science

సైన్స్ ఫెర్లో అద్భుత ప్రదర్శనలు.

సైన్స్ ఫెర్లో అద్భుత ప్రదర్శనలు. … చూపరులను ఆకట్టుకున్న విద్యార్థుల ప్రతిభ. రామయంపేట నేటి ధాత్రి మెదక్ విద్యార్థులు కేవలం చదివే కాకుండా అన్ని రంగాల్లో ముందుంటారని ఆ పాఠశాలకు చెందిన విద్యార్థులు నిరూపించారు. రామాయంపేట పట్టణంలోని వివేకానంద విద్యాలయంలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ లో పలు ప్రదర్శనలు విద్యార్థుల మేజర్సుకు అద్దం పడుతున్నాయి. విద్యార్థుల ప్రదర్శించిన పలు ప్రదర్శనలు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడే విధంగా ఉన్నాయి. ప్రకృతి సేద్యం విధానం. .. ప్రదర్శన చూపించిన విద్యార్థిని…

Read More
Avoid bad friends

చెడు స్నేహితులకు దూరంగా ఉండాలి

చెడు స్నేహితులకు దూరంగా ఉండాలి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. మహబూబ్ నగర్/నేటి ధాత్రి మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్ టికెట్ లను ఆయన ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ విద్య తరువాత రానున్న నాలుగు సంవత్సరాల సమయమని చాలా విలువైనదని అన్నారు. మీ భవిష్యత్తు బాగుండాలని, మీ తల్లిదండ్రుల లాగా మీరు కష్టపడకూడదని.. వారు…

Read More
students

విద్యార్థులకు ఆర్థిక క్రమశిక్షణను పెంపొందిం చాలి.

విద్యార్థులకు ఆర్థిక క్రమశిక్షణను పెంపొందిం చాలి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి శాయంపేట ఎస్బిఐ మేనేజర్ రాజేష్ శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల కేంద్రంలోని బాలికల కళాశాల లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాయంపేట ఎస్బిఐ మేనేజర్ రాజేష్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యమని ఈ ఆర్థిక క్రమశిక్షణ రేపటి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని…

Read More
ZPHS School

మానవాళి మనుగడకు మూలం సైన్స్

మానవాళి మనుగడకు మూలం సైన్స్ నర్సంపేట,నేటిధాత్రి: మానవాళి మనుగడకు మూలం సైన్స్ అని శ్రీ గురుకుల ఫౌండర్ మోతె సమ్మిరెడ్డి అన్నారు.నర్సంపేట మహేశ్వరం గ్రామంలో జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం జరిగింది.ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా మహేశ్వరం శ్రీ గురుకుల ఫౌండర్ మోతె సమ్మిరెడ్డి పాల్గొన్నారు.మానవ జీవన మనుగడకు సైన్స్ తప్పనిసరి అవసరమని ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది నడిపిస్తున్నది సైన్స్ అని తెలిపారు. విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు,డిక్షనరీలు బహుమతిగా అందజేసి,విద్యార్థులు అనేక ఆవిష్కరణలు జరపాలని, బాగా కష్టపడి…

Read More
Scientific knowledge

శాస్త్రీయ జ్ఞానంతోనే ప్రపంచ పురోగతి

శాస్త్రీయ జ్ఞానంతోనే ప్రపంచ పురోగతి బాలాజీ విద్యా సంస్థల కార్యదర్షి డాక్టర్.జి.రాజేశ్వర్ రెడ్డి నర్సంపేట,నేటిధాత్రి: శాస్త్రీయ జ్ఞానమే ప్రజా జీవితానికి ఆయువు పట్టని,శాస్త్ర జ్ఞానం లేకపోతే ప్రపంచం ఇంతగా పురోగతిని సాధించేదికాదని బాలాజీ విద్యా సంస్థల కార్యదర్షి డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి అన్నారు.జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా బాలాజీ టెక్నో స్కూల్లో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ప్రతి విషయాన్ని కూడా శాస్త్రీయ దృక్పథంతో చదువుకొని నూతన ఆవిష్కరణలు చేయాలని డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి విద్యార్థులకు…

Read More
Exhibition

రావూస్ ఇంటర్నేషనల్ స్కూల్ సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్.

