‘‘పొంగులేటి’’ పొలిటికల్‌ సునామీ.

https://epaper.netidhatri.com/view/261/netidhathri-e-paper-10th-may-2024%09 `సరికొత్త చరిత్రకు ‘‘పొంగులేటి’’ ‘‘శ్రీకారం’’. `ఖమ్మం లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం.!   `నామా అహంకారం! పార్టీపై లేని మమకారం!! `ఫ్లెక్సీ ల మీద తప్ప ప్రజల్లో వుండని ‘‘నామా’’!   `ఖమ్మంలో ‘‘బిఆర్‌ఎస్‌’’ ఖతం! `త్రిశంకు స్వర్గంలో గులాబీ ఉనికి. `పొంగులేటి ధాటికి ఎప్పుడో ఎండిపోయిన గు ‘‘లాబీ’’! `పొంగులేటి వల్ల ఇప్పటికే కారు అడ్రస్‌ గల్లంతయింది. `ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన ‘‘బిఆర్‌ఎస్‌’’ నాయకులు.! `మెజారిటీ మీదనే ‘‘పొంగులేటి’’ అంచనాలు! `జోరు జోరుగా కాంగ్రెస్‌…

Read More

పదవార్డులో ఫోటా పోటీగా ప్రచారం.

ఓట్ల సమయం దగ్గర పడుతుండడంతో జోరందుకున్న ప్రచారం. రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి. రామయంపేట మున్సిపల్ పరిధిలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించి వెళుతుండగా బి ఆర్ ఎస్ నాయకులు వచ్చి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పట్టణంలో ఎక్కడ చూసినా ఫోటోగా ఆయా పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలు ముమ్మరం చేశాయి. ఏ ఒక్క ఇంటిని వదలకుండా…

Read More

మండే ఎండలో మనవత్వం తో మంటను ఆర్పిన ఎస్సై

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం మైలారం గ్రామ శివారులోని అమ్మిరెడ్డి సుధాకర్ రెడ్డి మొక్కజొన్న చేనులో వున్న ట్రాన్స్ ఫార్మర్ షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు వ్యాపించి మక్క జొన్న పొరుక అంటుకొని సుమారు 10 ఎకరాల వరకు అంటుకోగా వెంటనే శాయంపేట ఎస్సై ప్రమోద్ కుమార్ మరియు పోలీస్ కానిస్టేబుల్ సాధన్ లు మరియు చుట్టు పక్కల రైతులు సంఘటన స్థలాన్ని చేరుకొని పచ్చి పొరకాల సహాయంతో మంటలను అర్పినారు. రైతులకి ఎలాంటి నష్టం…

Read More

నేడు నారాయణపేటకి రానున్న నరేంద్రుడు..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం రోజు నారాయణపేటకి రానున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి. డీకే అరుణమ్మ కు మద్దతుగా నారాయణపేటలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. బహిరంగ సభకు 50 వేల మందిని సమీకరించేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి జనాన్ని తరలించేందుకు ఆ పార్టీ వర్గాలు సన్నహాలు ముమ్మరం చేస్తున్నారు.

Read More

నరేంద్ర మోడీకి స్వాగతం పలికిన జీడి మల్లేష్

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి: బుధవారం రోజున బిజెపి బహిరంగ సభకు వేములవాడకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి హెలిప్యాడ్ వద్ద బిజెపి జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ స్వాగతం పలికారు. నరేంద్రమోడీకి స్వాగతం పలకడానికి అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని..అంత గొప్ప నాయకున్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని. ఈ అవకాశం కల్పించిన బిజెపి పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్కి, జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి గార్లకు మల్లేష్ కృతజ్ఞతలు…

Read More

కార్మిక శాఖ సంక్షేమ పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి

అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వినోద భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్మిక శాఖలో 23 24 సంవత్సరంలో 5582 కార్మికుల భావన ఇతర నిర్మాణ కార్మికులుగా నమోదు చేసుకున్నారని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వినోద తెలిపారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇప్పటివరకు లబ్ధి పొందిన కార్మికుల వివరాలు వివాహ బహుమతి 156 మంది రూపాయలు 46.85.928/ ప్రసూతి ప్రయోజనం 384 మంది రూపాయలు 1.15.34.592/ సహజ మరణం ఉపశమనం అంత్యక్రియలు ఖర్చులు 94 మంది మంజూరు…

