మొక్కలు నాటిన అల్ఫోర్స్ విద్యా సంస్థల చెర్మెన్ నరేందర్ రెడ్డి

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ అల్ఫోర్స్ పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారంలో భాగంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల చెర్మెన్ వి.నరేందర్ రెడ్డి విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ చెట్ల పెంపకాన్ని ప్రాముఖ్యతను మరియు ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా మొక్కలు నాటాల్సిందిగా తెలియజేశారు. మరియు సుమారు రెండు వందల మొక్కలు విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగినది. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినివిద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Read More

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

_ చందుర్తి మండల ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో గత కొంతకాలంగా నీటి ఎద్దడిని ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ మండల దృష్టికి తీసుకురాగా మండల అధ్యక్షురాలు మరియు ప్రజాప్రతినిధులు స్పందించి బోర్ వెల్ వేయించి ఈరోజు స్వయంగా నీటి సరఫరా ప్రారంభించడంతో ప్రాథమిక పాఠశాల చందుర్తి లో నీటి ఎద్దడి కి పరిష్కారం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షురాలు బైరగోని లావణ్య రమేష్ మాట్లాడుతూ ”…

Read More

ప్లీనరీకి ముందే పువ్వాడ అవుట్?

ఏ క్షణమైనా ప్రకటన రావొచ్చు? రాష్ట్ర ప్రభుత్వం మీద పెరుగుతున్న ఒత్తిడి! ఇంత కాలం ఉపేక్షించినా ఇక వేటు తప్పదని పార్టీ సీనియర్ల చర్చ? పిలిచి పీటేస్తే, పార్టీని పాతర పెట్టేదాకా తెచ్చాడని టిఆర్ఎస్ నేతల ఆగ్రహం? టిఆర్ఎస్ నే గెలవకుండా చేసి పెత్తనమెత్తున్నాడని ఉద్యమకారుల మండిపాటు? అటు బిజేపి, ఇటు కాంగ్రెస్ లకు మాట్లాడే అవకాశం ఇంకా ఇవ్వొద్దు? పువ్వాడపై ధ్వజమెత్తుతున్న కమ్మ సంఘాలు? పెద్ద ఎత్తున కరపత్రాలు, బహిరంగ లేఖల విడుదల? కులం ఇంత…

Read More

ప్రభుత్వ పాఠశాలకు కుర్చీలు, ఫ్యాన్లు అందించిన అటవీ అభివృద్ధి సంస్థ

డివిజనల్ మేనేజర్ శ్రీశ్రావణి జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని కుందారం గ్రామం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కుర్చీలు, ఫ్యాన్ లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.సామాజిక సేవా కార్యక్రమం కింద పాఠశాలలకు కావాల్సిన కనీస సౌకర్యాల కల్పన లో భాగంగా అటవీ అభివృద్ధి సంస్థ తమ వంతు కృషి గా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని డివిజనల్ మేనేజర్ శ్రీశ్రావణి పేర్కొన్నారు.రానున్న రోజుల్లో మరిన్ని సేవా…

Read More

కాంగ్రెస్ పార్టీ వీడి బిఆర్ఎస్ పార్టీ లోకి బారి చేరికలు

మంగపేట నేటి ధాత్రి మంగపేట మండలం సంగంపెల్లి, దొమెడ, కత్తిగూడెం, రాజుపేట,రమనక్కపేట గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఆ పార్టీ నీ వీడి బి ఆర్ ఎస్ పార్టీలోకి ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీలోకి చేరారు.వీరిని బడే నాగజ్యోతి కండువా కప్పి బి ఆర్ ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు, అనంతరం వాళ్ళతో ఆత్మయ సమ్మేళనం లో పాల్గొని వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో పెద్ద…

Read More

వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఆదేశాల మేరకు

బియ్యం పంపిణీచేసిన బిఆర్ఎస్ నాయకులు అజ్మీర వీరన్న. కారేపల్లి నేటి ధాత్రి. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం భాగ్యనగర్ తండా పంచాయతీ సామ్యతాండకు చెందిన అజ్మీర బురి ఇటివల అనారోగ్యంతో మృతి చెందారు.వైరా ఎమ్మెల్యే శ్రీ లావుడియా రాములు నాయక్ అదేశాల మేరకు 25 కే.జిల బియ్యాన్ని మండల కో-ఆప్షన్ సభ్యులు ఎండి. అనీఫ్ ,మండల బి.ఆర్.ఎస్ మాజీ ప్రధాన కార్యదర్శి అజ్మీరా వీరన్న చేతుల మీదుగా ఆ కుటుంబానికి దశదిన కర్మకు అందచేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు…

