నర్సంపేట పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన సిపి

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పోలీస్ స్టేషన్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆకస్మిక తనిఖీ చేసారు.ఈ తనిఖీల్లో భాగంగా ముందుగా పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారుల వివరాలతో పాటు పెండింగ్ కేసులు, స్టేషన్ పనితీరును పోలీస్ కమిషనర్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న నర్సంపేట రూరల్ ఇన్స్ స్పెక్టర్ రాజగోపాల్ ను అడిగి తెలుసుకున్నారు.

Read More

బెల్ట్ షాపులపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి : అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు షాపులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసిన సంఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామంలో చోటుచేసుకుంది. గిర్నిబావి గ్రామంలోని కిరాణా షాపుల్లో అక్రమంగా మద్యం అమ్ముతున్నారన్న సమాచారం టాస్క్ ఫోర్స్ పోలీసులకు చేరింది. ఈ నేపథ్యంలో సదరు షాపులపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి సోదాలు చేశారు.ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తుల షాపుల నుండి రూ.75, 950 విలువ గల మద్యాన్ని పట్టుకున్నారు. షాపు యజమానులు…

Read More

కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబ్ పేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎంపీ అభ్యర్థి సి డబ్ల్యూ సి ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ చల్లా వంశీ చంద్ రెడ్డి, జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి, డిసిసి అధికార ప్రతినిధి దుశాంత్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి, పాల్గొన్నారు. శ్రీ చెల్లా వంశీ చంద్ రెడ్డి…

Read More

తెలంగాణ ఉద్యమకారులకు ఆసరా ఎప్పుడు

కెసిఆర్ టిఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు గుర్తొస్తుందా రామయంపేట (మెదక్) నేటి ధాత్రి  కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉద్యమకారులకు ఉపాధి ఇవ్వాలి ఉద్యమ సమయంలో లాఠీ దెబ్బలకు చెరసాలలకు బలైన వారిని గుర్తించాలి ఆధారాలతో పోలీస్ రికార్డులలో ఉన్నవారికి తప్పనిసరిగా హాజరై ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది అమరవీరుల త్యాగాలు యూనివర్సిటీ విద్యార్థుల పోరాటాలు యువకుల ప్రభుత్వ ఉద్యోగుల బలిదానాలు తెలంగాణ రావడానికి నిదర్శనాలు కేసీఆర్ మాయ నాటకాలతో అధికారం చేపట్టి పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని…

Read More

భాజపా విజయ సంకల్ప సభ బయలుదేరిన నాయకులు.

నర్సంపేట,నేటిధాత్రి : భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో మహబూబాబాద్ పార్లమెంట్ పోలింగ్ బూత్ అధ్యక్షుల విజయసంకల్ప సమ్మేళన సభకు నర్సంపేట నియోజకవర్గ యువ నాయకులు,చేరికలు కమిటీ చైర్మన్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి,నర్సంపేట పట్టణ బీజేపీ అధ్యక్షులు శీలం రాంబాబు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని నాయకులు బయలుదేరి వెళ్లారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కమిటీ, వివిధ బూత్ అధ్యక్షులు,నాయకులు పాల్గొన్నారు.

Read More

కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు మానుకొని ……..అభివృద్ధి పై దృష్టి పెట్టాలి

#అభివృద్ధి చేయండి అంటే….. కాంగ్రెస్ పార్టీకి భయమెందుకు. #ఒక్క రోడ్డు నిధులు ల్యాప్స్ అయినా పూర్తి భాద్యత ఎమ్మెల్యే దొంతిదే. # రోడ్ల పనులు ప్రారంభం అయ్యే వరకు మండలప్రజలకు మద్దతుగా ఉంటాం. #కమిషన్ల కోసం కక్కుర్తి పడే వ్యక్తి ఎవరో…. నియోజకవర్గ ప్రజలకు తెలుసు. #మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి.. నల్లబెల్లి, నేటి ధాత్రి: మండల కాంగ్రెస్ నాయకులు దిగజారుడు రాజకీయాలు మానుకొని మండల అభివృద్ధిపై దృష్టి సారించాలని లేనియెడల రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో…

Read More

బిటీ రోడ్ల పనులను వెంటనే ప్రారంభించాలి

# భారాస మండల కమిటీ అధ్వర్యంలో నిరసన నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కృషితో గత ప్రభుత్వ హయాంలో బిటి రోడ్లు మంజూరై పనులు ప్రారంభం కాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ పనులను ప్రారంభం చేయాలని భారాస పార్టీ నర్సంపేట మండల కమిటీ అధ్యక్షుడు నామాల సత్యనారయణ ప్రస్తుత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మండల అధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం గత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్…

