మహబూబాబాద్ పార్లమెంట్ గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే.

భద్రాచలం నేటి ధాత్రి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ ముమ్మర ప్రచార నిర్వహిస్తున్న మాజీ గ్రంధాల చైర్మన్ భోగల శ్రీనివాసరెడ్డి ఈరోజు మాజీ గ్రంధాల చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ భద్రాచల నియోజకవర్గంలో ప్రచారణ నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరటం ఖాయమని, గతంలో ఉన్నటువంటి పాలకుల అసమర్థత…

Read More

పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన సారంపల్లి గ్రామస్తులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో ఈనెల 28వ తేదీన పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవానికి వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శీనన్నను సారం పెళ్లి ముదిరాజ్ సంఘం సభ్యులు వివాహ మహోత్సవానికి రావాలని ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో సారంపల్లి ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మునిగల్ అంజయ్య ఉపాధ్యక్షులు దాసరి గణేష్ తిరుపతి పరిసరాములు వినోద్.సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Read More

కరీంనగర్ కు బయలుదేరిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం నుండి పలు గ్రామాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ నామినేషన్ సందర్భంగా మద్దతుగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలో మండలంలోని గ్రామాల నుండి తంగళ్ళపల్లి మండల కేంద్రం నుండి పెద్ద ఎత్తున బయలుదేరారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని బయలుదేరినారు

Read More

జై హనుమాన్ జై హనుమాన్ నినాదం.

రఘునాథపల్లి నుండి కొండగట్టుకు హనుమాన్ దీక్ష భక్తులు. రఘునాథపల్లి. ( జనగామ) నేటి ధాత్రి :- మండల కేంద్రంలోని శ్రీ మహాదేవ స్వామి దేవాలయ ప్రాంగణంలో సోమవారం హనుమాన్ దీక్ష భక్తులు ఇరుముడి కట్టుకున్న సందర్భంగా ఆలయంలో జై హనుమాన్ జై జై హనుమాన్ అంటూ హనుమాన్ భక్తులు ప్రత్యేక పూజలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఆలయ అర్చకులు పిండిప్రోలు శ్రీనివాస్ శర్మ నేపథ్యంలో హనుమాన్ దీక్ష భక్తులకు ఇరుముడి కట్టారు.ఆలయంలో భక్తులు ప్రజలు హనుమాన్ జయంతి…

Read More

జంప్లా తండాలో కాంగ్రెస్ పార్టీలో చేరిన గిరిజనులు.

వనపర్తి నేటిదాత్రి: వనపర్తి నియోజకవర్గం లో జాంబ్లా తాండకు చెందిన 150 మంది గోపాల్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యశీలరెడ్డి అచ్యుత రామారావు ఆధ్వర్యంలో కొందరు గిరిజనులు వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి సమీక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారున్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెగా రెడ్డి గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా మెగా రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తున్నామని హామీ…

Read More

గుంటూరు పల్లి లో బిఆర్ఎస్ ఖాళీ..?

బిఆర్ఎస్ మాజీ సర్పంచి భర్తతో సహా 20 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక. చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని గుంటూరు పల్లె గ్రామ బిఆర్ఎస్ మాజీ సర్పంచి భర్తతో సహా దాదాపు 20 మంది బిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది, ఈ సందర్భంగా పువ్వాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం…

Read More

కృష్ణ ఎక్స్ ప్రెస్ రైలు దారి మళ్లింపు

♨️ సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో, రోలింగ్ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా, వరంగల్-ఆదిలాబాద్, తిరుపతి వెళ్లు కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలును ఈనెల 28 నుంచి, మే 22 వరకు వరంగల్ రాకుండా దారి మళ్లిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రైళ్ల దారి మళ్లింపులను దృష్టిలో పెట్టుకుని ప్రయాణాలు చేయాలని ప్రయాణికులను కోరారు.

Read More

భూమి చనిపోబోతుందా….? ఎప్పుడు ఎలా………?

