Development of villages with BRS government.

గ్రామ సర్పంచ్ గౌస్యా అబ్దుల్లా. మహబూబ్ నగర్ జిల్లా ;నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని ఇప్పటూరు గ్రామ సర్పంచ్ గౌస్యాబేగం, అబ్దుల్లా అన్నారు. సోమవారం నవాబుపేట మండలంలోని ఇప్పటూరు గ్రామంలో బస్టాండ్ చౌరస్తాలో సీసీరోడ్డు పనులను ఆయన ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సీసీరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయడం…

Read More

మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై హర్షం

వనపర్తి నేటిధాత్రి: చట్ట సభలలో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు ఆమోదించినందుకు తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీల గాను ఆరు ఎంపీ స్థానాలు మహిళలకు 119 అసెంబ్లీ స్థానాలకు గాను 39 స్థానాలు మహిళలకు పోటీ చేయడానికి అవకాశం వస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర బిజెపి మహిళా మోర్చా కార్యదర్శి మాజీ కౌన్సిలర్ నారాయణ దాస్ జ్యోతి రమణ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు 370ఆర్టికల్ త్రిబుల్ తలాక్ బిల్లు ఆమోదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కేంద్ర…

Read More

ఈనెల 22న బహిరంగ వేలం

పాలకుర్తి నేటిధాత్రి పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభువు శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో ఈనెల 22న ఉదయం 11గంటలకు కొబ్బరి కాయలు, పూజా సామగ్రి (అభిషేకం, వాహన పూజ సామగ్రి మినహాయించి) తలనీలాలు, కొబ్బరి చిప్పలు పోగు చేసుకునే హక్కు కోసం సీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ బి.లక్ష్మీ ప్రసన్న తెలిపారు. పాల్గొనేవారు ఈనెల 21న సాయంత్రం 5 గంటలకు కార్యాలయంలో రూ.1000 చెల్లించి షెడ్యూల్ పొందాలని ఆమె కోరారు.

Read More

వాడ వాడల కొలువుదీరిన గణనాథుడు

ఉత్సవాలలో పాల్గొన్న ఎస్సై రాజేష్ రుద్రంగి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని అన్ని గ్రామాలలో వాడవాడలా అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభమైనవి. మండల కేంద్రంలో ఇందిర చౌక్లో శ్రీ సర్వజన గణేష్ మండలి, అంబేద్కర్ చౌరస్తాలో ఎస్ ఆర్ ఆర్ యూత్, మహాలక్ష్మి వీధిలో మహాలక్ష్మి గణేష్ ఉత్సవ మండలి, హనుమాన్ దేవాలయం వద్ద హనుమాన్ యూత్, కాలేజ్ రోడ్లో డీజే బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో గణనాథుని మండపాలు నిర్మించి ప్రత్యేక…

Read More

మెగా జాబ్ మేళాను జయప్రదం చేయండి

బిఆర్ఎస్వి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ – పోశాల పవన్ గౌడ్   పాలకుర్తి నేటిధాత్రి బుధవారం (20 సెప్టెంబర్ 2023) రోజున మన పాలకుర్తి బృందావన్ గార్డెన్లో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే మెగా జాబ్ మేళా ను విజయవంతం చేయాలని కోరుచున్నాము. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం నిరీక్షణతో ఎదురుచూస్తున్న మన నిరుద్యోగ యువతకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ మనకు మంచి సువర్ణ అవకాశం కల్పించింది. ఈ మేళాలో 82 మల్టీ నేషనల్ కంపెనీ (…

Read More

పని మొదలుపెట్టిన‌ ఆదిత్య L1 సూర్యుడి దిశగా ప్రయాణం

Aditya-L1 is India’s first space-based solar mission to study the Sun. It was launched on September 2, 2023, by the Indian Space Research Organisation (ISRO) into a halo orbit around the Sun-Earth Lagrange point 1 (L1) ఆదిత్య ఎల్‌-1 మిషన్​లో.. మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉపగ్రహ కక్ష్యను మరోసారి పెంచారు ఇస్త్రో శాస్త్రవేత్తలు. సూర్యుడి దిశగా ట్రాన్స్‌-లగ్రేంజియన్‌ పాయింట్‌-1 దిశలో విజయవంతంగా దానిని ప్రవేశపట్టారు….

