపూర్, నేటిధాత్రి: మందకృష్ణ మాదిగ తలపెట్టిన ఎమ్మార్పీఎస్ 30 సంవత్సరాల పోరాట ఫలితంతో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో వర్గీకరణను స్వాగతిస్తూ దేశంలోనే ఏ రాస్ట్రం ఎస్సి వర్గీకరణ చేయకముందే తెలంగాణలో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పుతున్నారని, ఎమ్మార్పీఎస్ మందమర్రి మండలం ఇంచార్జ్ సారంగం, క్యాతనపల్లి ఇంచార్జ్ రాచర్ల సరేష్ లు అన్నారు. ఈనెల 27న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏబిసిడి వర్గీకరణ…

Read More

మహాలక్ష్మి పథకం సమాచార పత్రాలను డీలర్లకు అందజేసిన ఎంపీఓ

చిల్పూర్( జనగాం)నేటి ధాత్రి జిల్లా అధికారుల ఆదేశానుసారం ప్రభుత్వం ద్వారా వచ్చిన మహాలక్ష్మి పథకం సంబంధించిన పత్రాలను చిల్పూర్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం మండల పరిషత్ అధికారి(ఎంపీ ఓ) మధుసూదనాచారి ఆధ్వర్యంలో చిల్పూర్ మండల రేషన్ డీలర్లకు మహాలక్ష్మి పథకం పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఎంపివో మాట్లాడుతూ మండలంలోని రేషన్ డీలర్లు అందరూ తమ తమ గ్రామాలలో మహాలక్ష్మి పథకం పత్రాలను ఎంపికైన లబ్ధిదారులకు అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల రేషన్…

Read More

చర్లపల్లి పాఠశాల ఆణిముత్యాలు

నడికూడ,నేటి ధాత్రి: ఇటీవల తెలంగాణ గురుకుల్ సెట్ 2024 విడుదల చేసిన ప్రవేశ పరీక్ష ఫలితాలలో హనుమకొండ జిల్లా నడికూడ మండలం లోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 11 మంది ప్రవేశ పరీక్ష రాయగా తొమ్మిది మంది విద్యార్థులు ప్రవేశం పొందినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ తెలియజేశారు. ఈ సందర్భంగా అచ్చ సుదర్శన్ విద్యార్థులను అభినందిస్తూ ఏర్పాటు చేసిన సభలో విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను…

Read More

మృతుని కుటుంబానికి పరామర్శ.

#మృతుని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన మండల పార్టీ అధ్యక్షుడు సారంగపాణి. నల్లబెల్లి, నేటి ధాత్రి: గత కొద్ది రోజుల క్రితం మండలంలోని గుండ్లపాడు గ్రామానికి చెందిన బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కర్దూరి కొమురయ్య అనారోగ్యంతో మృతిచెందగా శనివారం ఆయన దశదిన కర్మకు మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి హాజరై మృతుని చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఆయన వెంట…

Read More

పుస్తక పఠనం ఒక మంచి అలవాటు

మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడి వంటిది… *ప్రతి ఒక్కరూ మంచి పుస్తక పఠనం వారి దైనందిన జీవితంలో భాగంగా అలవర్చుకోవాలి. *భారతీయ విద్యా భవన్ వారు ఏర్పాటు చేసిన 17వ తిరుపతి పుస్తక ప్రదర్శన భేష్. జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్. తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 08: మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడి వంటిదని, పుస్తక పఠనం ఒక మంచి అలవాటు అని ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయం మంచి పుస్తక…

Read More

అవకతవకలకు పాల్పడిన ఇంజనీరింగ్ అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలి

  ఎల్రాహెచ్ పి ఎస్ ష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు భానోత్ ప్రవీణ్ నాయక్ బోట్ల నరేష్ ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి డిమాండ్ హన్మకొండ, నేటిధాత్రి తెలంగాణ రాష్ట్రం లోని ఏజెన్సీ ప్రాంతాలలోని ఇంజనీరింగ్ వ్యవస్థ లో అవకతవకలకు పాల్పడిన ఇంజనీరింగ్ అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలి.అవినీతికి ప్రధాన కారణాలు ఇంఛార్జి వ్యవస్థ తో ఎప్పుడు పోస్ట్ ఉంటాడో పోతాడో తెలియదు కాబట్టి విచ్చలవిడిగా అవినీతి. చాలా సంవత్సరాలుగా ఒకే దగ్గర ఉద్యోగం…

Read More
Collector

నిరుపేదను నమ్మించి పట్టా పొలం కాజేశారు.