400 కోట్ల సంవత్సరాల భూగోళం మరో100 సంవత్సరాల అభివృద్ధి పేరుతో బీభత్సం కానుందా..! సమస్త జీవకోటి భారాన్ని మోసే భూమి. నేడు కన్నీరు పెట్టుకుంటుంది. ఈ అనంత విశ్వంలో జీవ సంచారం కలిగిన ఏకైక గ్రహం మన భూగ్రహం ఒక్కటే. సకల కోటి ప్రాణులకు అనుకూలంగా మారుటకు ఎన్నో కోట్ల సంవత్సరాలు పట్టింది. అయితే భూమి ఎలా మార్పు చెందుకుంటూ వచ్చిందో అదే విధంగా మార్పు చెందుకుంటూ చనిపోతుంది అన్నది నిజం. అది ఎలా.? ఓదెల చంద్రమౌళి…

Read More

33వ వార్డ్ కు చెందిన నరేష్ అనారోగ్యంతో మృతి

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయం ఆర్చి ప్రక్కన నరేష్ వయస్సు 47 అనారోగ్యంతో హైదరాబాదులో మృతి చెందారు ఈ సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తు డి మేఘారెడ్డి వారి కుటుంబ సభ్యులకు 5000 రూపాయలు ఆర్థిక సాయం పంపారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూరగాయల రవి ఒక ప్రకటనలో తెలిపారు

Read More

కాన్కూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సదస్సు

జైపూర్ నేటి ధాత్రి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని కాన్కూర్ గ్రామంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యువనేత పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు. కాన్కూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడుగుల సాగర్, మల్లేష్, వెంకటేశ్వర గౌడ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీని వీడి సుమారు 100 మంది నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. వీరందరినీ…

Read More

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వీళ్ళ మధు నామినేషన్ కు….

– భారీగా తరలిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు…. – ప్రతి కార్యకర్త సైనికుల పని చేయాలి మల్లేశం గౌడ్… కొల్చారం, (మెదక్ )నేటి ధాత్రి :- మెదక్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ వేయనున్న సందర్భంగా మద్దతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ వస్తున్న నేపథ్యంలో కొల్చారం మండలం నుండి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో కొల్చారం మండల వ్యాప్తంగా…

Read More

నేటి ధాత్రి కథనానికి స్పందన.

మరిపెడ నేటి ధాత్రి ప్రమాదపు అంచుల్లో కరెంటు లైన్ అనే కథనానికి విద్యుత్ ఉన్నత అధికారులు ఎట్టకేలకు స్పందించారు.,మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గుండెపూడి గ్రామం లో గత సంవత్సరం నుండి ప్రజలు విద్యుత్ తీగలు వల్లన ఇబ్బందికి గురయ్యారు. ఎట్టకేలకు నేటి ధాత్రి కథనానికి విద్యుత్ అధికారులు స్పందించి నూతన కరెంటు పొల్లు ఏపీయడం జరిగింది, అది చూసిన గుండెపూడి గ్రామా ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. విద్యుత్ నుంచి ఎలాంటి సమస్య వచ్చినా, మా…

Read More

కాంగ్రెస్ పార్టీ లో చేరిన మాజీ సర్పంచ్ అడికే జైపాల్ రెడ్డి

వేములవాడ రూరల్ నేటిధాత్రి వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి తాజా మాజీ సర్పంచ్ అడికే జైపాల్ రెడ్డి, సుమారు 200 మంది గ్రామస్థులతో భారీ బైక్ ర్యాలీతో వచ్చి శనివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు

Read More

ఘనంగా కొప్పుల ఈశ్వర్ జన్మ దిన వేడుకలు

పెగడపల్లి నేటి ధాత్రి మాజీ మంత్రి ప్రస్తుత పెద్ద పల్లి పార్లమెంట్ బి ఆర్ ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు మాట్లాడుతు,ప్రజా సేవకుడు, ముద్దుబిడ్డ,అన్నా అంటే నేనున్నానంటూ ప్రజాసేవ ధ్యేయంగా,ప్రజల కోసం అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాడే సింగరేణి బొగ్గుగని కార్మికుడు పెద్దపెల్లి బి.ఆ.ర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల.ఈశ్వర్ జన్మదిన వేడుకలు పెగడపల్లి మండల బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించు…

Read More

రామచంద్రయ్య కుటుంబానికి పరామర్శించిన మోకుదెబ్బ నాయకులు

నర్సంపేట,నేటిధాత్రి : దుగ్గొండి మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామానికి కందుల రామచంద్రయ్య గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబాన్ని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ తో పాటు నాయకులు పరామర్శించారు.మృతుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం కుమారులు ఐలయ్య గౌడ్,కుమారస్వామి గౌడ్,రమేష్ గౌడ్ లతో కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మల్లంపల్లి గౌడ సంఘం అధ్యక్షుడు గుండెబోయిన రమేష్ గౌడ్, అధ్వర్యంలో…

