సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు

మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో మంగళవారం రోజు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది
రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ
రైతు రుణమాఫీ, ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయలు బోనస్, రైతు భరోసా చేయడం జరిగింది అన్నారు
గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు చేసిన ఆదాయ మార్గాలు కుంటుపడినా, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులలో సైతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ రైతులకు భరోసా కల్పిస్తున్న అంశాలపై ప్రజలను, రైతులను కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బానసంచం పేల్చి కేకులు కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గణపురం మండల నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు రైతు నాయకులు రైతులుసీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు

మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో మంగళవారం రోజు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది
రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ
రైతు రుణమాఫీ, ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయలు బోనస్, రైతు భరోసా చేయడం జరిగింది అన్నారు
గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు చేసిన ఆదాయ మార్గాలు కుంటుపడినా, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులలో సైతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ రైతులకు భరోసా కల్పిస్తున్న అంశాలపై ప్రజలను, రైతులను కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బానసంచం పేల్చి కేకులు కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గణపురం మండల నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు రైతు నాయకులు రైతులు యువజన కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు యువజన కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచి నారగని దేవేందర్ గౌడ్ అధికార ప్రతినిధి మామిండ్ల మల్లికార్జున్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ఆరు ముళ్ల ఎల్ల స్వామి దూడపాక దుర్గయ్య మామిండ్ల మల్లేష్ పోషాల మహేష పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!