Read More

ప్రజా నాయకుడి వెంటే నడు స్తాం,కాంగ్రెస్ తోనే ప్రజాపాలన సాధ్యం: జగదీశ్వర్ గౌడ్

కూకట్పల్లి,మార్చి 04 నేటి ధాత్రి ఇన్చార్జి హాఫీజ్ పెట్ డివిజన్ రామకృష్ణ నగ ర్ కు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయ కులు విష్ణు రెడ్డి ఆధ్వర్యంలో సుమా రు 50మంది ప్రజా నాయకుడి వెంటే నడుస్తామని,కాంగ్రెస్ తోనే ప్రజాపా లన సాధ్యం గ్రహించి ఈరోజు నియో జకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య మంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి వారి మార్గ…

Read More

మార్చి 9న జాతీయ లోక్ అదాలత్

కుషాయిగూడ నేటి ధాత్రి ఫిబ్రవరి 22 జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, న్యూ ఢిల్లీ, తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మార్చు 9 న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ ను ఉద్దేశించుకొని జిల్లా న్యాయ సేవాధికార స్వంస్థ, మల్కాజ్ గిరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చైర్మన్ కమ్ జిల్లా ప్రధాన న్యాయ మూర్తి బి. ఆర్. మధుసూదన్ రావు , కార్యదర్శి డి. కిరణ్ కుమార్ ,…

Read More

నస్పూర్ మున్సిపల్ చైర్మన్ కి వినతిపత్రం ఇచ్చినన నిరుద్యోగులు

  జైపూర్ , నేటి ధాత్రి: నస్పూర్ మున్సిపల్ పరిధిలో 25 వార్డ్ లో పారిశుద్ధ్య కార్మికులు తక్కువ ఉండడం వలన ఎక్కడి చెత్త అక్కడే ఉంటుంది కావున పాశుద్ధ్య కార్మికులను పెంచాలని కౌన్సిల్ సమావేశంలో తీర్మానించాలని కోరడం జరిగింది ఉద్యోగాలను పెంచి స్థానిక దళిత యువకులకు ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బచ్చల శ్రీనివాస్ , మడుగులస్వామిదాస్, మాడుగుల కిరణ్, ఇరికిల మనోజ్, సకల కుమార్.

Read More

పిల్లలు చదువుకు.. ప్రజలు వైద్యానికి… దూరమవుతున్నారు.

5 కి.మీ వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే వెంటనే స్పందించాలి. సిపిఐఎంఎల్, వి సీ కే పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో. చిట్యాల, నేటి ధాత్రి : భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కైలాపూర్ గ్రామపంచాయతీ శివారు ఐదు కిలోమీటర్ల దూరం లో ఉన్న శాంతినగర్లో ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చెయ్యాలని అంగవాడి పర్మినెంట్ బిల్డింగ్ మరియు హెల్త్ క్యాంపు నిర్వహించాలి, ప్రవేట్ స్కూల్స్ టాటాఏసీలను నిషేదిహించాలి ,మౌలికవసతులు కల్పించలని డిమాండ్ తో శాంతినగర్ ప్రజలతో…

Read More

అడవులలో అగ్నిప్రమాదాల నివారణ పై అటవీ అభివృద్ధి సంస్థ అవగాహన

కోటపల్లి, (చెన్నూర్) నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కోటపల్లి మండలంలోని సర్వాయిపేట గ్రామంలో గురువారం అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ గురించి స్థానికులకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ సందర్బంగా మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ జి.సురేష్ కుమార్ మాట్లాడుతూ అటవీ, ప్లాంటేషన్ ప్రాంతాల మీదుగా ఎవరైనా వెళ్ళేటప్పుడు బీడీలు, సిగరెట్ లు తాగి పడేయవద్దని చెప్పారు. అటవీ ప్రాంతం లో ఎటువంటి కారణం చేతనైనా సరే ఒకవేళ అగ్ని ప్రమాదం సంభవిస్తే…

