కుంచెతో కలల ప్రపంచాన్ని సృష్టించేవాడే కళాకారుడు

నెక్కొండ, నేటిధాత్రి : నేటి ఆధునిక ప్రపంచం లొ కుంచెతో వ్యక్తుల ప్రతిబింబాలను చిత్రీకరించి రంగుల ప్రపంచాన్ని సృష్టించి అందులో విహరించేవాడే కళాకారుడని వరల్డ్ ఆర్ట్స్ డే సందర్భంగా నెక్కొండలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్టిస్ట్ కాలువచర్ల రఘు, ఈదునూరి సాయి కృష్ణ, లు అన్నారు. కుంచెతో మెము వేసే చిత్రాలు, అన్ని మతాలవారు పూజించే దేవుళ్ళ విగ్రహాలను ఆ విగ్రహాల నుండీ తేజస్సు ఉట్టిపడే లా తీర్చిదిద్దే కుంచె మాదని ,మా కుంచె మేము అన్ని…

Read More

వైద్యశాఖలో అవినీతి జలగలు :ఎపిసోడ్‌ – 1 వైద్యానికే ఆమె అవినీతి రోగం!

https://epaper.netidhatri.com/view/237/netidhathri-e-paper-16th-april-2024%09/3 సీఎం రేవంత్‌ గారు మీరు చర్యలు తీసుకోవాలంటే… ఈ అవినీతి అధికారిపై ఇంకా ఎన్ని పత్రికలు కథనాలు రాయాలి!? `ఉద్యోగాలు అమ్ముకోవడంలో ఆమెకు ఆమే సాటి! `నిధుల దుర్వినియోగంలో ఆమెకు లేదు పోటీ! `ఆరోగ్య నిధులు పక్కదారి పట్టించడంలో ఆమే మేటి! `ఆసుపత్రులకు నాసిరకం రంగుల ఊసరవెళ్లి! `ఉద్యోగులకు కులం పేరుతో దూషించడం ఆమెకు పరిపాటి. `ఏడాది పాటు డిప్యూటేషన్‌…ఐదేళ్లుగా అక్కడే తిష్ట వేసి ఉద్యోగం! `గత ప్రభుత్వంలో ఇద్దరి ఆశీస్సులు. `ఈ ప్రభుత్వంలో ఇద్దరి…

Read More

జైపూర్ తహసిల్దార్ కి వినతి పత్రం అందజేసిన గ్రీన్ ఫీల్డ్ హైవే బాధిత రైతులు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం రోజున తహసిల్దార్ వనజా రెడ్డికి ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా తమ భూములను కోల్పోతున్న రైతులు గ్రామస్తులు తమ ఆవేదనను లిఖితపూర్వకంగా వ్రాసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు వినతి పత్రంలో చేర్చిన అంశాలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో జైపూర్ మండలంలోని నర్వ గ్రామ శివారు…

Read More

బూత్ కమిటీ సభ్యులకు దిశా నిర్దేశనం చేయడం జరిగింది: ప్రభుత్వ సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి

కూకట్పల్లి, ఏప్రిల్ 15 నేటి ధాత్రి ఇన్చార్జి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీల ఆత్మీయ సమా వేశం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి శ్రీ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యం లో మియాపూర్ లోని నరేన్ గార్డెన్ లో జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రభు త్వ సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి శ్రీ గడ్డం రంజిత్ రెడ్డి,నియోజకవర్గ పరిశీలకులు శ్రీ పటేల్ రమేష్ రెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జేరిపె…

Read More

సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానము

గొల్లపల్లి నేటి ధాత్రి: గొల్లపల్లి మండల కేంద్రంలో గల రామాలయం ఆలయంలో ఈనెల 17 వ తేదీ బుధవారం రోజున జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవము, ఈనెల 18 వ తేదీ గురువారం రోజున జరిగే ఎడ్ల బండ్ల పోటీలకు రావాలని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామాలయం ధర్మకర్త అనంతుల భూమయ్య, రామాలయ అర్చకులు తిరునాహరి సత్యనారాయణ చార్యులు, గొల్లపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ…

Read More

భూపాలపల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం

గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలోని కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం రోజున ఉదయం 11 గంటలకు ఏ ఎస్ ఆర్ గార్డెన్ (కుందురు పల్లి ) నందు నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశానికిభూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలోనిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ,వరంగల్ లోక్ సభ అభ్యర్థి కడియం కావ్య,ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శాసనసభ్యులందరు భూపాల్ పల్లి జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాష్ రెడ్డి పాల్గొంటారు.కావున కాంగ్రెస్…

