
బివిఎస్. రమేష్ బాబు మాతృమూర్తి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఎండి రజాక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కొత్తగూడెం ఉపాధ్యక్షులు ఎండీ.రజాక్ గారు ఏలూరు జిల్లా కోటపాడు గ్రామము నందు తెరాస, టీబీజీకేఎస్.సీనియర్ నాయకులు బి.వి.ఎస్ రమేష్ బాబు. మాతృ మూర్తి పార్తివదేహానికి కి నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడుని కోరుకుంటూ వారి కుటుంబానికి తమ ప్రగాఢ సంతపాన్ని తెలియచేసారు. వారికీ 4 గురు సంతానము. బి వి ఎస్ రమేష్ బాబు వారి తల్లి మంచి…