Read More

రెజ్లింగ్ లో రాష్ట్రస్థాయికి జెడ్ పి హెచ్ ఎస్ కల్వల నుండి పదిమంది విద్యార్థుల ఎంపిక

కేసముద్రం(మహబూబాబాద్),నేటిధాత్రి: మహబూబాబాద్ జిల్లా స్థాయి లో ఎస్ జీ ఎఫ్ ఐ నిర్వహించిన రెజ్లింగ్ పోటీలలో జెడ్పిహెచ్ఎస్ కల్వల పాఠశాల నుండి వివిధ విభాగాలలో పది మంది విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను గ్రామ సర్పంచ్ గంటా సంజీవరెడ్డి,ప్రధానోపాధ్యాయులు చీకటి వెంకటరామ నరసయ్య,వ్యాయామ ఉపాధ్యాయురాలు బి.జ్యోతి,ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు గొట్టం రోజా రాణి,కె.సమ్మిరెడ్డి,డీకే వెంకటేశ్వర్లు,ఏ.శ్రీనివాస్,ఆర్. బిక్షపతి,ఎం.ఏకాంబరం,వి.రాజేంద్ర చారి,బి.బాలషోరెడ్డి,ఏ. వెంకటేశ్వర్లు,వి.రాము,ఆర్ లక్ష్మీనారాయణ హాజరై భినందించారు.కాగా రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు సిహెచ్ సంతోష్…

Read More

అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి

ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి చొప్పదండి ఎమ్మెల్యే శ్రీ సుంకె రవిశంకర్ బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు.నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని అన్నారు.స్థానిక బిడ్డను ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్న.ఎన్నికల ముందు వచ్చి ఎన్నికల తరువాత వెళ్ళే నాయకుల గురించి ప్రజలకు తెలియజేయాలి. ఈ కార్యక్రమంలో కన్నం…

Read More

అంగన్వాడీ టీచర్స్,హెల్పర్స్ ను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

సీఐటీయూ మండల కార్యదర్శి జల్లే జయరాజ్ డిమాండ్ కేసముద్రం(మహబూబాబాద్),నేటిధాత్రి: మంగళవారం రోజున అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ సమ్మెలో భాగంగా ఇనుగుర్తి మండల తహసిల్దార్ సూర్యనారాయణకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జయరాజ్ అంగనవాడిలతో కలిసి ఇచ్చారు.ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి జయరాజు మాట్లాడుతూ గత కొన్ని ఏళ్ల నుంచి చాలిచాలని వేతనాలతో జీవనాన్ని సాగిస్తున్న అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్కు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని,అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పినా కూడా…

Read More

మెటా ఎటువంటి వివరణ లేకుండా 3 VR గేమ్‌లను మూసివేస్తుంది

టెక్ దిగ్గజం ఇప్పటికే ఉన్న గేమ్ ఓనర్‌లకు ఇమెయిల్ పంపింది, ఈ మూడు గేమ్‌లకు సపోర్ట్ మార్చి 15, 2024న నిలిపివేయబడుతుందని వారికి తెలియజేసింది. శాన్ ఫ్రాన్సిస్కో: Meta (గతంలో Facebook) మూడు వర్చువల్ రియాలిటీ (VR) గేమ్‌లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది — డెడ్ అండ్ బరీడ్, డెడ్ అండ్ బరీడ్ II, మరియు బోగో– వినియోగదారులకు ఎలాంటి వివరణ ఇవ్వకుండా. టెక్ దిగ్గజం ఇప్పటికే ఉన్న గేమ్ ఓనర్‌లకు ఇమెయిల్ పంపింది, మూడు గేమ్‌లకు సపోర్ట్…

