ఎరువుల దుకాణాల్లో తనిఖీ..

fatilizers

ఎరువుల దుకాణాల్లో తనిఖీ చేసిన
మండల వ్యవసాయ అధికారి అనూష

ముత్తారం :- నేటి ధాత్రి

మండలం లోని ముత్తారం మచ్చుపేట అడవి శ్రీరాంపూర్ గ్రామాలలో గల ఎరువుల దుకాణాలలో మండల వ్యవసాయ అధికారి అనూష తనిఖీలు నిర్వహించారు ఈ సందర్బంగా అధిక ధరలకు ఎరువులు విక్రాయిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుంది బిల్లు బుక్కులను ఎరువుల స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించారు రైతులకు ఎరువులు విక్రయిస్తే రసీదు ఇవ్వాలని సూచించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!