కంటి వెలుగు ను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ అశోక్ కుమార్

కాటారం నేటి ధాత్రి ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని శంకరంపల్లి సర్పంచ్ అంగజాల అశోక్ కుమార్ కోరారు. మండలం లో శంకరంపల్లి గ్రామ పంచాయతీలో గురువారం కంటి వెలుగు కార్యక్రమాన్ని సర్పంచ్ అంగజాల అశోక్ కుమార్ ప్రారంభించారు . గ్రామ ప్రజలందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఎంపిటిసి బండం రాజమణి మాట్లాడుతూ గ్రామ ప్రజలకి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. శంకరపల్లి గ్రామపంచాయతీ…

Read More

అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపేందుకే వాహన తనిఖీలు

*జిల్లాలో ఐదు చెక్ పోస్ట్ లతో పాటుగా ఐదు టీమ్స్ తో డైనమిక్ తనిఖీలు *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల నియమావళి ప్రకారం బుధవారం రోజున వేములవాడ పట్టణం కోరుట్ల బస్టాండ్ వద్ద వాహన తనిఖీల్లో పాల్గొన్న జిల్ ఎస్పీ.ఈ సందర్భంగా జిల్లాఎస్పీ మాట్లాడుతూ. అసెంబ్లి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపేందుకే జిల్లాలో విస్తృత వాహన తనిఖీలు చేపట్టడం జరుగుతుంది అని…

Read More

మళ్లీ అధికారంలోకి బిఆర్ఎస్ రావాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన మర్రి మమత

మల్కాజ్గిరి 18 అక్టోబర్ నేటిధాత్రి అల్వాల్ సర్కిల్ పరిధిలోని వెస్ట్ వెంకటాపురం అమ్మవారి ఆలయంలో బిఆర్ఎస్ పార్టీ తరఫున మల్కాజ్గిరి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న మర్రి రాజశేఖర్ రెడ్డి సతీమణి మమత స్థానిక కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ తో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మర్రి మమత మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని మళ్ళీ రాష్ట్రంలో ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం బిఆర్ఎస్ పార్టీకి కలగాలని…

Read More

దుర్గామాతను దర్శించుకున్న బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజ్గిరి 18 అక్టోబర్ బిజెపి సీనియర్ నాయకుడు తుపాకుల జనార్ధన్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవలలో భాగంగా 4వ రోజు కావడంతో అమ్మవారును శ్రీ మహాలక్ష్మి దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.కార్యక్రమానికి మల్కాజిగిరి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం నిర్వాహకులు తుపాకుల జనార్ధన్ మర్రి రాజశేఖర్ రెడ్డి కి శాలువాతో సత్కరించారు.మర్రి రాజశేఖర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్,మాజీ…

Read More

చల్మెడ గెలుపు కోసం ప్రతి ఒక్కరు సహకరించాలి

*కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని మూడవ వార్డులో లక్ష్మీపురంలో ఇంటింటా ప్రచారం కెసిఆర్ ని మూడోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని దానికి ప్రజలందరూ సహకరించాలని కౌన్సిలర్ నిమశెట్టి విజయ్ కోరారు వేములవాడ పట్టణ మూడో వార్డు లక్ష్మీపురం లో కౌన్సిలర్ నిమ్మచెట్టి విజయ్ ఆధ్వర్యంలో కెసిఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ నిమ్మ శెట్టి విజయ్…

Read More

కోలిండియా స్థాయిలో సింగరేణి ఖ్యాతిని చాటాలి

మందమర్రి, నేటిధాత్రి:- సింగరేణి సంస్థ కళాకారులు కంపెనీ, కోలిండియా స్థాయి పోటీల్లో పాల్గొని, కోలిండియా స్థాయిలో సింగరేణి ఖ్యాతిని చాటాలని ఏరియా రక్షణాధికారి ఎం రవీందర్ పిలుపునిచ్చారు. వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ (డబ్ల్యుపిఎస్ అండ్ జిఏ) ఆధ్వర్యంలో 59 వ వార్షిక క్రీడల్లో భాగంగా బుధవారం సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన కల్చరల్ మీట్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ముందుగా నటరాజు కు పూజ నిర్వహించి,…

Read More

నేనే సిఎం..జాతకం చెప్పుకున్న జానారెడ్డి.

https://epaper.netidhatri.com/ `కాంగ్రెస్‌ రాజకీయాలలో జానా మళ్ళీ సంచలనం. `ఔననలేక, కాదనలేక రేవంత్‌ రెడ్డిలో కలవరం. `జానా పంపిన ముందస్తు సందేశం. `ఆ వ్యాఖ్యలతో ఒక్కసారిగా కాంగ్రెస్‌ లో కలకలం. `కాంగ్రెస్‌ లో మొదలైన గందరగోళం! `ఇలాంటి పరిస్థితి రావొద్దనే ఆయన ను పక్కనపెట్టింది. `ఆలు లేదు, చూలు లేదు సామెత ఎప్పటికైనా కాంగ్రెస్‌ తోనే నిజం . `అప్పుడే మొదలైన పదవుల పంపకం. `తెలంగాణ భవిష్యత్తు గాలి కొదిలేయడం ఖాయం. `అభ్యర్థుల ఎంపికే పూర్తి కాలేదు. `ఎన్నికల…

