చైనా వ్యూహాత్మక చట్రంలో పాకిస్తాన్‌

ప్రతివ్యూహంతో చైనాకు చెక్‌ పెడుతున్న భారత్‌ ఫలితం భారత్‌ నిర్దేశిందిగానే వుంటుంది ప్రపంచ దేశాలకు భారత్‌ అత్యంత అవసరం భారత్‌ను వదులుకోవడానికి ఏదేశం సిద్ధంగా లేదు తన స్థానాన్ని ఆక్రమిస్తున్న భారత్‌పై చైనా అక్కసు యుద్ధం కోరుకుంటున్న పాకిస్తాన్‌ భారత్‌ వ్యూహంతో పాక్‌ ఉక్కిరిబిక్కిరి చైనా కూడా ఎక్కువకాలం మద్దతివ్వలేని స్థితి చివరకు భారత్‌కు అనుకూలంగానే రానున్న ఫలితం పరిశ్రమల్లో ప్రధాన వస్తువుల ఉత్పత్తి జరిగే సమయంలో కొన్ని ఉప ఉత్పత్తులు కూడా ఉత్పన్నవడం సహజం. అదేవిధంగా…

Read More
CM Pawan Kalyan

సీఎం పవన్ కళ్యాణ్ప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. జహీరాబాద్ నేటి ధాత్రి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముస్లిములను ఉగ్రవాదులు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీస్ స్టేషన్లో ముస్లిం యువకులు బుధవారం ఫిర్యాదు చేశారు. వందశాతం ముస్లిములు ఉగ్రవాదులే అని పవన్ ద్వేషపూరిత ప్రకటన చేశారని పేర్కొన్నారు. ముస్లింల టోపీలు, గడ్డాలు, కుర్తాలు ఉగ్రవాదానికి చిహ్నాలుగా పవన్ ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఆయనపై…

Read More

‘‘అంతం కాదిది’’…’’ఆరంభం!’’

  -ఆపరేషన్‌ సిందూర్‌ సక్సెస్‌! -ఆపరేషన్‌ సింధూర్‌…ఉగ్ర స్థావరాలు మటాష్‌! -పహల్గావ్‌ దాడికి ఆపరేషన్‌ సింధూర్‌తో ప్రతీకారం. -భారతీయుల్లో వెల్లి విరుస్తున్న ఆనందం. -దేశమంతా మన సైనికులకు సలామ్‌.   -జై హింద్‌ ట్విట్లతో దేశంమంతా మారుమ్రోగిపోతోంది. -పాకిస్తాన్‌ లో వున్న 4 ఉగ్ర స్థావరాలు, పివోకేలో 5 బంకర్లు ధ్వంసం. -మసూద్‌ కుటుంబం, బంధువులు మృతి. -100 మందికి పైగా ఉగ్రవాదులు హతం. -26 ఉగ్రస్థావరాలు గుర్తింపు. -పాకిస్తాన్‌ మాయమయ్యే సమయం ఆసన్నమైంది. -ఇప్పుడే మొదలైంది…ఇక…

Read More

ఈ ‘‘ప్రశ్న’’కు బదులేది ‘‘రోహిణి’’?

`సిఐడి విచారణ తప్పుల తడక అన రోహిణి యాజమాన్యం చెప్పినట్లేనా? `సిఐడి విచారణ నివేదిక వివరాలు తెలియకుండానే చికిత్స పొందని వారిని యాజమాన్యం గుర్తించిందా? `రోహిణి స్టాంపులు, తప్పుడు తయారు చేసిన వివరాలు ‘‘రోహిణి’’ ఎందుకు బైటపెట్టలేదు? `వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు? `‘‘సిఐడి’’ విచారణలో ఆ వివరాలు ఎందుకు వెల్లడిరచ లేదు? `వెల్లడిరచినా ‘‘సిఐడి’’ రోహిణి పేరు జాబితాలో చేర్చిందా? `హన్మకొండలో ఎన్నో ఆసుపత్రులుండగా ‘‘రోహిణి’’ పేరుతో మాత్రమే అక్రమాలు చేశారా? `‘‘రోహిణి’’ ఆసుపత్రికి…

Read More
S.I.Lenin

‘పాపం ఎవరో అభాగ్యుడు.. గుర్తు పడితే చెప్పండి’.