Read More

ప్రజల మద్దతుతోనే బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం

ఇంటింటా విస్తృత ప్రచారం శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలంలో బిఆర్ఎస్ వర్గ పోరు షురూ అయింది. ఒకవైపు గండ్ర దంపతుల వర్గం మరోవైపు మాజీ స్పీకర్ మధుసూదన చారి వర్గం. ఎవరి వర్గం వారు లోకసభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గండ్ర దంపతుల వర్గం కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ వర్గం దాదాపుగా ఖాళీ కాబోతున్నది. చారి వర్గం మళ్లీ పుంజు కుంటున్నది. చారి వర్గం బలం నిరూపించుకునేందుకు శాయంపేట, మైలారం, జోగంపల్లి, సాధన పల్లి,…

Read More

పరకాలలో శూన్య నీడ ప్రయోగం చేసిన యాక్ టీమ్

పరకాల నేటిధాత్రి మనం ఎండలో ఎక్కడికి వెళ్లినా,నిల్చున్నా,కూర్చున్నా మన నీడ మనకు కనబడుతోంది అయితే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్న క్రమంలో ఏడాదికి రెండుసార్లు సూర్యుని కిరణాలు మనిషికి నడి నెత్తి మీద పడుతూ రెండు మూడు నిముషాలు నీడ మాయమవుతుంది.దీనిని శూన్య నీడ దినం అంటారు. అయితే ఈ ఏడాది మే 9న గురువారం కూడా మధ్యాహ్నం12 గంటలకు శూన్య నీడ దినం గా పరకాలలో గ్రంథాలయం వద్ద యూత్ ఫర్ యాంటీ కరప్షన్ టీమ్…

Read More

ప్రచారంలో దూసుకెళుతున్న కాంగ్రెస్

మండలంలో కాంగ్రెస్ జోరు..బీఆర్ఎస్ బేజారు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలో ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. మండలంలోని వివిధ గ్రామాలలో నాయకులు నిర్వహిస్తున్న ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ జోరు మీదుంటే..బీఆర్ఎస్ చతికిలపడిపోయింది. మండలంలోని పెద్ద కోమటిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మంద సాంబయ్య నేతృత్వంలో గురువారం ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చిట్యాల బ్లాక్ కాంగ్రెస్…

Read More

వేసవి ఎండల దృష్ట్యా ఎన్నికల సిబ్బందికి తగ్గిన వసతులు కల్పించాలి

పి ఆర్ టి యు నడికూడ మండల శాఖ అధ్యక్షులు అచ్చ సుదర్శన్ నడికూడ,నేటి ధాత్రి: రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైన నమోదవుతున్న నేపథ్యంలో ఎన్నికల సిబ్బందికి ఎండ తీవ్రత నుంచి రక్షణ కల్పించడానికి ప్రతి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మరియు పోలింగ్ స్టేషన్ లలో కూలర్లను ఏర్పాటు చేయాలని పిఆర్టియు నడికూడ మండల శాఖ అధ్యక్షులు అచ్చ సుదర్శన్ ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఈనెల 13న జరగనున్న లోక్…

Read More

దేశరాజుపల్లి శివారులో గుర్తు పట్టలేని కుళ్లిపోయిన శవం

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ) హన్మకొండ జిల్లా కమలా పూర్ మండలములోని దేశరాజుపల్లి గ్రామ శివారులో కుళ్లిపోయి గుర్తు పట్ట వీలుకాని మగ వ్యక్తి శవాన్ని కనుగొన్నట్లు సిఐ హరికృష్ణ తెలిపారు.తెల్లని గడ్డం,తెల్లని తల వెంట్రుకలు కలిగిన వ్యక్తి వయస్సు సుమారు 65, 70 సంవత్సరాలమధ్య ఉండొచ్చని,శవం పక్కనే (ఆడవారు ధరించే) గులాబి కలర్ చెప్పులు,నీలి రంగు షర్ట్,నీలి తెలుపు రంగు గీతలు కలిగిన టవల్ కనుగొన్నట్లు,అట్టి శవాన్ని ఎంజీఎం మార్చురీ గదిలో భద్రపరచినట్లు తెలిపారు.మృతుడి యొక్క ఆచూకీ తెలిసిన…

Read More

కేంద్రంలో బీజేపీ వస్తే భవిష్యత్తు ఉండదు

# టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్. నర్సంపేట,నేటిధాత్రి : కేంద్రంలో బీజేపీ పార్టీ మరోమారు అధికారంలోకి వస్తే దేశంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనార్టీలకు భవిష్యత్తు ఉండదని అలాగే దళితులకు గిరిజనులకు బీసీలకు రాజ్యాంగం ద్వారా దక్కాల్సిన హక్కులు పోయే ప్రమాదముందని టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ అన్నారు.నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 5,6,7,8,10,11,18,19 వార్డుల్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ పాల్గొన్నారు. మాట్లాడుతూ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు మహబూబాబాద్ పార్లమెంట్…