రావూస్ ఇంటర్నేషనల్ స్కూల్ సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ శేరిలింగంపల్లి,నేటి ధాత్రి:- శేరిలింగంపల్లి, గుల్మాహర్ పార్క్ కాలనీ లోని రావూస్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు శుక్రవారం జెగా ఫ్రై మా డా|| సి. విరామన్ జన్మదిన కారణంగా రావూన్ విద్యాసంస్థలు ఈ విజ్ఞాన ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని వారి ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్లను రావూన్ విద్యాసంస్థల చైర్మన్ శ్రీ పోల్సాని ప్రభాకర్ రావు గారు సందర్శించి…

Read More
kung fu

కుంగ్ ఫు పోటీలో విద్యార్థులకు ఉత్తమ బహుమతులు…

కుంగ్ ఫు పోటీలో విద్యార్థులకు ఉత్తమ బహుమతులు నిజాంపేట, నేటి ధాత్రి ఇంటర్నేషనల్ శాలిన్ కుంగ్ ఫు @కరాటే వారియర్స్ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో జరిగిన టోర్నమెంట్ లో మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన కుంగ్ ఫు విద్యార్థులు తమ ప్రదర్శనను కనబరిచారు అలాగే ఈ పోటీల్లో 6 బంగారు పతకాలు, 8వెండి పతకాలు,3 బ్రౌన్ పథకాలు సాధించారు ఈ కార్యక్రమంలో మాస్టర్ స్వామి, శ్రీనివాస్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు

Read More
Admissions in Colleges

అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి, సహకరిస్తే..!

ముందస్తు అడ్మిషన్ల కోసం కార్పొరేట్ కళాశాలకు ప్రైవేటు పాఠశాలలు సహకరిస్తే ఊరుకునేది లేదు-మచ్చ రమేష్ కరీంనగర్, నేటిధాత్రి: రాష్ట్ర వ్యాప్తంగా శ్రీచైతన్య, నారాయణ కళాశాలల ముందస్తు అడ్మిషన్లకు ప్రారంభం చేసిందని, విద్యా సంవత్సరం పూర్తి కాకముందే జిల్లాల్లో పిఅర్ఓలను పెట్టుకుని ప్రచారం నిర్వహిస్తూ తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి అడ్మిషన్లు తీసుకుంటున్నారని, అధికారులు, ప్రభుత్వం కార్పొరేట్ కళశాలల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ ప్రభుత్వాన్ని కోరారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బద్దం ఎల్లారెడ్డి…

Read More
Silver Jubilee

ఘనంగా బీహెచ్ఈఎల్ 2000 బ్యాచ్ సిల్వర్ జూబ్లీ..

ఘనంగా బీహెచ్ఈఎల్ 2000 బ్యాచ్(సిల్వర్ జూబ్లీ) పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం….. శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:- జడ్.పి.హెచ్.ఎస్ బీహెచ్ఈఎల్ 2000 బ్యాచ్ విద్యార్థులు… 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా“””25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ”” కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అప్పుడు పాఠాలు నేర్పించిన టీచర్లు అందర్నీ పిలిచి శాలువాలు, పూలదండలు, మొక్కలు,, మెమొంటో లతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా టీచర్లందరూ విద్యార్థుల తీరును చూసి ఎంతో సంతోషాన్ని వ్యక్తం…

Read More
Students

విద్యార్థులు అత్యున్నత శిఖరాలను అధిరోహించాలి

జిల్లా పరిషత్,సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో మండలస్థాయి అవగాహన,శిక్షణ కార్యక్రమం విద్యార్థులు అత్యున్నత శిఖరాలను అధిరోహించాలి ఆర్డీఓ డాక్టర్.కన్నం నారాయణ పరకాల నేటిధాత్రి మండల పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ మరియు సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉత్తీర్ణత మరియు వ్యక్తిత్వ వికాసం పై ఏర్పాటు చేసిన అవగాహనా మరియు శిక్షణ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ వీరలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ డాక్టర్ కన్నం.నారాయణ హాజరయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ…