Read More

విద్యా వ్యాపారంలో ప్రైవేటు స్కూళ్ల పెడధోరణులు

https://epaper.netidhatri.com/ `ఆర్భాటం తప్ప నాణ్యతపై పట్టింపులేదు `రొడ్డకొట్టుడు విద్యతో దెబ్బతింటున్న విద్యార్థుల భవిష్యత్తు `ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ కరువు `సృజనాత్మకతను ప్రోత్సహించని విద్యతో విద్యార్థులకు ఇబ్బందులు `అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీపడలేని దుస్థితి `న్కెపుణ్యం నేర్పని విద్య పిల్లలకు శాపం మాత్రమే `లక్షల్లో ఫీజులు కట్టినా ఏమిటి ఫలితం? `తల్లిదండ్రుల వేలంవెర్రి కూడా ఇందుకు కారణం! `పెడత్రోవ పడుతున్న ప్రైవేటు విద్యాసంస్థల వ్యాపార ధోరణులు హైదరాబాద్‌,నేటిధాత్రి: విద్య ఎంతో పవిత్రమైంది…దాన్ని వ్యాపార దృక్పథంతో చూడకూడదు అనేది ఒకప్పటిమాట! ఇప్పుడు అది…

Read More

నీటి ఎద్దడి నివారణకు చర్యలు కౌన్సిలర్ ఎడ్ల మౌనిక కరాటే శ్రీనివాస్

భూపాలపల్లి నేటిధాత్రి వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపడుతున్నట్లు భూపాలపల్లి మున్సిపాలిటీ 6వ వార్డు క్రిష్ణకాలని కౌన్సిలర్ ఎడ్ల మౌనిక కరాటే శ్రీనివాస్ అన్నారు. అందులో భాగముగా శనివారం మున్సిపల్ సిబ్బందిచే మంచి నీటి బోర్లకు మరమ్మత్తులు చేయించారు. అనంతరం పారిశుధ్య కార్మికులచే సైడ్ కాలువలు శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.

Read More

విద్యార్థులకి పరీక్షలు ప్రధాన ఘట్టం

జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి చంద్రశేఖర్ భూపాలపల్లి నేటిధాత్రి విద్యార్థుల జీవితంలో పరీక్షలు అనేవి చాలా కీలకమని విద్యార్థుల్లో ఉన్న అంతర్గత సామర్ధ్యాలను బహిర్గతం చేసేవే పరీక్షలని జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి ఓం టేరు చంద్రశేఖర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లొ 24004 మంది విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలు రాసినారు. పరీక్షలు 22 ఏప్రిల్ నందు ముగిసే సందర్భంలో 23వ తేదీన అన్ని పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగులు ఏర్పాటు చేసి…

Read More

సఖి కేంద్రం సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలో సఖి సెంటర్ గురించి వివరిస్తూ మహిళలకుచెప్పడం జరిగింది. సఖి వన్ స్టాప్ కేంద్రంహన్మకొండ నందు మహిళ అవగాహన సదస్సునిర్వహించడం జరుగుతుంది ఈ సదస్సులో సఖి వన్ స్టాఫ్ కేంద్రం హరితమాట్లాడుతూ సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ మరియు మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో సఖి వన్ స్టాప్ సెంటర్ నిర్వహించ బడుతున్నదని కేస్ వర్కర్ హరిత మాట్లాడుతూ చిన్నపిల్లలు లైంగిక వేధింపులకు గురి కావడం జరుగుతుందని…

Read More

కేయూ లో జరిగే సదస్సును జయప్రదం చేయండి.

-విద్యార్థి సంఘల ఆధ్వర్యంలో కరపత్రాల ఆవిష్కరణ పాఠ్యపుస్తకాల్లో అశాస్త్రీయ భావజాలాన్ని పెంపొందించే నూతన జాతీయ విద్యా విధానం- 2020ని రద్దు చేయాలని కోరుతూ, కాకతీయ యూనివర్సిటీలో ఏప్రిల్ 23న విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కామర్స్ సెమినార్ హాల్ ఉదయం 10:30 గంటలకు సదస్సు జరుగుతుందని, ఈ సదస్సుకు విద్యార్థులు, మేధావులు ,ప్రజాస్వామికవాదులు హాజరై జయప్రదం చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య కేంద్రంలో కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా…

Read More
error: Content is protected !!