Read More

గాంధీజీ స్కూల్ కు వాటర్ కన్జర్వేషన్ స్టేట్ లెవెల్ అవార్డు

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : నల్లగొండ జిల్లా చండూర్ లోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు జలమండలి సూచనల మేరకు, జల సంరక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థలు పిలుపుమేరకు చండూర్ గాంధీజీ స్కూల్ అపూర్వ స్పందనతో స్పందించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులకు జల సంరక్షణ పై అవగాహన కల్పిస్తూ వ్యాసరచన, చిత్రలేఖన పోటీలను నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేసి, జల సంరక్షణ పట్ల…

Read More

మహబూబ్ నగర్ జిల్లా బిజెపి కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా ముఖ్య నాయకుల సమావేశం శనివారం రోజు పాలమూరు జిల్లా ఎస్సీ మోర్చా కొంగలి శ్రీకాంత్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పార్లమెంట్ మోర్చా ఇంచార్జ్ గోవర్ధన్ జి , కేంద్ర డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ బోర్డు మెంబర్ నరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామ గ్రామాన…

Read More

మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన నాగూర్ల వెంకన్న

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామ వాస్తవ్యులు పెద్దిరెడ్డి సమ్మిరెడ్డి శుక్రవారం నాడు చనిపోయాడు. వరంగల్ ఉమ్మడి జిల్లా ఫర్టిలైజర్ జిల్లా అధ్యక్షుడు నాగూర్ల వెంకన్న చనిపోయినచిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ఫర్టిలైజర్ డీలర్లు మరియు గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా పని చేయాలి:ఎమ్మెల్యే కృష్ణారావు

కూకట్పల్లి,ఎప్రిల్ 13 నేటి ధాత్రి ఇన్చార్జి శనివారం కూకట్‌పల్లి ఎమ్మెల్యే మల్కా జ్‌గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా బాలాజీన గర్ డివిజన్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ సందర్భంగా కూ కట్‌పల్లి నియోజకవర్గం నుంచి అ త్యధిక మెజారిటీతో బిఆర్‌ఎస్‌ నిగెలిపించుకుందామని.ఎన్నోవేల కోట్ల రూపాయలతో బి.ఆర్.ఎస్ పార్టీ హయం లో నాటి ముఖ్య మంత్రి కేసీఆర్ కూక ట్పల్లి నియో జకవర్గంతో పాటు తెలంగా ణ రా ష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రం గా…

Read More

ఘనంగా బీ.పీ మండల్ వర్ధంతి

గొల్లపల్లి నేటి ధాత్రి: గొల్లపల్లి మండల కేంద్రంలో వైస్ ఎంపీపీ ఆవుల సత్యం ఆధ్వర్యంలో బిందేశ్వరి ప్రసాద్ మండల్ ( బి. పి. మండల్)వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది .ఈ సందర్బంగా ఆవుల సత్యం మాట్లాడుతూ (ఓ బిసి) రిజర్వేషన్ పితామహుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ పార్లమెంటు సభ్యులు, దివంగత ప్రజా నాయకుడు 40 ప్రతిపాదనలతో మండల్ నివేదికను పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టాలని 1990వ సంవత్సరంలో ఆగష్టు 7వ తేది రోజు పార్లమెంట్…

Read More

ఉద్యోగ విరమణ సన్మానోత్సవం

ఆటపాటలతో చిందులేసిన విద్యార్థులు ఉపాధ్యాయవృత్తి మహోన్నతమైనది ఎంఈఓ రమాదేవి శాయంపేట నేటి ధాత్రి: హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో ప్రైమరీ స్కూల్ ప్రధానోపా ధ్యాయులు పదవి విరమణ సన్మానోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. 1983 సంవత్సరంలో ఉపాధ్యా యురాలుగా ఎంపికై 40 సంవత్సరాలు విద్యాక్షేత్రంలో అమూల్యమైన సేవలందించిన 2024 సంవత్సరం ఏప్రిల్ ఉద్యోగ విరమణ పొందుతున్న చిదురాల శశికళ దేవి పదవి విరమణ మహోత్సవం జరిగిందిఈ పదవీ విరమణ మహోత్సవంలో విద్యార్థులు ఆటపాటలతో అలరించి శశికళ…