‘పాపం ఎవరో అభాగ్యుడు.. గుర్తు పడితే చెప్పండి’ బాలానగర్ /నేటి ధాత్రి     మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో గల సాదు వెంకటరెడ్డి వెంచర్ సమీపంలోని దుందుభి వాగులో మంగళవారం ఉదయం 10 గంటలకు గుర్తు తెలియని ఓ వ్యక్తి నీటిపై తేలియాడుతూ కనిపించాడు. వెంటనే స్థానికులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. మృతుడు (44) ఆనవాళ్లను…

Read More

జన జాతర సభను జయప్రదం చేయాలి.

జన జాతర సభను జయప్రదం చేయాలి కెవిపిఎస్. జిల్లా కార్యదర్శి అరూరి కుమార్ నర్సంపేట,నేటిధాత్రి: కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 30 న వరంగల్ మహానగరంలో జరగబోవు పూలే అంబేద్కర్ జన జాతర సభను జయప్రదం చేయాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి అరూరి కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం నర్సంపేట పట్టణ కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే అంబేద్కర్ జన జాతర సెమినార్ నిర్వహించారు. అరూరి కుమార్ మాట్లాడుతూ మనువాదుల చెర…

Read More
anniversary

ఎమ్మెల్యే గారి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు.!

ఎమ్మెల్యే గారి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన బిఆర్ఎస్ నాయకులు జహీరాబాద్ నేటి ధాత్రి: జహీరాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు నీయులు కొనింటి మానిక్ రావు గారి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ,ఝరాసంగం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడం పల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి ,తాజా మాజీ సర్పంచులు చిన్నారెడ్డి, విజయ్,…

Read More
Dharma

ధర్మం వైపు వెళ్ళండి.!

ధర్మం వైపు వెళ్ళండి…! – జహీరాబాద్ సివిల్ కోర్ట్ జడ్జ్ జహీరాబాద్  నేటి ధాత్రి: ఝరాసంగం: విద్యార్థులందరూ ధర్మం వైపు వెళ్లాలని, అది మనల్ని రక్షిస్తుందని జహీరాబాద్ సివిల్ కోర్ట్ సీనియర్ జడ్జ్ గంట కవితా దేవి దత్తగిరి మహారాజ్ వేద పాఠశాల విద్యార్థులకు సూచించారు. గురువారం సాయంత్రం బర్దిపూర్ శ్రీ దత్తగిరి ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆలయ రాజగోపురం వద్ద వైదిక పాఠశాల విద్యార్థులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం…

Read More
Dharma

ధర్మం వైపు వెళ్ళండి.!

ధర్మం వైపు వెళ్ళండి…! – జహీరాబాద్ సివిల్ కోర్ట్ జడ్జ్ జహీరాబాద్. నేటి ధాత్రి: చేశారుఝరాసంగం: విద్యార్థులందరూ ధర్మం వైపు వెళ్లాలని, అది మనల్ని రక్షిస్తుందని జహీరాబాద్ సివిల్ కోర్ట్ సీనియర్ జడ్జ్ గంట కవితా దేవి దత్తగిరి మహారాజ్ వేద పాఠశాల విద్యార్థులకు సూచించారు. గురువారం సాయంత్రం బర్దిపూర్ శ్రీ దత్తగిరి ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆలయ రాజగోపురం వద్ద వైదిక పాఠశాల విద్యార్థులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం…

Read More
Brahmangari

సంగారెడ్డి జిల్లాలో వింత బ్రహ్మంగారి.!

