కబ్జా అయిన భూమిని తిరిగి పచ్చి పాల భద్రయ్య కు అప్పగించిన వైరాఎమ్మెల్యే.

భూవివాదం కు తెరదించి సమస్యను పరిష్కారించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్. కారేపల్లి నేటి ధాత్రి. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం లోని ఉసిరికాయలపల్లి రెవెన్యూ పరిధిలోని ఆల్యితండా గ్రామంలో ఉన్న పచ్చి పాల భద్రయ్య భూవివాద పరిష్కరించి హద్దులు పెట్టించి నా భూమిని నాకు తిరిగి ఇప్పించిన మంచి మనిషి వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కి ఎన్నటికి రుణపడి ఉంటా అయ్యా నేను అనగా పచ్చిపాల భద్రయ్య అయిన నా భూమి సర్వే…

Read More

కిరాణం దుకాణంలో అంబార్ ప్యాకెట్లు పట్టివేత.

#వ్యక్తిపై కేసు నమోదు.. టౌన్ సీఐ రమణమూర్తి. నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పట్టణంలోని బస్టాండు సమీపంలో నిషేధిత ఆంబార్ ప్యాకెట్లను అమ్ముతున్న కీరాణం దుకాణంపై సీఐ రమణామూర్తి, ఎస్సై రవితో కలిసి చేశారు ఈ సంఘటన బుదవారం మధ్యాన్నం చోటుచేసుకున్నది.అంబర్ ప్యాకెట్లను స్వాదీనం చేసుకొని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు నర్సంపేట టౌన్ సీఐ రమణమూర్తి తెలిపారు.ఈ సందర్భంగా సీఐ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని బస్టాండు సమీపంలో మనోహర్ కిరాణం దుకాణంలో అక్రమంగా నిషేధిత అంబార్…

Read More

తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులేఖలను టీటీడీ పరిగణలోకి తీసుకోవాలి

జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి జడ్చర్ల / నేటి ధాత్రి. తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణా ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోకూడదని టీటీడీ అధికారులు తీసుకున్న నిర్ణయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలియకుండా తీసుకొనే అవకాశం లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆంధ్ర, తెలంగాణా రెండూ కూడా తనకు రెండు కళ్లని చెప్పిన చంద్రబాబు తెలంగాణ ప్రజాప్రతినిధులపై వివక్ష ఎలా చూపుతారని ప్రశ్నించారు. గతంలో ఆంధ్ర ప్రజాప్రతినిధుల…

Read More

గొర్రెకుంట పాఠశాలలో వేసవి క్రీడా శిక్షణా శిబిరం.

వరంగల్/నర్సంపేట,నేటిధాత్రి : క్రీడాజ్యోతి స్పోర్ట్స్ ఫౌండేషన్ వారి సహాయ సహకారాలతో గొర్రెకుంట పాఠశాలలో వాలీబాల్ వేసవి క్రీడా శిక్షణ శిబిరం ప్రారబం అయ్యింది.ఈ సందర్భంగా క్రీడాజ్యోతి స్పోర్ట్స్ ఫౌండేషన్ వారు సమకూర్చిన క్రీడా సామాగ్రిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నళిమెల జ్యోతిర్మయి, ఉపాధ్యాయులు విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ వేసవి సెలవులలో క్రీడా శిక్షణా శిబిరంలో పాల్గొని క్రీడా సామర్ధ్యాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ శిబిరం మే 30 వరకు కొనసాగుతుందని,క్రీడల్లో మంచి ఫలితాలు…

Read More

కాటమయ్య రక్షణ కవచాలను కల్లుగీత కార్మికులకు ఇవ్వాలి: తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగాని సీతారాములు

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : కాటమయ్య రక్షణ కవచాలను కల్లుగీత వృత్తి చేసే నిజమైన గీత కార్మికులకు ఇవ్వాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగాని సీతారాములు అన్నారు.శనివారం నల్లగొండలోని వృత్తిదారుల కార్యాలయంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా నిజమైన కల్లుగీత కార్మికులకు సేఫ్టీ మోకులు ఇవ్వాలనిఆయన అన్నారు. కాటమయ్య…

Read More
The development of the farmers is the goal of the Congress rule. Congress Party Mandal Presidents.

అన్నదాతల అభివృద్ధి కాంగ్రెస్ పాలన..

