భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
సిపిఐ రాష్ట్రా నాయకులు రుద్రంపూర్ వాస్తవ్యులు బందెల నర్సయ్య అనారోగ్యం తో మృతి చెందడం జరిగినది. కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి విషయం తెలుసుకొని రుద్రంపూర్ లోని వారి గృహానికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించడం జరిగినది. అదేవిదంగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చడం జరిగినది వారి వెంట వున్న కాంగ్రెస్ , ఐ ఎన్ టీ యు సి నాయకులు వున్నారు. కోనేరు చిన్ని, శంకర్ నాయక్,ఐ ఎన్ టీ యు సి కేజీఎం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండీ. రజాక్,కాల్వ నాగభూషణం, మాజీ ఎం పి పి సలిగంటి శ్రీనివాస్, జి.వీరాస్వామి, రాజేశ్వరరావు , గోపి కుమార్ ,సకినాల సమ్మయ్య, మోహన్ రెడ్డి, కుమార్, సంజీవ్, అనుకు రాజ్ ,రమేష్, సిపి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు .