సాంఘిక విప్లవ మూర్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని జయప్రదం చేద్దా

మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ. భద్రాచలం నేటిదాత్రి స్థానిక అంబేద్కర్ సెంటర్లో మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశన్ని ఉద్దేశించి మహనీయుల జయంతుల ఉత్సవ కమిటీ నిర్వాహకులు ముద్దా పిచ్చయ్య, అలవాల రాజా పెరియర్, గురుజాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ….. సామాజిక విప్లవ మూర్తి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ,…

Read More

పెద్ది చౌకబారు రాజకీయాలు మానుకో.

#నిస్వార్థ రాజకీయాలు చేసే వ్యక్తి మాధవరెడ్డి. #ఓటమిని తట్టుకోలేక ప్రభుత్వంపై ఆరోపణలు. #మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి. నల్లబెల్లి, నేటి ధాత్రి: గత ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గంలో తన అనుచర వర్గంతో కలసి చిల్లర రాజకీయాలు చేస్తూ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తే ప్రజల చేత మళ్లీ గుణపాఠం తప్పదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి అన్నారు శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన…

Read More

ఇంచార్జి ఎంపీపీని సన్మానించిన బిరెడ్డి కరుణాకర్ రెడ్డి

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో రామడుగు మండల పరిషత్ ఇంచార్జి ఎంపీపీగా ఇటివల బాధ్యతలు స్వీకరించిన పూరెల్ల గోపాల్ గౌడ్ ని ఆలిండియా రెడ్డి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బిరెడ్డి కరుణాకర్ రెడ్డి ఘనంగా సన్మానించిన అనంతరం స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో పంజాల శ్రీనివాస్, గాజుల శ్రీనివాస్, నీలం లక్ష్మీరాజ్యం, రాజమౌళి, రాజేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read More

ఉపాధి హామీ.. అందని కూలి…

మండు వేసవిలో పని చేసిన అందని కూలి వేములవాడ రూరల్ నేటి ధాత్రి జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో పనిచేసే కూలీలకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు వారం వారం చెల్లించాల్సిన బిల్లులని నెలల పాటు పెండింగ్ పెడుతున్నారు వేములవాడ రూరల్ మండలాల్లో పనిచేసే కూలీలు మండు వేసవిలో పని చేసిన ఉపాధి కూలీల వేతనాల కోసం తమ కష్టఫలాన్ని పొందేందుకు కండ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సి వస్తుందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీరంతా…

Read More

అవకాశవాదులకు మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాడేది ఎర్రజెండానే….

కమ్యూనిస్టుల గెలిపే ప్రజల గెలుపు.. అవకాశవాద రాజకీయాలను తరిమికొట్టాలి… ధన బలం , ప్రజాబలం మధ్య బోనగిరిలో పోటీ … మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే , సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి.. సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జాంగిర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: అవకాశవాదులకు , మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాడేది ఎర్రజెండానే అని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే , సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు…

Read More

పరశురాం పల్లి గ్రామపంచాయతీ పరిధిలో చేతి పంపు రిపేర్

గణపురం నేటి ధాత్రి గణపురం మండలం పరశురాం పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రవి నగర్ కాలనీకి చెందిన చేతి పంపు పనిచేయకపోవడంతో కాలనీవాసులు రానున్న ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని నీటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఎంపీడీవో ఎల్ భాస్కర్ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ కార్యదర్శి శరత్ చంద్ర ,చేతిపంపు రిపేర్ మెకానిక్ గడ్డం బిక్షపతి, చేతి పంపును మరమ్మత్తు చేయడం జరిగింది. చేతిపంపు రిపేర్ కావడంతో ఆ కాలనీవాసులు నీటి ఇబ్బంది లేకుండా చేసినందుకు హర్షం వ్యక్తం…

Read More

ఉపాధి హామీ పనులను పరిశీలించిన

గణపురం ఎంపీడీవో ఎల్ భాస్కర్ గణపురం నేటి ధాత్రి గణపురం మండలం కేంద్రంలో శనివారం రోజున ఉపాధి హామీ పనులను ఎంపీడీవో ఎల్ భాస్కర్ పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం కేటాయించిన 100 రోజుల పనులను ఉపాధి హామీ కూలీలు సద్వినియోగించుకోవాలని సూచించారు పనిచేసిన కూలి డబ్బులు 15 రోజుల క్లియర్ అవుతాయని చెప్పారు ఉపాధి హామీ మస్టర్లను పరిశీలించి హాజరులు తప్పులు లేకుండా రాయాలన్నారు కూలీలు ఎండాకాలం…

Read More

గుల్లకోట లో ఉచిత గాలి కుంటూ నివారణ టీకాలు !!

