గుండంపల్లి మల్లాపూర్ రోడ్డుకు సంబంధించిన పనులను ప్రారంభించిన అధికారులు
మల్లాపూర్ మే 22 నేటి దాత్రి
గుండంపల్లి – మల్లాపూర్ మధ్యలో పి ఆర్ రోడ్డుకు సంబంధించిన డిమార్కేషన్ ఎన్యుమరేషన్ పనులను అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య , పి ఆర్ ఏ ఈ రాఘసుధ ఫారెస్ట్ ఆఫీసర్ సాయిరామ్ , వీడీసీ గంగాధర్, రాజేందర్ , గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.” దీనికి సహకరించిన జువ్వాడి నర్సింగారావు, కృష్ణారావు కి ఫారెస్ట్ అధికారులకు గుండంపల్లి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