“నిరుపేదను నమ్మించి పట్టా పొలం కాజేశారు” “మోసం చేశారని అడిగితే.. చంపుతామని బెదిరింపు” “పొలం ఇప్పించి.. న్యాయం చేయాలని కలెక్టర్ కు ఫిర్యాదు”   బాలానగర్ /నేటి ధాత్రి       మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని ఉడిత్యాల గ్రామానికి చెందిన చిన్న యాదమ్మకు అదే గ్రామంలో సర్వేనెంబర్ 677లో, 38 గుంటల పట్టా పొలం ఉంది. అదే గ్రామానికి చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు యాదమ్మకు మాయ మాటలు చెప్పి పట్టా పొలాన్ని…

Read More
Drawing teacher

డ్రాయింగ్ టీచర్ పోస్టు పెట్టాలి.

డ్రాయింగ్ టీచర్ పోస్టు పెట్టాలి… మందమర్రి నేటి ధాత్రి:   మందమర్రి సింగరేణి పాఠశాల కళ్యాణి ఖని లో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ఆర్ట్ డ్రాయింగ్ టీచర్ పోస్టు పెట్టాలని కార్మికులు విద్యార్థులు కోరుతున్నారు. డ్రాయింగ్ మాస్టర్ లేక విద్యార్థులు వారి నైపుణ్యాన్ని కోల్పోతున్నారని సింగరేణి ప్రాంతంలో 9 సింగరేణి పాఠశాలలు ఉండగా ఒక్క పాఠశాలలోనే డ్రాయింగ్ టీచర్ కొనసాగుతున్నాడు. ఆ ఉపాధ్యాయుడు కూడా త్వరలో కొద్ది నెలలో రిటైర్డ్ కాబోతున్నాడని సింగరేణి పాఠశాలలో డ్రాయింగ్ టీచర్…

Read More
Nagarkurnool

మృతుడు కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా

మృతుడు కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా. కల్వకుర్తి/ నేటి ధాత్రి:   నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం చారకొండ మండలం జూపల్లి గ్రామానికి చెందిన తల్లి లక్ష్మమ్మ తండ్రి నరసింహ పెద్ద కుమారుడు చరణ్ (23) గత నెల కింద తల్లి మృతి చెందగా.. తండి కూడా చనిపోవడం జరిగినది. కల్వకుర్తికి మోటార్ సైకిల్ ప్రయాణిస్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ బైకు పైకి దూసుకెళ్లడం జరిగినది. బుధవారం సుమారుగా 12 గంటల ప్రాంతంలో కొండారెడ్డిపల్లి గేటు…

Read More

పోలింగ్ సిబ్బంది కి పక్కా గా శిక్షణ అందించాలి

-వేములవాడ రెవెన్యూ డివిజన్ అధికారి రాజేశ్వర్ వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ జిల్లాలో జరిగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సిబ్బంది కి శిక్షణా తరగతులు సక్రమంగా వారికి పూర్తి అవగాహన ఉండేలా శిక్షణ కార్యక్రమం లు నిర్వహించాలని వేములవాడ రెవెన్యూ డివిజన్ అధికారి రాజేశ్వర్ అన్నారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ లోని ఎన్. ఐ .సి. సమావేశ మందిరంలో లో వేములవాడ రెవెన్యూ డివిజన్ అధికారి రాజేశ్వర్ పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాలలో ప్రిసీడింగ్…

Read More
liquor

మద్యం మాఫియాకు చర్యలు ఉండవా..!