సంగారెడ్డి జిల్లాలో వింత.. బ్రహ్మంగారి భవిష్యవాణి నిజమవుతోందా? జహీరాబాద్ నేటి ధాత్రి: ఝరాసంగం: సంగారెడ్డి జిల్లాలో ఒక ఆశ్చర్యకరమైన చోటు చేసుకుంటుంది. ఝరాసంగం మండలంలోని ఈదులపల్లి గ్రామ శివారులో ఉన్న ఒక రావి చెట్టు నడిమధ్య నుండి ఒక ఈత చెట్టు మొలకెత్తి పెద్దగా పెరిగింది. ఒక చెట్టు మొదలు నుండి వేరొక చెట్టు పెరగడం చాలా అరుదు. కానీ ఇక్కడ రెండు రకాల చెట్లు ఒకే చోట పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ అద్భుతం…

Read More
elections

కరీంనగర్ జిల్లా సంస్థాగత ఎన్నికల.!

కరీంనగర్ జిల్లా సంస్థాగత ఎన్నికల పరిశీలకులుగా రఘునాథ్ రెడ్డి.. రామకృష్ణాపూర్ నేటిధాత్రి:   కరీంనగర్ జిల్లా సంస్థాగత ఎన్నికల పరిశీలకులుగా క్యాతనపల్లి మునిసిపాలిటీకి చెందిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి నియమితులయ్యారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ లు కరీంనగర్ జిల్లా పరిశీలకులుగా తనను నియమించినట్లు రఘునాథ్ రెడ్డి తెలిపారు.రానున్న రోజుల్లో తెలంగాణలో సంస్థాగత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామం, మండలం, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు…

Read More
money

చోరవాణి అందజేత.!

చోరవాణి అందజేత ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి: మండల కేంద్రానికి చెందిన బోడ కుల్దీప్ అతను తేదీ 06.04.2025 రోజున అతని యొక్క సెల్ ఫోను ఎక్కడో పడిపోయినదని తేదీ 07.04.2025 రోజున పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు, వెంటనే CEIR Portal లో వివరాలను నమోదు చేయడం జరిగింది. అయితే ఆ బాధితుడు పోగొట్టుకున్నతన ఫోనును ట్రేస్ అవుట్ చేసి అతడికి అప్పగించడం జరిగినది. మరియు ఎవరైనా వారి ఫోన్ పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురి అయిన…

Read More
MLA

బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం.!

బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సుంకే రామడుగు, నేటిధాత్రి:     కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని వైశ్య భవన్ లో ఈనెల 27న వరంగల్ లో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో రామడుగు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ముఖ్యఅతిథిగా చోప్పదండి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ పాల్గోని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈకార్యక్రమంలో…

Read More
sugarcane juice.

చెరుకు రసం ఎక్కువగా తాగొద్దు..!

చెరుకు రసం ఎక్కువగా తాగొద్దు.. అధిక చక్కెర స్థాయిలతో అనారోగ్య సమస్యలు: ఐసీఎంఆర్‌!  వేసవిలో ఎండ వేడిమిని తట్టుకోలేక ఉపశమనం కో సం చాలా మంది చెరకు రసం, పండ్ల జ్యూస్‌లు, సాఫ్ట్‌ డ్రింక్‌లు తాగుతుంటారు. అయితే చక్కెర స్థాయి అధికంగా ఉండే డ్రింక్‌లకు వ్యతిరేకంగా భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) తాజాగా మార్గదర్శకాల్లో పలు సూచనలు చేసింది.  ◆ పండ్ల జ్యూస్‌లు, సాఫ్ట్‌డ్రింకులు మానుకోండి ◆ నీరు, మజ్జిగ, పండ్లు వంటివి తీసుకోవాలి ◆ భారత…

Read More
Bhubharathi

రేపు జహీరాబాద్ నియోజకవర్గంలో సదస్సులు.