Read More

ఎస్పీ కార్యాలయం రామనవమి,పట్టాభిషేకం ఉత్సవాలకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నేటి ధాత్రి ఈ నెల 17వ తారీకున భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం,మిథిలా స్టేడియంలో జరగనున్న రామనవమి మరియు మరుసటి రోజున జరగనున్న పట్టాభిషేకం ఉత్సవాలకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లను పూర్తిచేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఈ రోజు భద్రాచలంలోని ఏఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.పోలీస్ అధికారులు…

Read More

ప్రజలను వేధిస్తే కఠిన చర్యలు : ఐజీ ఏవీ రంగనాథ్

హసన్ పర్తి / నేటి ధాత్రి వడ్డీ వ్యాపారులు ప్రజలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మల్టీజోన్–1 ఐజీ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. కొంత మంది వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి వేధింపులకు పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. డబ్బు చెల్లించని వారి నుంచి బలవంతంగా ఇల్లు, పొలాల పత్రాలను తీసుకుంటున్నట్టుగా ఫిర్యాదులు అందడంతో ఆదివారం రంగనాథ్ స్పందించారు.మల్టీజోన్–1 జిల్లాలు, పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యక్తులు,…

Read More

విద్యార్థుల సమస్యలపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా : మంద నరేష్

హసన్ పర్తి / నేటి ధాత్రి తెలంగాణ ఉద్యమం కోసం నిరంతరం పోరాడిన వారికి ఏ రాజకీయ పార్టీ కూడా వరంగల్ పార్లమెంట్ ఎంపీ టికెట్ కేటాయించలేదని ఏ బి ఎస్ ఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మంద నరేష్ అన్నారు. సోమవారం కాకతీయ యూనివర్సిటీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు కావున విద్యార్థులు, ఉద్యమ కారులు తమకు ఓటు వేసి భారీ…

Read More

తెలంగాణ ప్రజా గొంతుక నేను. -కరీంనగర్‌లో నాదే విజయం.

https://epaper.netidhatri.com/view/237/netidhathri-e-paper-16th-april-2024%09/4 ఎంపిగా కరీంనగర్‌ ప్రగతికి మార్గం వేసాను. కరీంనగర్‌ లో గెలుపు నాదే అంటున్న బిఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌ కుమార్‌ తో నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు ప్రచార విశేషాలు ఆయన మాటల్లోనే… తెలంగాణ కోసమే పుట్టింది బిఆర్‌ఎస్‌. బిఆర్‌ఎస్‌ కు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం. తెలంగాణ తెచ్చిన పార్టీ బిఆర్‌ఎస్‌. తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టింది కేసిఆర్‌. తెలంగాణ తెచ్చి అన్నపూర్ణగా మార్చింది కేసిఆర్‌. బంగారు తెలంగాణ చేసింది కేసిఆర్‌. నాలుగు నెలల్లో…

Read More

కౌమర దశ కార్యక్రమం పై అవగాహన

గొల్లపల్లి నేటి ధాత్రి: ఆదర్శ పాఠశాల గొల్లపల్లి యందు ఆడ పిల్లల సాధికారక క్లబ్ ఆధ్వర్యంలో కౌమర దశ కార్యక్రమం పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కౌమర దశలో వచ్చే మార్పులు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆడపిల్లల సాధికారత తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు చైల్డ్ హెల్ప్ లైన్, విమెన్ హెల్ప్ లైన్ కు సంబంధించిన విషయాలను కార్యక్రమంలో వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లీడ్ ఇండియా ప్రోగ్రాం కన్వీనర్ తాడూరి శ్రీనివాస చారి విద్యార్థులకు ఆడపిల్లల…

Read More

జైపూర్ మండల్ పలు గ్రామాలలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

జైపూర్ నేటి ధాత్రి శివాజీ సేన ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ 133 వ జయంతి మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని చత్రపతి శివాజీ సేన ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 133 వ జయంతి సందర్బంగా అంబేద్కర్ ఫోటో కి పూలమాలవేసి పాలాభిషేకం చేయడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశానికి ఎనలేని సేవలు మరువలేనివని, కుల వివక్షను రూపుమాపి సమ సమాజాన్ని నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించిన మహానుభావుడు…

Read More

గ్రామాల సమీపంలో అడవి దున్నలు

గంగారం, నేటిధాత్రి : మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్దఎల్లాపురం, మర్రిగూడెం గ్రామాల సమీపంలో అడవి దున్నల మంద వచ్చి మేత మేస్తున్నాయి అది చూసిన బాటసారులు భయందోళన చెందారు గిరిజన రైతులు..ప్రయాణికులు దారి వెంట వెళ్లాడనికి భయపడుతున్నారు