Read More
Management in Rice with Happy Seede

హ్యాపీ సీడర్ తో వరిలో పంట అవశేషాల నిర్వహణ యొక్క ప్రయోజనాలు

అధునాతన టెక్నాలజీ ద్వారా వరిని హార్వెస్టర్ సహాయంతో కోయడం జరుగుతోంది. ఈ విధానంతో వరి అవశేషాలను సమర్థంగా ఉపయోగించడంలో అసమర్థత ఎదురవుతోంది. వరి అవశేషాలను ఉపయోగించేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నప్పటికీ, వరి కోత మరియు విత్తనాల నాటికి తక్కువ వ్యవధి ఉండటం వల్ల రైతులు తరచుగా ఈ అవశేషాలను దహనం చేస్తారు. ఇది ఖర్చు తక్కువగా ఉండే పరిష్కారం అయినప్పటికీ, పర్యావరణం మరియు ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. వరి అవశేషాలను దహనం చేయడం…

Read More

IIT గాంధీనగర్ ఇంటర్నేషనల్ గ్రీన్ యూనివర్శిటీ అవార్డు 2023 గెలుచుకుంది

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, IIT గాంధీనగర్ శుక్రవారం, సెప్టెంబర్ 15న ఇంటర్నేషనల్ గ్రీన్ యూనివర్శిటీ అవార్డు 2023 గెలుచుకుంది. యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ (ECOSOC)తో ప్రత్యేక సంప్రదింపుల హోదా కలిగిన ప్రభుత్వేతర సంస్థ అయిన గ్రీన్ మెంటర్స్, USA ఈ అవార్డును అందజేసింది. పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించడంలో మరియు విద్యార్థులలో పర్యావరణ స్పృహ విలువలను పెంపొందించడంలో చేసిన కృషికి ఇన్స్టిట్యూట్ ఈ అవార్డును గెలుచుకుంది. IIT గాంధీనగర్ విడుదల చేసిన ఒక…

Read More

ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు ఎన్నికల నిర్వహణ.

ప్రతి విద్యార్థికి ప్రజాస్వామ్యంపై అవగాహన కలిగి ఉండాలి, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ విజయ రఘునందన్ రావు. రాజన్న సిరిసిల్ల టౌన్: నేటిధాత్రి సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2023 24 సంవత్సరము గాను కళాశాల విద్యార్థులకు ఎన్నికల నిర్వహణలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు కళాశాలలో ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ పై అవగాహన కల్పించేందుకు కళాశాల అధ్యక్షుడు అధ్యక్షురాలని ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికను నిర్వహణలో ముఖ్యఅతిథిగా హాజరైన సిరిసిల్ల తహసిల్దార్ ఎన్నికల పర్యవేక్షణ అధికారిగా…

Read More

మొబైల్ బుక్ హౌజ్ .

రాజన్న సిరిసిల్ల టౌన్ :నేటిధాత్రి సిరిసిల్ల పట్టణంలోని కోర్టు ఎదుట ప్రధాన రహదారి ప్రక్కన ఏర్పాటుచేసిన నవ చేతన సంచార పుస్తకాల నిలయం (మొబైల్ బుక్ హౌజ్) ఏర్పాటు చేయడం జరిగింది. నవచేతన సంచార పుస్తక నిలయం ‌ నిర్వాహకుడు గోపాల్, కృష్ణ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణ ప్రజలు మొబైల్ బుక్ హౌజ్ లో అన్ని రకముల బుక్స్ లు అందుబాటులో ఉన్నాయని సిరిసిల్ల పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని కోరారు.

Read More

జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు తుంగదొక్కి పాఠశాల నిర్వహిస్తున్న నారాయణ విద్యాసంస్థ

హన్మకొండ, నేటిధాత్రి: ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ మాట్లాడుతూ… హాన్మకొండ నగరం నడి ఒడ్డున ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా నారాయణ వైట్ హౌస్ కో బ్రాంచ్ పేరుతో స్కూల్ గ్రౌండ్ మరియు ఫైల్ సేఫ్టీ లేకుండానే గత మూడు నాలుగు నెలల నుండి ప్రభుత్వ ఆదేశాలు లేకుండా పాఠశాల నిర్వహించేద్దామని సంబంధిత విద్యాశాఖ అధికారికి ఏ బి ఎస్ ఎఫ్ మరియు ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం…