Read More

మున్సిపల్ వ్యాప్తంగా బిఆర్ఎస్, కాంగ్రెస్ వీడి బిజెపిలోకి…

బిజెపి లోకి భారీ చేరికలు… బిజెపితోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం: ఈటెల రాజేందర్ మేడ్చల్, నేటిధాత్రి: మేడ్చల్ జిల్లా షామీర్పేట్ లోని మల్కాజిగిరి నియోజకవర్గ అభ్యర్థ ఈటల రాజేందర్ నివాసంలో సోమవారం పోచారం మున్సిపల్ బిజెపి అధ్యక్షుడు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్, మేడ్చల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మేడ్చల్ రూరల్ జిల్లా…

Read More

నూతన వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ ను సన్మానించిన బిఆర్ఎస్ నాయకులు

పరకాల నేటిధాత్రి(టౌన్) పరకాల వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ గా ఎన్నికైన దేవునూరి సతీష్ కుమార్ ను వెల్లంపల్లి బిఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు సింగారి రాంగోపాల్రెడ్డి,గ్రామ సర్పంచ్ వెలుగందుల క్రిష్ణ,ఉపసర్పంచ్ లత విక్రమ్,పెండల ప్రణయ్ కుమార్,పెండల నవీన్,కాళ్ళ శశిధర్,రవి కేతపాక,ఎండి అన్వర్ బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన దమ్మున్న ప్రభుత్వం. అనంతరం సిఎం చిత్ర పటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం. చిట్యాల, నేటిధాత్రి ; జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం రోజున కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయబోతున్న సందర్భంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నవాబుపేట నుండి బైకు ర్యాలీ నిర్వహించి రైతు వేదిక వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి భూపాల పెళ్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ…

Read More

సబ్సిడీపై జీలుగ విత్తనాలు.

వరి కొయ్యలను కాల్చకూడదు. మండల రైతులకు ఏ.ఓ .సూచన. మహా ముత్తారం నేటి ధాత్రి. జీలుగా విత్తనాలు వాడి భూసారం పెంచుకోవాలని మహా ముత్తారం మండల రైతులకు ఏ.ఓ తెలియజేశారు. మహముత్తారం మండల రైతులకు 60 శాతం సబ్సిడీపై జీలు గ విత్తనాలు పంపిణీ చేయడానికి పిఎసిఎస్ మహా ముత్తారంవద్ద బస్తాలు అందు బాటలో ఉంచడం జరిగింది తెలియజేశారు.30 కిలోల బస్తా పూర్తి ధర 2.790 రూపాయలు ఉంటుంది కానీ సబ్సిడీ పై రైతు చెల్లించవలసిన ధర…

Read More

బిట్‌కాయిన్ దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఒకే రోజులో 700K లావాదేవీలను లాగ్ చేసింది

శాన్ ఫ్రాన్సిస్కో: బిట్‌కాయిన్ గత వారంలో లావాదేవీల పరిమాణంలో అసాధారణ పెరుగుదలను చూసింది, ఒకే రోజులో 700,000 లావాదేవీలను లాగిన్ చేసిందని కొత్త డేటా చూపించింది. Analytics సంస్థ IntoTheBlock సమర్పించిన డేటా ప్రకారం, నివేదించబడిన బిట్‌కాయిన్ లావాదేవీల సంఖ్య దాదాపు 703,000కి పెరిగింది, ఇది 2023లో నమోదైన అత్యధిక సంఖ్యను మాత్రమే కాకుండా దాదాపు రెండేళ్లలో చూసిన అత్యధిక లావాదేవీల వాల్యూమ్‌ను కూడా సూచిస్తుంది. “చారిత్రక మైలురాయి: బిట్‌కాయిన్ శుక్రవారం రికార్డు స్థాయిలో 703K లావాదేవీలను…

Read More

ఎమ్మెల్సీ అభ్యర్థి తాడిశెట్టి క్రాంతి కుమార్ కి మద్దతుగా ప్రచారం

హసన్ పర్తి / నేటి ధాత్రి ఈ నెల 27 న జరుగబోయే సార్వత్రిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా స్వతంత్ర అభ్యర్థి తాడిశెట్టి క్రాంతి కుమార్ కి మద్దతుగా పలువురు ప్రచారం నిర్వహించారు. హన్మకొండ, భీమరం పలు పాఠశాలలో ఉన్న పట్టభద్రుల ను కలసి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 33 వ నంబర్ తాడిశెట్టి క్రాంతి కుమార్ కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమం లో పీసరి ప్రసన్న, పరుష నాగలక్ష్మి, నలుముల…

Read More