Read More

కమ్మగాని సోమయ్య మరణం వామపక్ష రాజకీయాలకు తీరని లోటు

సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న పాలకుర్తి నేటిధాత్రి కామ్రేడ్ కమ్మగాని గుణ సోమయ్య మరణం వామపక్ష రాజకీయాలకు తీరని లోటని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న అన్నారు. బుధవారం పాలకుర్తి మండల కేంద్రంలో కామ్రేడ్ సోమయ్య సంస్కరణ సభ నిర్వహించారు. ఈ సభకు సిపిఎం మండల కార్యదర్శి మాచర్ల సారయ్య అధ్యక్షత వహించగ సోమన్న పాల్గొని మాట్లాడుతూ సోమయ్య పాలకుర్తి టౌన్ లో సిపిఎం బలోపేతం కోసం కృషిచేసి సిపిఎం సర్పంచ్…

Read More

గులాబీ దండును అడ్డుకునే శక్తి ఏ పార్టీకి లేదు

* బీఆర్ఎస్ పార్టీ నాయకులు :ఐరెడ్డి మల్లారెడ్డి బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినిపల్లి మండలం, మానువాడ గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఐరెడ్డి మల్లారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్,బీఆర్ఎస్ పార్టీ గెలుపే ధ్యేయంగా యువజన విభాగం పక్షాన క్షేతస్థాయిలో కృషి చేయాలని కోరారు. చొప్పదండి నియోజకవర్గాన్ని రవిశంకర్ పాలనలో కేసీఆర్,కేటీఆర్, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, రాష్ట్ర…

Read More

పాలకుర్తి అభివృద్ధి ప్రధాత ను భారీ మెజార్టీ తో గెలిపించాలి

బీ.ఆర్.ఎస్వీ జిల్లా అధ్యక్షులు, కేయూ జేఏసీ వైస్ చైర్మన్ డాక్టర్ మేడారపు సుధాకర్ పాలకుర్తి నేటిధాత్రి తెలంగాణ రాష్ట్రంలో పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలపేడుతూ, ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని భారీ మెజార్టీ తో గెలిపించాలని బీ.ఆర్.ఎస్వీ జనగామ జిల్లా అధ్యక్షులు, కేయూ జేఏసీ వైస్ చైర్మన్ డాక్టర్ మేడారపు సుధాకర్ అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలోని మండల బీ.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయంలో భారత రాష్ట్ర…

Read More

బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాబై కిలోల బియ్యం అందజేత

మందమర్రి, నేటిధాత్రి:- రామకృష్ణాపూర్ క్యాతనపల్లి మున్సిపాలిటీ 20వ వార్డు సుభాష్ నగర్ మార్కెట్ ఏరియాకు చెందిన నల్లాల మధునయ్య ఇటీవల కాలంలో మరణించారు. ఈ విషయం తెలిసిన క్యాతనపల్లి వార్డు కౌన్సిలర్ అనిల్ రావు మధునయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో దశ, దిశ కార్యక్రమానికి ఆర్థిక సహాయంగా యాభై కిలోల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫౌండేషన్ ద్వారా మధునయ్య కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ…

Read More

దుర్గామాత ఆశీస్సులు పొందిన రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్, బిఆర్ఎస్ నాయకులు.

చందుర్తి, నేటిధాత్రి: ఈరోజు కట్ట లింగంపేట గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గా దేవి ఆశీస్సులు పొందడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్ ఫ్యాక్స్ చైర్మన్ జలగం కిషన్ రావు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మేకల ఎల్లయ్య మాజీ మార్కెట్ కమిటీ డప్పుల అశోక్ కో ఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లయ్య నాయకులు బైరగోని రమేష్ గొప్ప వెంకన్న దుర్గా దేవి ఆలయ…

Read More

నెక్కొండలో ఘనంగా చండీ హోమం

దేవీ నామస్మరణతో పులకించిన ప్రాంగణం #నెక్కొండ, నేటిధాత్రి : మండలంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కొలువుదీరిన అమ్మవారికి శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నాలుగవ రోజు ప్రత్యేక పూజలు సాగాయి. అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వరంగల్ భద్రకాళి దేవస్థాన వేద పండితులు పరిత్రన్ శర్మ, చతుర్వేదుల అచ్యుత శర్మ ఆధ్వర్యంలో అర్చకులు బివియన్ శాస్త్రి, శ్రవణ్ శాస్త్రి పర్యవేక్షణలో ప్రతిష్టాత్మకమైన చండీహోమ క్రతువు నిర్వహించారు. అమ్మవారి ఉపాసకులు దేవి…