రేపు జహీరాబాద్ నియోజకవర్గంలో భూభారతి సదస్సులు. జహీరాబాద్. నేటి ధాత         భూభారతి అవగాహన సదస్సులు సోమవారం మూడు మండలాల్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం ఓ ప్రకటనలు తెలిపారు. మొగుడంపల్లిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30, రాయికోడులో 1: 30 నుంచి 3. 30, జహీరాబాద్ లో 3: 30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సదస్సులు జరుగుతాయని చెప్పారు. అధికారులు, రైతులు సమయానికి హాజరుకావాలని సూచించారు.

Read More
Plenary poster

ఉద్యమకారుల ప్లీనరీ పోస్టర్ ఆవిష్కరణ.

ఉద్యమకారుల ప్లీనరీ పోస్టర్ ఆవిష్కరణ కేసముద్రం/ నేటి ధాత్రి     ఈనెల 21 వ తేదీన హైదరాబాద్ లో జరుగబోయే ఉద్యమకారుల ప్లీనరీ కి ఉద్యమకారులందరూ హాజరు కావాలని కోరుతూ కేసముద్రం మండల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో శనివారం కేసముద్రం పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పి.సి.సి. సభ్యులు గుగులోత్ దస్రూ నాయక్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారులందరికీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫేస్టోలో ఇచ్చిన…

Read More
Congress

అంబేద్కర్ రాసిన రాజ్యాం గమే ఆదర్శం. 

అంబేద్కర్ రాసిన రాజ్యాం గమే ఆదర్శం.  అంబేద్కర్ భవనం రావడం అన్ని కులాల పేదప్రజల అదృష్టం శాయంపేట నేటిధాత్రి:   శాయంపేట మండలంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు అంబేద్కర్ భవనం రావడం అన్ని కులాల పేదల ప్రజల అదృష్టం. అంబేద్కర్ ఆశయ కొనసాగిస్తాం. ఎమ్మా ర్పీఎస్ మండల అధ్యక్షుడు తుడుం వెంకటేష్ పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారపేల్లి రవీంద ర్ (బుజ్జన్న) మర్యాద పూర్వ కంగా కలిసి శాలువాతో సన్మానించారు….

Read More
field

ధాన్యం కొనుగోలు సమర్థవంతంగా నిర్వహించాలి.

— ధాన్యం కొనుగోలు సమర్థవంతంగా నిర్వహించాలి • ఎప్పటికప్పుడు ఓపి ఎంఎస్ లో వివరాలు నమోదు చేయాలి అదనపు కలెక్టర్ నగేష్ నిజాంపేట: నేటి ధాత్రి     ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు సమర్ధవంతంగా నిర్వహించాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించి ఆర్. వెంకటాపూర్ గ్రామంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ…

Read More
Bhu Bharati

‘భూ భారతితో భూ సమస్యలకు పరిష్కారం’.

‘భూ భారతితో భూ సమస్యలకు పరిష్కారం’.  ధరణి వల్ల రెవెన్యూ శాఖలో చిక్కులు పేద ప్రజల భూ సమస్యల పరిష్కారానికి నాంది. జడ్చర్ల /నేటి ధాత్రి.   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న భూభారతి పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం జడ్చర్ల కేంద్రంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజాపాలనలో ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనే దానికి భూభారతి…

Read More
Collector

హెచ్ఎం నీ సస్పెండ్ చేయాలి.

హెచ్ఎం నీ సస్పెండ్ చేయాలి కుల మతం బేధాలు లేకుండా విద్యార్థుల మధ్య ఐక్యత పెంచాలి . విద్యార్థి నీతో ఎంక్వయిరీ చేసిన విషయాల్ని బహిర్గతం చేయాలి. గర్ల్స్ ఆశ్రమ పాఠశాలల్లో లేడీ హెచ్ఎం నే నియమించాలి. జిల్లా కలెక్టర్ గారు, ఐటీడీఏ పీవో గారు స్పందించాలి టీ ఏ జి యస్, ఏ ఎస్ పి, పీ డి ఎస్ యు,, యస్ .ఫ్. ఐ డిమాండ్.* నేటి ధాత్రి భద్రాచలం.     రామచంద్రన్నపేట…

Read More
error: Content is protected !!