
కబ్జా అయిన భూమిని తిరిగి పచ్చి పాల భద్రయ్య కు అప్పగించిన వైరాఎమ్మెల్యే.
భూవివాదం కు తెరదించి సమస్యను పరిష్కారించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్. కారేపల్లి నేటి ధాత్రి. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం లోని ఉసిరికాయలపల్లి రెవెన్యూ పరిధిలోని ఆల్యితండా గ్రామంలో ఉన్న పచ్చి పాల భద్రయ్య భూవివాద పరిష్కరించి హద్దులు పెట్టించి నా భూమిని నాకు తిరిగి ఇప్పించిన మంచి మనిషి వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కి ఎన్నటికి రుణపడి ఉంటా అయ్యా నేను అనగా పచ్చిపాల భద్రయ్య అయిన నా భూమి సర్వే…