Read More

నిత్యావసర సరుకులను అందించిన యువజన కాంగ్రెస్ నాయకులు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని చిట్యాల పద్మ, బత్తిని విజయ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గుర్రం శ్రీకాంత్ తండ్రి లక్మిరాజం మరణించగా వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి. అనంతరం ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యం, వంట నూనె నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.ఈకార్యక్రమంలో యువజన కాంగ్రెస్ చొప్పదండి అసెంబ్లీ ఉపాధ్యక్షులు మామిడి దిలీప్ కుమార్, అసెంబ్లీ…

Read More

కోటగుళ్ళను సందర్శించిన జర్మన్ దేశస్థుడు

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళను శనివారం జర్మన్ దేశస్థుడు తుబి యాస్ సందర్శించారు. కొచ్చి నుండి ద్విచక్ర వాహనంపై వివిధ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ కోటగుళ్ళకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటగుళ్ల శిల్ప సంపద అద్భుతంగా ఉందని ఫోటోలు వీడియోలను చిత్రీకరించుకున్నారు. మరోసారి తమ బృందంతో కోటగుళ్ళు కు వస్తామని తుబి యాస్ తెలిపారు.

Read More

ముదిగుంట అడవులలో అగ్ని ప్రమాదాలు జరగకుండా అవగాహన సదస్సు

ప్లాంటేషన్ మేనేజర్ జి. సురేష్ కుమార్ జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం సహజసిద్దంగా పెరిగే అడవులు, పెంచుతున్న ప్లాంటేషన్ లు మానవ నిర్లక్ష్యం తో కాలితే పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్లుతుందని అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ -1 ప్లాంటేషన్ మేనేజర్ జి. సురేష్ కుమార్ అన్నారు.శనివారం జైపూర్ మండలం ముదిగుంట గ్రామ సమీపంలో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కు చెందిన నీలగిరి ప్లాంటేషన్ లో మంచిర్యాల రేంజ్…

Read More

కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించాలి.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. చిట్యాల, నేటి ధాత్రి : జయ శంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలంలోని కాంగ్రెస్ పార్టీ కమీటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు గారితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యగారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు…

Read More

మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ ని భారీ మెజార్టీ తో గెలిపించాలి

భద్రాచలం నేటి ధాత్రి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి – రాష్ట్ర అటవీ శాఖ చైర్మన్ మరియు జిల్లా డిసిసి అధ్యక్షులు పొదెం వీరయ్య ఈరోజు భద్రాచలం నియోజకవర్గంలోని వాజేడు, వెంకటాపురం మండలాల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం లో ముఖ్య అతిథులుగా మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ మరియు రాష్ట్ర అటవీ శాఖ చైర్మన్ పోదెం వీరయ్య…

Read More

ఎస్సీ కాలనీ గణపురంలో పైపులైన్ మరమ్మత్తులు

గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలో గల అన్ని గ్రామ పంచాయతీల్లో ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా ప్రతి గ్రామంలో చేతిపంపులు బోరు మోటార్లను పైపులైన్లు గేట్ వాల్ రిపేర్ చేయడం జరిగింది అత్యవసరం అయితే ట్యాంకర్ల ద్వారా ప్రతి వార్డుకు నీటి అందజేయడానికి తగిన ఏర్పాటు చేస్తామని అన్ని గ్రామం ల లో ఇంకా అత్యవసరం అనుకుంటే కమ్యూనిటీ బోర్ వెల్స్ రైతుల వ్యవసాయ భూముల వద్ద గల బోర్వెల్స్ ను అద్దెకి తీసుకొని నీటి…

Read More

మోకుదెబ్బ అధ్వర్యంలో గౌడ సంఘానికి సన్మానం.

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో గీత కార్మిక పారిశ్రామిక సహకార సంఘం అధ్వర్యంలో శ్రీ శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయ మూడవ వార్షికోత్సవం సందర్భంగా గత నాలుగు రోజులుగా కార్యక్రమాలు జరుగుతున్నాయి.ఈ నేపధ్యంలో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గౌడ సంఘం నూతన కమిటీ సభ్యులకు శాలువాలతో ఘనంగా సన్మానించారు.లక్నేపల్లి సంఘం అధ్యక్షుడు మర్ధ సురేష్ గౌడ్ అధ్యక్షతన జరుగగా ముఖ్య అతిదులుగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్…

Read More
error: Content is protected !!