Read More

పన్ను శాఖ చారిటబుల్ ట్రస్ట్‌ల కోసం ఇంటర్ ఫైలింగ్ గడువును నవంబర్ 30 వరకు ఒక నెల పొడిగించింది

చారిటబుల్ ట్రస్ట్‌లు, మతపరమైన సంస్థలు మరియు వృత్తిపరమైన సంస్థల కోసం ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు గడువును ఆదాయపు పన్ను శాఖ పొడిగించింది. న్యూఢిల్లీ: చారిటబుల్ ట్రస్టులు, మతపరమైన సంస్థలు మరియు వృత్తిపరమైన సంస్థల కోసం ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు గడువును నవంబర్ 30 వరకు ఆదాయపు పన్ను శాఖ ఒక నెల పొడిగించింది. అలాగే, ఫారమ్ 10B/10BBలో ఫండ్, ట్రస్ట్, సంస్థ లేదా ఏదైనా విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థ లేదా వైద్య సంస్థ…

Read More

పాత పార్లమెంట్ భవనానికి ‘సంవిధాన్ సదన్’ అని పేరు పెట్టండి: ప్రధాని మోదీ

పాత పార్లమెంట్ భవనానికి ‘సంవిధాన్ సదన్’ అని పేరు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సూచించారు న్యూఢిల్లీ: పాత పార్లమెంట్ భవనానికి ‘సంవిధాన్ సదన్’ అని పేరు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సూచించారు. “మేము కొత్త పార్లమెంటు భవనానికి మారుతున్నాము. ఇది పవిత్రమైన రోజు, ఇది గణేష్ చతుర్థి, ”అని భారత పార్లమెంటు యొక్క గొప్ప వారసత్వాన్ని స్మరించుకోవడానికి సెంట్రల్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ, “నా సూచన ఏమిటంటే, మనం కొత్త…

Read More

పార్లమెంటులో ఎంపీ వద్దిరాజు

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పార్లమెంటులో తన సహచర ఎంపీలతో కలిసి ఫోటో సెషన్ లో పాల్గొన్నారు.పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే.కాగా, సోమవారం పార్లమెంట్ పాత భవనంలో సమావేశాలు జరుగగా, మంగళవారం (ఈరోజు)నూతన నిర్మాణంలో ఉభయ సభలు సమావేశమవుతాయి.ఈ సందర్భంగా ఫోటో సెషన్ ఏర్పాటు చేయగా ఉభయ సభలకు చెందిన ఎంపీలు హాజరయ్యారు.

Read More

MBBS అడ్మిషన్ పొందిన అనాథ బాలికకు సహాయం చేస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు

మహబూబాబాద్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు సాధించిన అనాథ బాలిక నీరుడి విజయలక్ష్మి చదువుకు ఆదుకుంటామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. సంగారెడ్డి: మహబూబాబాద్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు సాధించిన అనాథ బాలిక నీరుడి విజయలక్ష్మి చదువుకు ఆదుకుంటామని ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఇటీవల తెలంగాణ టుడేలో ప్రచురితమైన వార్తా కథనం మేరకు మంత్రి విజయలక్ష్మిని సోమవారం తన ఇంటికి ఆహ్వానించారు. జీవితంలో ఎదురైన అన్ని సవాళ్లను అధిగమించి…

Read More

ఆందోళనల మధ్య మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని కవిత స్వాగతించారు

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కేంద్రం ఆమోదం తెలపాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీర్మానం చేసి ఏకగ్రీవంగా ఆమోదించిందని కవిత గుర్తు చేశారు. హైదరాబాద్‌: మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ సోమవారం ఆమోదం తెలపడాన్ని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కె.కవిత స్వాగతించారు. అయితే, బిల్లు ఫార్మాట్ గురించి సమాచారం లేకపోవడంతో, పార్లమెంటులో అడ్డంకులు సృష్టించే విషయాల గురించి తాను భయపడుతున్నానని ఆమె అన్నారు. “నేను ఉప్పొంగిపోయాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను మరియు నేను క్లౌడ్…