అన్నదాతల అభివృద్ధి కాంగ్రెస్ పాలన లక్ష్యంకాంగ్రెస్ పార్టీమండల అధ్యక్షులు.. తంగళ్ళపల్లి నేటి ధాత్రి.. తంగళ్ళపల్లిమండలంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏ ఎల్ ఎం.4. ఏ ఎల్ ఎం.5. కాలువల ద్వారా సాగునీరు అందిస్తున్న విధానాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నదాతల సంక్షేమమే ప్రజాపాలన లక్ష్యమని తెలియజేస్తూ జిల్లెల్ల గ్రామ చెరువులోకి వచ్చే సాగునీటి కాలువలను మరియు దాచారం మీదిగా చిన్న లింగాపూర్ పరిసర గ్రామాలకు వచ్చే కాలువలను రైతులతో కలిసి సందర్శించి రైతులకు సాగునీరు…

Read More

పేద కుటుంబాలను ఆదుకోవాలి.

⏩ మౌలిక సదుపాయాలు కల్పించండి. ⏩ మంత్రి కొండా సురేఖ ఆదుకోవాలి. ⏩ 58 59 జీవో ప్రకారం గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలి ⏩ గ్రీవెన్స్ సెల్ లో గుడిసె వాసుల విజ్ఞప్తి. కాశిబుగ్గ నేటిధాత్రి వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండల కేంద్రంలో గల జక్కలోద్ది గుడిసె వాసులు సోమవారం సందర్భంగా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత నాలుగు సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న పేద ప్రజలను ఆదుకోవాలని స్థానిక…

Read More

అక్రమ కేసులకు భయపడేది లేదు

5 రోజులుగా జైలు జీవితం గడిపిన తెలంగాణా ఉద్యమకారులు జైలు నుండి విడుదలైన బిఆర్ఎస్ పార్టీ నాయకులు నర్సంపేట,నేటిధాత్రి : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక సార్లు జైళ్లకు పోయినం.ఇప్పుడు అదే పరిస్థితి పరాయి పాలనలో కనబతున్నది. న్యాయంగా ఉండాల్సిన పోలీసులే అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారు ఐనా భయపడేది లేదని జైలు నుండి విడుదలైన బిఆర్ఎస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో పెట్టించిన అక్రమ కేసులతో జైలుపాలై గత…

Read More

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత.

చందుర్తి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎన్గల్ గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న నాలుగు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. వేములవాడ పట్టణానికి చెందిన రమేష్ తన కారులో శ్రీనివాస్ అనే యజమాని రైస్ మిల్ కు నాలుగు క్వింటాల్ల పీడీఎస్ బియ్యాన్ని రైస్ మిల్ కు తరలిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఎవరైనా పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే చట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Read More

బి ఆర్ యస్ గ్రామ బూతు కమిటిని ఎన్నుకోవడం జరిగింది

నేటి దాత్రి న్యూస్ గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కుకునూరుపల్లి మండలం గ్రామం రామచంద్రపురు లో బి ఆర్ యస్ గ్రామ బూత్ కమిటీ ని బీసీ జిల్లా అధ్యక్షులు కందూరి అయిలయ్య అధ్యక్షతన సర్పంచ్ రెడ్డమైన కనకయ్య గ్రామ శాఖ అధ్యక్షుడు కరుణాకర్ ఆధ్వర్యంలో బూత్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది కందూరి అయిలయ్య కార్యకర్తలు ను ఉద్దేశించి మాట్లాడుతూ మూడోసారి కె సి ఆర్ ను బారి మెజారిటీ తో గెలుపించుకోవలని గ్రామ కార్యకర్తలు…

Read More
10th exams

పదో తరగతి పరీక్షల తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం.

పదో తరగతి పరీక్షల తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం.. మారిన పేపర్ జెడ్పీ బాయ్స్ హై స్కూల్ లో రెండు గంటలు ఆలస్యంగా పదో తరగతి పరీక్షలు మంచిర్యాల,నేటి ధాత్రి: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు శుక్రవారం మొదలయ్యాయి.పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది.తెలుగు ప్రశ్న పత్రానికి బదులు హిందీ ప్రశ్నా పత్రం ఇవ్వడంతో పరీక్ష రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది.ఒక సబ్జెక్ట్‌కు ప్రిపేర్ అయితే మరో సబ్జెక్ట్ పేపర్ రావడంతో విద్యార్థులు ఒకింత ఆందోళనకు గురయ్యారు.ఈ…

Read More

అంగన్వాడీ కేంద్రం లో పోషణమసొత్సవాలు.

చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా బుధవారం చిట్యాల మండల కేంద్రంలోని అంగన్వాడి ఒకటవ కేంద్రంలో గ్రోత్ మేళ మరియు పోషణ మాసోత్సవాలను అంగన్వాడీ టీచర్ చింతల సంధ్యారాణి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా ఐసిడిఎస్ సిడిపిఓ అవంతి మెడికల్ ఆఫీసర్ మౌనిక హాజరై ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశాలను తల్లులకు వివరించారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం డిడబ్ల్యు ఓ గారు డీఎంహెచ్ఓ సూచనల మేరకు పుట్టిన బిడ్డ నుండి…

Read More

ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి

ప్రస్తుత విద్యాసంవత్సరం పూర్తికాక ముందే వచ్చే విద్యాసంవత్సర ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల పై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర కార్యదర్శి పుల్లని వేణు చేర్యాల నేటిధాత్రి… కొన్ని ప్రయివేట్ విద్యాసంస్థలు ప్రస్తుత విద్యాసంవత్సరం పూర్తికాక ముందే వచ్చే విద్యాసంవత్సరం కోసం ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థల పై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర కార్యదర్శి పుల్లని వేణు డిమాండ్ చేశారు. ఈ విషయమై పుల్లని వేణు…

Read More

మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

నేటి ధాత్రి:వీణవంక వీణవంక మండల పరిధిలోని ఎల్బాక గ్రామంలో బీ ఆర్ఎస్ పార్టీ కార్యకర్త మద్దెల రవి మరణించిన విషయం తెలియగానే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎలబాక గ్రామానికి వెళ్లి వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే వివిధ కారణాల వల్ల మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.వీరి వెంట సొసైటీ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి, కొత్తిరెడ్డి కాంతారెడ్డి, కోట శ్రీనివాస్ రెడ్డి,…

Read More

warangal vastravyaparaniki gundekaya, వరంగల్‌ వస్త్రవ్యాపారానికి గుండెకాయ

వరంగల్‌ వస్త్రవ్యాపారానికి గుండెకాయ వరంగల్‌ నగరం వస్త్రవ్యాపార రంగానికి గుండెకాయ లాంటిదని కాకతీయ ఆల్‌షాప్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు నగరబోయిన బాబురావు అన్నారు. శుక్రవారం వరంగల్‌లోని ఆర్యవైశ్య భవనంలో యూనియన్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ వస్త్ర వ్యాపార రంగంలో అనేకమంది కార్మికులు పనిచేస్తున్నారని, కార్మికులకు కనీస వేతనాలు, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత లేకుండా పేదరికంలో జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలు ఇపిఎఫ్‌, ఇఎస్‌ఐ…

Read More

మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలు.

చిట్యాల, నేటి ధాత్రి : చిట్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ అద్యక్షతన మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి* వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతిరావు పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వ కాలంలో సామాజిక ఉద్యమాకారుడు అసమానతలపై అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప సంఘసంస్కర్త అని భారత జాతిపిత చదువుల…

Read More

ఆర్ట్స్ కళాశాల ఎన్సిసి క్యాడెడ్స్ ని అభినందించిన కేయూ ఉపకులపతి

సుబేదారి ఇటీవల హైదరాబాదులో జరిగిన ఇంటర్ గ్రూప్ కాంపిటీషన్స్ ఆర్ డి సి క్యాంపులో వరంగల్ ఎన్సిసి గ్రూప్ 12 సంవత్సరాల తర్వాత ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించడం చాలా గొప్ప విషయం. ఈ క్యాంపులో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ డైరెక్టరేట్ కి సంబంధించిన తొమ్మిది గ్రూపుల నుండి క్యాడేట్స్ పోటీలో పాల్గొనడం జరిగింది. ఈ పోటీలలో డ్రిల్లు పిఎం ర్యాలీ కర్తవ్యపత్ గాడ్ ఆఫ్ హానర్ కల్చరల్ బెస్ట్ క్యా డేట్స్ మొదలైన అంశాలలో వారి ప్రతిభ…

Read More
birthday

ఘనంగా టిఎస్ఎస్ సిసిడిసి.!

ఘనంగా టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం జన్మదిన వేడుకలు.. జహీరాబాద్. నేటి ధాత్రి:   టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్)మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు బి.దిలీప్ డబ్లూ హెచ్ ఆర్ పి సి ఆద్వర్యంలో టపాకాయలు కాల్చి జన్మదిన కేక్ ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు శంకర్, శివరాజ్ పాటిల్,నబి సాబ్,…

Read More

హైకోర్టు పి పి పల్లె నాగేశ్వర్ రావుని సన్మానించిన మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు

మంచిర్యాల నేటిదాత్రి మంచిర్యాల జిల్లా కేంద్రానికి మొట్టమొదటి సారిగా విచ్చేసిన హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్(పి పి) పల్లె నాగేశ్వర్ రావుని మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తీగల శ్రీనివాస్ రావు మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగుండాలని తెలియజేశారు.జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తీగల శ్రీనివాస్ రావు మాట్లాడుతూ న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు మీ యొక్క సలహాలు సూచనలకు ఇవ్వాలని కోరగా దానికి అనుకూలంగా స్పందించారు….

Read More
error: Content is protected !!