ఎండపల్లి నేటి ధాత్రి ఎండపల్లి మండలం గుల్లకోట లో శనివారం రోజున,తెలంగాణ ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ ద్వారా, జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం ద్వారా, మండల పశు వైద్య అధికారిని శ్రీప్రియ, గేదెలకు ఆవులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది, అనంతరం పశు వైద్య అధికారిని శ్రీప్రియ మాట్లాడుతు,గ్రామంలో 143..ఆవులకు మరియు ఎడ్ల కు 76 గేదెల కు. ఉచిత గాలి కుంటు నివారణ టీకాలను వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో…

Read More

మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపే లక్ష్యంగా జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మాజీ గ్రంథాలయ చైర్మన్ బోగాల శ్రీనివాసరెడ్డి

భద్రాచలం నేటి ధాత్రి పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో భద్రాచలం నియోజకవర్గంలో మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుతూ మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగల శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఇంటింటి ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజలకు ఉపయోగపడే విధంగా అమలు చేసిన విధానాన్ని వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధి…

Read More

ఘనంగా శ్రీపాద రావు 25వ వర్ధంతి వేడుకలు

ప్రజల హృదయాలలో నిలిచిన శ్రీపాదరావు భూపాలపల్లి నేటిధాత్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు విశ్లవత్ దేవన్ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ పాద రావు 25వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు ఐత ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అనంతరం మాట్లాడుతూ శ్రీపాద రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు స్పీకర్ గా ఎనలేని సేవలు అందించారు . మంథని నియజక వర్గం లో ఎస్సీ ఎస్టీ నీరు…

Read More

ఎంబీబీఎస్ డాక్టర్ పట్టా అందుకున్న రాజకుమార్

భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి రూరల్ మండలం వెంకటేశ్వర్ల పల్లి పెద్దాపురం గ్రామం ఆకుదారి సమ్మక్క కృష్ణస్వామి కుమారుడు ఆకుదారి రాజ్ కుమార్ హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ పూర్తి చేసినాడు ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో డాక్టర్ పట్టా తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆకుదారి రాజ్ కుమార్ మాట్లాడుతూ నేను డాక్టర్ కావడం మా అమ్మ నాన్న యొక్క కలను నేను నెరవేర్చడం జరిగింది నన్ను ఇంతగా చదివించిన మా…

Read More

కొరవడిన అధికారుల పర్యవేక్షణ

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో ఓప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం వ్యర్థ పదార్థాలను నిబంధనల ప్రకారం ఆసుపత్రి ఆవరణలోని చెత్తకుండీలలో వేయాలి. నిబంధనలను తుంగలో తొక్కి ఆసుపత్రి బయట నీడిల్స్ తో పాటు వ్యర్ధపదార్థాలను చెత్తబుట్టలో కాకుండా బహిరంగంగా పడవేశారు. ఇలా బహిరంగంగా పడవేయడం దాని పక్కన గల టిదుకాణానికి వచ్చే వ్యక్తులు పలు రకాలుగా మాట్లాడుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైనది. ఆసుపత్రి పర్యవేక్షణ లోపంతో వ్యర్థ పదార్థాల సంబంధిత విడిభాగాలు పక్కన ఉన్న…

Read More

చలివేంద్రం ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఎండపల్లి నేటి ధాత్రి ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చలివేంద్రం ప్రారంభించారు,ఎండపల్లి, మండలం కొత్తపేట గ్రామం వద్ద జేఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ,జిరెడ్డి మహేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన చలివేంధ్రాన్ని శనివారం రోజున ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించడం జరిగింది ,ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More

విద్యార్థి అక్షితను సన్మానించిన మాజీ విద్యాకమిటీ చైర్మెన్

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన పారునంది అక్షిత ఇటివల వెలువడిన ఆరవ తరగతి నవోదయ పరీక్ష ఫలితాల్లో అర్హత సాధించారు. ఈవిషయం తెలిసిన గుండి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాజీ విద్యా కమిటీ చైర్మన్ పొన్నం శ్రీనివాస్ గౌడ్ విద్యార్థినిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో పొన్నం అభిషేక్, కత్తి సాయి కుమార్, పారునంది శంకర్, మంది రాజశేఖర్, గ్రామస్థులు పాల్గొన్నారు.