Read More

ప్రజా నాయకుడి వెంటే నడుస్తాం,కాంగ్రెస్ తోనే ప్రజాపాలన సాధ్యం: జగదీశ్వర్ గౌడ్

కూకట్పల్లి,ఏప్రిల్ 15 నేటి ధాత్రి ఇన్చార్జి శేరిలింగంపల్లి నియోజకవర్గ హైదర్ నగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు. హైదర్ నగర్ డివిజన్ కు చెందిన బిఆర్ఎ స్ పార్టీ నాయకులు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో గచ్చిబౌలి డివిజన్ గోపన్ పల్లి తండా నుంచి సుమారు 300మంది తో ప్రజా నా యకుడి వెంటే నడుస్తామ ని,కాంగ్రెస్ తోనే ప్రజాపాలన సాధ్యం గ్రహించి ఈరోజు చేవెళ్ల పార్ల మెంట్ సభ్యు లు,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి…

Read More

అమ్మవారి ఆలయంలో అధిక ధరకు టెంకాయల చలామణి.

సోయి లేకుండా వ్యవహరిస్తున్న సంభందిత అధికారులు. టాప్ లేపిన టెంకాయ ధర.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి అయ్యో.. మెసమ్మ .. మీ మొక్కుబడి తీర్చుకోవడానికి మేము వస్తే.. ఇక్కడ టెంకాయల విక్రయదారులు ధరకు మించి వసూళ్లు చేస్తూ మా చేతికి కుళ్లిన టెంకాయలు ఇస్తున్నారమ్మ అంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వతాపూర్ మైసమ్మ ఆలయనికి ప్రతి ఆది మంగళ…

Read More

ప్రచారం నిర్వహించిన బిజెపి నాయకులు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామంలో 105,106,107,108బూత్ లలో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ నీ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి గడప గడపకు స్టిక్కర్, నరేంద్ర మోదీ, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ చేసిన అభివృద్ది పనుల కరపత్రంలను పంపిణి చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో బీజేపీ చొప్పదండి నియోజకవర్గం ప్రభారీ రాజేష్, బీజేపీ జిల్లాకార్యదర్శి ఉప్పు రాంకిషన్, మండల ఉపాధ్యక్షులు జాతరగొండ ఐలయ్య, మండల కార్యదర్శి…

Read More

మనస్తాపంతో నిరుద్యోగి ఆత్మహత్య

హసన్ పర్తి / నేటి ధాత్రి హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం అర్వపల్లి గ్రామం లో ఆకుల భారతి పెద్ద కుమారుడైన ఆకుల రంజిత్ వయసు 30 సం.. గత 2, 3 సం.. ల నుండి 3 సార్లు పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కి అప్లై చేసి పరీక్షలు రాయగా ఉత్తీర్ణత సాధించక పోవడంతో ఉద్యోగం రావట్లేదని గత 4 రోజుల నుండి మనస్థాపం చెందుతూ ఇంట్లో ఎవరు లేని సమయం లో లుంగీ…

Read More

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి పరకాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ప్రియాంక తన తండ్రి జ్ఞాపకార్థంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.దానిని పరకాల ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజల కోసం జూనియర్ అసిస్టెంట్ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు.ఈ కార్యక్రమంలో నడికుడ యంపిడిఓ శ్రీనివాస్,మండల పంచాయతీ అధికారి ఇమ్మడి భాస్కర్, కార్యాలయ పర్యవేక్షకులు శైలశ్రీ,ఏపిఓ…

Read More

దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో నరేన్ గార్డెన్ లో 170 మంది పార్టీలో చేరారు

కూకట్పల్లి ఏప్రిల్ 15 నేటి ధాత్రి ఇన్చార్జి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రె స్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో 124 డివిజిన్ కార్పొరేట ర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి నుండి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మ హిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, గౌరవ అధ్యక్షురాలు మధులత,సీనియర్ నాయ కులు బాలస్వామి,మో జెస్,పోశెట్టిగౌ డ్,యాదగిరి,ఫారూఖ్,ఖాలీమ్,భిక్షపతి,రవీందర్,పుట్టం దేవి,సరిత,పర్వీన్,యస్మిద్,మహముదాలు కాంగ్రెస్ కండువా కప్పు కుని పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వీరితో పాటు సుమారు…

Read More

ఎంపీపీగా జవ్వాజి హరీష్ ఏకగ్రీవం

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ఎన్నికపై డిఆర్డివో శ్రీధర్ ఎన్నికలు నిర్వహించారు. ఈఎన్నికల్లో ఎంపీపీ పదవికి జవ్వాజి హరీష్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ బీఫాంతో నామినేషన్ దాఖలు చేయడంతో రామడుగు మండల ప్రజా పరిషత్ అధ్యక్షునిగా జవ్వాజి హరీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని డిఆర్డివో తెలిపారు. మొత్తం పద్నాలుగు మంది ఎంపీటీసీ సభ్యులు హాజరు కావాల్సి ఉండగా వెలిచాల గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు గతంలోనే రాజీనామా చేయగా మరో…

Read More
error: Content is protected !!