Read More

మారేపల్లి సుధీర్ గెలుపుకై బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ గెలుపుకై బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ముడుపు రవీందర్ మాట్లాడుతూ..నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు..ఉద్యమ నేత..మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని, అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని,…

Read More

మతోన్మాద బిజేపిని ఓడించేందుకే కాంగ్రెస్ పార్టీకి మద్దతు

సిపిఐ జిల్లా, పట్టణ కార్యదర్శులు రామడుగు లక్ష్మణ్, మిట్టపల్లి శ్రీనివాస్ రామకృష్ణాపూర్, నేటిధాత్రి: మతోన్మాద బిజేపి నిరంకుశ పాలనను ఓడించేందుకు సిపిఐ పార్టీ బలపరుస్తున్న ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలుపుతుందని అందులో భాగంగానే పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించేందుకు చెన్నూరు నియోజకవర్గ ప్రజలు తమ ఓటును కాంగ్రెస్ పార్టీ కి వేయాలని కోరుతున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ,రామకృష్ణాపూర్ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ లు…

Read More

కొండపాక ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

# ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన కౌశిక్ రెడ్డి # ఇచ్చిన హామీలు నిలబెట్టుకోని మోసగాడు రేవంత్ రెడ్డి # ఆరు గ్యారెంటీల అమలు పచ్చి అబద్ధం # రాబోయే కాలానికి కాబోయే పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ # వినోద్ కుమార్ ను గెలిపిస్తే మీ తోడుగా మేమిద్దరం ఉంటాం వీణవంక,( కరీంనగర్ జిల్లా): నేటి ధాత్రి:వీణవంక మండల కేంద్రంలోని కొండపాక గ్రామంలో ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ… తెలంగాణ…

Read More

అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టండి

భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టండని భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల…

Read More

నవాబుపేట మండలంలో బిఆర్ఎస్ పార్టీలోకి వలసలు..

కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించి మోసం చేసింది.. అబద్ధపు హామీలతో గద్దెనెక్కింది.. పాలమూరు ఎంపీ మన్నె అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలంలోని మల్లారెడ్డిపల్లికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు గురువారం రోజు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.. కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించి మోసం చేసిందని అబద్ధపు ఆరు గ్యారెంటీలు ఆమాలు…

Read More

కాంగ్రెస్ లక్ష్యం.. పేద ప్రజల అభివృద్ధి సంక్షేమం

చేతి గుర్తుకు ఓటు వేసి కడియం కావ్యను గెలిపించండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ శాయంపేట నేటి ధాత్రి: పదేళ్ల ప్రధాని మోడీ పాలనలో హిందూ, ముస్లిం ప్రజల మధ్య వైశ్యామ్యాలను పెంచుతూ మూడోసారి తమకే దేశంలో అధికారం కావాలని కోరుతున్న బిజెపికి మళ్ళీ అధికారం ఇస్తే నియంతృత్వ పాలన కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ అన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ…

Read More

బస్సు యాత్రను విజయవంతం చేయండి

బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు సిరిసిల్ల, మే – 9(నేటి ధాత్రి): శుక్రవారం సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథులుగా నిర్వహించనున్న బస్సు యాత్రలో భాగంగా నేతన్న చౌక్ లో నిర్వహించనున్న రోడ్ షో కార్యక్రమంలో రైతులు, పవర్లూమ్ కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని గురువారం బిఆర్ఎస్ పార్టీ…

Read More

దుమ్ముగూడెం మండలం చిన్నబండిరేవ్ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాలోత్ కవిత గెలుపు ను ఆకాంక్షిస్తూ కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని

భద్రాచలం నేటి దాత్రి ఉపాధి కూలీల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్న బిఆర్ఎస్ పార్టీ భద్రాచలం మాజీ నియోజకవర్గ ఇన్చార్జి మానే రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక అమలు చేస్తానన్న హామీలు ఆర్టీసీ ఫ్రీ బస్సు తప్ప మరి ఏ హామీ కూడా నెరవేర్చలేదని ఆయన అన్నారు వృద్ధాప్య పెన్షన్ కేసీఆర్ గారు 2000 రూ అమలు చేస్తుండగా 4000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి రేవంత్ రెడ్డి మాట తప్పడని కళ్యాణ లక్ష్మి…

Read More
error: Content is protected !!