Read More

ఎంబీబీఎస్ డాక్టర్ పట్టా అందుకున్న అన్నదమ్ములు

పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల మండల పరిధిలోని మళ్ళక్కపేట గ్రామనికి చెందిన దొమ్మటి సారయ్య సునీత,దొమ్మటి భద్రయ్య సుజాత దంపతుల కుమారులు దొమ్మటి సనత్ కుమార్, దొమ్మటి సుజిత్ కుమార్ లు 2018లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీటు సంపాదించి కాలేజీలో ఇరువురు ఎంబిబిఎస్ పూర్తి చేసారు.శుక్రవారం రోజున ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ పట్టా ఇరు కుటుంబాల సమక్షంలో పొందడం జరిగింది.ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ నన్ను డాక్టర్ గా…

Read More

ఎంపీ వద్దిరాజు అభయ వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం నగరం ఖానాపురం హవేలిలో కొలువైన స్వయంభు అభయ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.ఎంపీ రవిచంద్ర లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధులతో కలిసి శనివారం ఉదయం ఖమ్మం ఖానాపురం హవేలి యుపీహెచ్ కాలనీలో నెలకొన్న శ్రీవెంకటేశ్వర స్వామి 20వ వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరై ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆలయ పాలక మండలి సభ్యులు, అర్చకులు ఎంపీలు…

Read More

నామ గెలుపు నల్లేరు మీద నడకే..ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుకపోయినట్లు, బీఆర్ఎస్ ఓడడంతో ప్రజలు బాధపడుతున్నరు: ఎంపీ రవిచంద్ర కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 125 రోజులవుతుంది,ఏ ఒక్క హామీ కూడా అమలు కావడం లేదు: ఎంపీ రవిచంద్ర రుణమాఫీ అమలు కాలేదు,పంట బోనస్ లేదు,రేషన్ కార్డులు లేవు: ఎంపీ రవిచంద్ర ఈ ఎన్నికల్లో కూడా అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తే, పాలకులు ప్రజల్ని పూర్తిగా మర్చిపోతరు: ఎంపీ రవిచంద్ర వెంకటవీరయ్య ఓటమి సత్తుపల్లి ప్రజల దురదృష్టం: ఎంపీ రవిచంద్ర ప్రజల పక్షాన…

Read More

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్ జైపూర్,నేటి ధాత్రి: యువతను మత్తు పదార్థాలకు బానిస కాకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో అధ్వర్యంలో గంజాయి మరియు కల్తీ కల్లు వినియోగం వల్ల జరిగే అనర్థాలపై రూపోందిన వాల్‌ పోస్టర్‌ను రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) అధికారులతో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్రంలో గంజాయితో పాటు కల్తీ కల్లు వినియోగం ద్వారా…

Read More

పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం, హాజరైన బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు

నిజాంపేట: నేటి ధాత్రి ముగ్గురమ్మల మూలపుటమ్మ కొలిచిన వారికి కొంగు బంగారం వరాలిచ్చే తల్లి పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించిన ముదిరాజ్ కులస్తులు. మండల కేంద్రంలో శుక్రవారం రోజున పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలంతా ఎలాంటి ఇబ్బందులు పడకుండా పెద్దమ్మ తల్లి కాపాడాలని తెలిపారు. అనంతరం…

Read More

త్రాగునీటి సమస్యలను మాకు తెలియజేయండి ఎంపీడీవో

జైపూర్,నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామంలోని పాఠశాల పరిసరాలలో ఉన్నటువంటి బోర్ వెల్ లీకేజీ అవుతుందన్న విషయం తమ దృష్టికి రావడంతో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ శుక్రవారం రోజున నర్సింగాపూర్ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోర్ వెల్ పైప్ లైన్ లీకేజ్ అవ్వడం అలాగే ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంక్ లీకేజీ కారణంగా పాఠశాల ఆవరణలోకి నీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే మరమ్మత్తులు పూర్తి చేసి…

Read More
error: Content is protected !!