Read More

మాతృభాషలోనే విద్యను బోధించాలి

  విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : రాష్ట్రంలో విద్యాప్రమాణాలు తగ్గాయని. విద్య మెరుగుపడాలంటే మాతృభాష విద్య బోధించవలసిందిగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, సనాత ధర్మ పరిరక్షణకై విద్య ఎంతో తోడుపడుతుందని. అలాంటి విద్యను శ్రీ సరస్వతి శిశు మందిరాలు అందిస్తాయని జమ్మికుంట పట్టణంలోని శ్రీ సరస్వతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ స్వర్ణజయంతి ఉత్సవంలో ‘ స్వర్ణ జ్యోతి…

Read More

రక్తదానం ప్రాణదానంతో సమానం

బాల్క సుమన్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం మందమర్రి, నేటిధాత్రి:- ఆపదలో ఉన్న ప్రతి వ్యక్తికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని, రక్తదానం ప్రాణదానం తో సమానమని బిఆర్ఎస్ యువ నాయకులు బెజ్జాల సది, చిత్తూరి కిరణ్ కుమార్ లు అన్నారు. బుధవారం మందమర్రి పట్టణంలోని షిర్కే 4వ వార్డ్ లో చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ జన్మదినం సందర్భంగా 30 మంది యువ నాయకుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని…

Read More

సిపిఎం పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివి: సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: సిపిఎం పార్టీకి సత్తయ్యచేసిన సేవలు మరువలేనివని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. బుధవారంమునుగోడు మండల కేంద్రంలోనిసిపిఎం పార్టీ కార్యాలయంలో బోడిశ సత్తయ్యగారి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,అమరవీరుల ఆశయాల కోసం పోరాటాలు నిర్వహించాలనివారు అన్నారు. మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో 1995 నుండిసిపిఎం గ్రామ శాఖ కార్యదర్శిగా, మండల కమిటీ సభ్యునిగా, రైతు సంఘం మండల నాయకునిగా పేద ప్రజల…

Read More

ఎండపల్లి మండలంలో కొప్పుల ఈశ్వర్ ప్రజా ఆశీర్వాద యాత్ర!!!

మంగళహారుతులు పట్టి బతుకమ్మ ఆడుతూ,కోలాటం వేస్తూ ఘన స్వాగతం పలికిన మహిళలు!!! పల్లెపల్లెన ప్రభుత్వ పథకాల ప్రచారం పెద్దఎత్తున పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు, కొప్పుల అభిమానులు ఎండపల్లి, (జగిత్యాల) నేటి ధాత్రి, ధర్మపురి నియోజక వర్గం ఎండపల్లి మండలంలో ధర్మపురి బిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం లో భాగంగా ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. మారేడుపల్లి, ముంజంపల్లి, ఉండడ గ్రామాల్లో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. గ్రామ గ్రామాన మంత్రి కొప్పుల ఈశ్వర్…

Read More

జాతీయ కరాటే జడ్జి-ఏ గా అబ్దుల్ మన్నాన్ కు అర్హత

వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 2023 సంవత్సరానికి గాను జాతీయ కరాటే రిఫరీకి వరల్డ్ కరాటే ఫెడరేషన్ కొత్త పద్ధతిలో పరీక్షలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుండి 300 మంది కరాటే మాస్టర్లు ఇందులో పాల్గొన్నారు. కాగా వేములవాడ చెందిన సీనియర్ జర్నలిస్ట్, కరాటే అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అబ్దుల్ మన్నాన్ పరీక్షల్లో పాల్గొని కరాటే జడ్జి – ఏగా అర్హత సాధించారు. ఈ సందర్భంగా అబ్దుల్…

Read More

అభివృద్ధి చూసే బిఆర్ఎస్ లోకి చేరికలు.

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. నల్లబెల్లి, నేటి ధాత్రి: బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎంతోమంది గులాబీ దళంలో చేరడం జరుగుతుందని రాబోయే రోజుల్లో మరింతఅభివృద్ధి కావాలంటే బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే అవుతుందని జనం బలంగా నమ్ముతూ ముఖ్యమంత్రి కెసిఆర్ కు మద్దతు తెలుపుతూ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు బుధవారం మండలంలోని బోల్లోని పల్లి, శనిగరం గ్రామాల నుండికాంగ్రెస్, బిజెపి పార్టీకి చెందిన 50 కుటుంబాలు ఎమ్మెల్యే…

Read More

ఎండపల్లి మండలంలో కొప్పుల ఈశ్వర్ ప్రజా ఆశీర్వాద యాత్ర!!!

మంగళహారుతులు పట్టి బతుకమ్మ ఆడుతూ,కోలాటం వేస్తూ ఘన స్వాగతం పలికిన మహిళలు!!! పల్లెపల్లెన ప్రభుత్వ పథకాల ప్రచారం పెద్దఎత్తున పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు, కొప్పుల అభిమానులు ఎండపల్లి, (జగిత్యాల) నేటి ధాత్రి, ధర్మపురి నియోజక వర్గం ఎండపల్లి మండలంలో లో రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం లో భాగంగా ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. మారేడుపల్లి, ముంజంపల్లి, ఉండడ గ్రామాల్లో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది….

Read More
error: Content is protected !!