Read More

తెలంగాణలోని నిరుద్యోగ యువత కోసం 24 గంటల నిరాహార దీక్షను కిషన్ రెడ్డి ముగించారు

హైదరాబాద్‌: నిరుద్యోగ యువత పట్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి చేపట్టిన 24 గంటల నిరాహార దీక్ష గురువారం ముగిసింది. నిరాహార దీక్ష ముగింపు సందర్భంగా కిషన్‌రెడ్డికి తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ఉన్న కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ నిమ్మరసం అందించారు. రెడ్డి బుధవారం ఇక్కడ ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు. అయినప్పటికీ, అనుమతించిన సమయానికి మించి నిరసనను “కొనసాగించినందుకు”…

Read More

పేద విద్యార్థి….పెద్ద చదువులు

ఆర్థిక లేమి …తండ్రి అకాల మరణం సహకారం కోసం ఎన్ ఎఫ్ ఎచ్ సి ఫౌండేషన్ విజ్ఞప్తి కేసముద్రం (మహబూబాబాద్), నేటిధాత్రి: అందరిలా సాధారణ జీవితం గడపకుండా తనకంటూ ఒక లక్ష్యాన్ని చేసుకొని ఉన్నత శిఖరాలకు వెళ్లి సమాజంలో నుంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆశయాలు ఆర్థికలేమితో అడియాసలు అయ్యే పరిస్థితి.వివరాల్లోకి వెళితే కేసముద్రం మండలం సప్పిడి గుట్ట తండాకు చెంది సాపావత్ రేణుక ప్రొఫెసర్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతుంది.కష్టపడి చదివి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న…

Read More

MBBS సీట్లపై TS నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది: తెలంగాణ విద్యార్థులకు 520 సీట్లు ఎక్కువ

హైకోర్టు తాజా తీర్పుతో, తెలంగాణ విద్యార్థులకు మరో 520 మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి, తెలంగాణ విద్యార్థులకు ప్రతి సంవత్సరం మొత్తం MBBS సీట్ల సంఖ్య 1,820కి చేరుకుంది. హైదరాబాద్: జూన్ 2, 2014 తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో పోటీ అథారిటీ కోటా సీట్లలో 100 శాతం తెలంగాణ విద్యార్థులకు మాత్రమే రిజర్వ్ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పుపై ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్…

Read More

జెఇఇ అడ్వాన్స్‌డ్: ఐఐటి ధన్‌బాద్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోసం గత 5 సంవత్సరాల కేటగిరీ వారీగా కట్-ఆఫ్‌లను తనిఖీ చేయండి

IIT ధన్‌బాద్ NIRF 2023 యొక్క మొత్తం విభాగంలో 42వ ర్యాంక్‌ను పొందింది, ఇది ఇంజనీరింగ్ కళాశాలలలో 17వ ర్యాంక్, పరిశోధన విభాగంలో 24 మరియు మేనేజ్‌మెంట్ కళాశాలల విభాగంలో 44వ ర్యాంక్‌ను పొందింది. జేఈఈ అడ్వాన్స్‌డ్: ఐఐటీ ధన్‌బాద్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన కటాఫ్‌లు గణనీయంగా మారాయి. ఓపెన్ కేటగిరీలో మొదటి రౌండ్ కౌన్సెలింగ్‌కు 2019 నుండి 2021 వరకు 3000 నుండి 3700 మధ్య ప్రారంభ కట్ ఆఫ్ ఉంది. అయితే, గత…

Read More

KITS వరంగల్ IC3T-2023 అక్టోబర్ 6 నుండి 7 వరకు నిర్వహించబడుతుంది

సమాజం, పర్యావరణం మరియు పరిశ్రమలలోని వైవిధ్యభరితమైన సమస్యలకు వాస్తవిక పరిష్కారాన్ని అందించడానికి వర్తించే సిస్టమ్ పరిజ్ఞానం, మేధస్సు మరియు స్థిరత్వంలోని వివిధ ఆవిష్కరణ నమూనాలపై థీమ్ దృష్టి సారిస్తుంది. హన్మకొండ: డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ), కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్ (కిట్స్‌డబ్ల్యూ) ఆధ్వర్యంలో 5వ స్కోపస్ ఇండెక్సింగ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ‘కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ (ఐసీ3టీ-2023) అక్టోబరు 6 నుంచి 7 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు….

Read More
error: Content is protected !!