మద్యం మాఫియాకు చర్యలు ఉండవా.. ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులను వెంటనే అరికట్టాలి. .ప్రతి కిరాణా కొట్టు బెల్ట్ షాపే. వసూళ్ల మత్తులో సమందిత అధికారులు… బెల్ట్ షాపులు నివారించడంలో చర్యలు శూన్యం. మద్యం చట్టాన్ని అనుసరించే అధికారులు ఎక్కడ. ప్రతి మద్యం షాప్ వద్ద ధరలు పట్టిక ఏర్పాటు చేయాలి… నూగుర్ వెంకటాపురం(నేటి దాత్రి ):- ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలంలో గ్రామపంచాయతీలో ప్రతి గ్రామంలో మద్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని, మారుమూల (…

Read More

శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్న ప్రముఖ పాటల రచయిత మిట్టపల్లి సురేందర్ 

పాలకుర్తి నేటి ధాత్రి పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్మి నరసింహస్వామి వారిని దర్శించుకొని అభిషేకం అర్చనలను చేయించిన ప్రముఖ పాటల రచయిత మిట్టపల్లి సురేందర్.శివకేశవుల విశేషాలను తెలుసుకొని పరమ ఆనందం పొందానని, ఇక స్వామివారి మీద భక్తి పాటలు రచనలు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యగారులు రామన్న లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

Read More

నేటిధాత్రి వార్త కథనానికి స్పందన

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో గల ఎంగల్ చెరువు మత్తడి రోడ్డు ప్రమాదకరంగా మారిందని రెండు రోజుల క్రితం శనివారం రోజున నేటిధాత్రి పత్రికలో న్యూస్ రాగా గ్రామ స్పెషల్ అధికారి స్పందించి చర్య తీసుకుని మత్తడి రోడ్డును మరమ్మత్తులు చేపిస్తున్నారు సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సమస్యను స్పెషలా అధికారి దృష్టికి తీసుకెళ్లిన నేటిధాత్రి పత్రికకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Read More

మండల కేంద్రంలో బి ఆర్ ఎస్.పార్టీ ప్రచారం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని వాడవాడకు బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మన మంత్రి కేటీఆర్ ని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు పెద్దింటి అన్నయ్యగా ఉన్నాడని అలాగేదేశంలోని మన తెలంగాణ రాష్ట్రాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పదంలోముందు ఉంచారని మళ్ళీ వచ్చే…

Read More

పంపిణీకి సిద్ధంగా పచ్చిరొట్ట (జీలుగా) విత్తనాలు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ద్వారా రైతులకు అందుబాటులోకి జీలుగ విత్తనాలు తీసుకువచ్చామని జైపూర్ ఏఈఓ కొమురయ్య తెలిపారు.ఈ మేరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ద్వారా 60 శాతం సబ్సిడీతో జీలుగా విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, 30 కిలోల జీలుగుగా విత్తనాల బస్తాకు రూ.1116 సబ్సిడీ పోను రైతులు మిగతా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని తెలియజేశారు.జీలుగా విత్తనాలు అవసరమైన రైతులు పట్టాదారు పాస్…

Read More

సీతారాముల వారిని దర్శించుకున్న ఎల్ ఎం ట్రస్ట్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహ లత

ధర్మపురి నేటి ధాత్రి ధర్మపురి మండలం జైన గ్రామంలో,సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారి కళ్యాణానికి మాజీ మంత్రివర్యులు పెద్దపెల్లి పార్లమెంటు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ సతీమణి ఎల్ ఎం కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ స్నేహలత,సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు, ఈ కార్యక్రమంలో భక్తులు , పాల్గొన్నారు

Read More

స్పార్క్ మార్టును ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి.

నెక్కొండ, నేటి ధాత్రి: మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి కూడలి సమీపంలో డాక్టర్ కొంకాల సాంబయ్య మరియు సతీష్ ఏర్పాటు చేసిన స్పార్క్ మార్ట్ జనరల్ స్టోర్ ను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట పిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, రామాలయం కమిటీ…

Read More
error: Content is protected !!