Read More

TNలో నటుడు విజయ్ ఆంటోనీ కూతురు ఇంట్లో ఉరి వేసుకుని కనిపించింది; ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు

ఓ ప్రైవేట్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల యువతి తన టేనాంపేట నివాసంలో ఉరివేసుకుని మృతి చెందింది. చెన్నై: ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు విజయ్‌ ఆంటోనీ కుమార్తె మంగళవారం తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 16 ఏళ్ల ఆమె చిన్న గంటల్లో తన టేనాంపేట నివాసంలో ఉరివేసుకుని కనిపించింది మరియు ఆమెను నగర ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యులు ఆమెను ‘చనిపోయిందని’ ప్రకటించారు. బాధితురాలు ఇక్కడి ఓ ప్రైవేట్ పాఠశాలలో…

Read More

నిధులు మంజూరైన మరమ్మతులు కానీ రోడ్లు

# తాత్కాలిక మరమ్మతులైన చేయాలని ప్రజల వేడుకోలు జైపూర్,నేటిధాత్రి: నిధులు మంజూరైన రోడ్లు మరమ్మతులకు మాత్రం నోచుకోకుండా మందమర్రికి వెళ్ళే ప్రధాన రహదారి ఆమడదూరంలో ఉందిపోతున్నది. జైపూర్ మండలంలోని రసూల్ పల్లి గ్రామం నుండి ఆదిలిపేట్ గ్రామం మీదుగా మందమర్రి వరకు వెళ్లే ప్రధాన రహదారి ముదిగుంట మధ్యలో రెండు కల్వర్టులు పూర్తిగా శిథిలవస్థలో చేరుకున్నాయి. వర్షాకాలం వస్తే ఎటువైపు నుంచి వచ్చే వాహనాలు అటే నిలిచిపోతున్నాయి.ఈ కల్వర్టుల నిర్మాణ పనులు చేయకపోవడం వలన నిత్యం రహదారి…

Read More

ఈ నెల21 న జిఎంఆర్ఎం ఆధ్వర్యంలో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళా.

చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని యువతి యువకులకు ఈ నెల 21 న చిట్యాల మండలములోని యువతీ యువకులకు జిఎంఆర్ఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో లో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళా ని నిర్వహించడం జరుగుతుంది అని జిఎంఆర్ఎం ట్రస్ట్ జనరల్ సెక్రటరీ గండ్ర గౌతమ్ రెడ్డి తెలిపారు. ఆయన మండల కేంద్రము లో విలేకరులతో మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో భూపాలపల్లి నియోజకవర్గం లో ప్రతి మండలంలో యువతీ యువకులకు ఉచితంగా డ్రైవింగ్…

Read More

తెలంగాణ: గణేష్ చతుర్థి పండుగ సందర్బంగా CM కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు

గణేష్ ఆశీస్సులతో తెలంగాణ ఎన్నో అడ్డంకులను అధిగమించి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్: గణేష్ చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. శాంతి సౌభ్రాతృత్వాన్ని చాటేందుకు భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ఐక్యత, ఆనందంతో ఉత్సవాలను జరుపుకోవాలని ఆయన కోరారు. గణేష్‌కు ప్రార్థనలు చేసే కోట్లాది మంది హిందువులకు గణేష్ చతుర్థి చాలా పవిత్రమైన రోజు అని సీఎం ఒక…

Read More

హెల్త్ హబ్ గా నర్సంపేట డివిజన్

హెల్త్ హబ్ గా నర్సంపేట డివిజన్ జెట్ స్పీడ్ లో నర్సంపేట మెడికల్ కళాశాల. రూ.183 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కేసీఆర్ ప్రభుత్వం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట డివిజన్ హెల్త్ హబ్ గా మారింది.ఇప్పటికే 450 పడకల జిల్లా ఆసుపత్రి నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి.డివిజన్ వ్యాప్తంగా పల్లె దవాఖనాలలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.కాగా కొన్ని చోట్ల దవాఖానల నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో…

Read More
error: Content is protected !!